Home » Author »vamsi
సీఎం జగన్రెడ్డి.. హోదాపై మీ యుద్ధం ఎక్కడ? పలాయనవాదమెందుకు? అని ముఖ్యమంత్రి జగన్ని నిలదీశారు నారా చంద్రబాబు.
విద్యలో నాణ్యత, విలువలతో బోధన అందిస్తున్న విద్యా సంస్థ 'మేరు ఇంటర్నేషనల్ స్కూల్'.
ఆర్థిక సంక్షోభం దెబ్బకు పాకిస్థాన్ చరిత్రలో తొలిసారి పెట్రోల్ ధర రూ.150 దాటుతుందని చెబుతున్నారు.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై టీకాస్త్రంతో పోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా దేశాల్లో రెండు డోసుల టీకాలు అందించారు.
అనిల్ అంబానీపై మూడు నెలలపాటు నిషేధం విధించింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 15వ సీజన్ వేలం మొదటి రోజు ముగిసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) మెగా వేలంలో, ఈసారి అన్క్యాప్డ్ ప్లేయర్లపై కాసుల వర్షం కురుస్తోంది.
ఫిబ్రవరి 12-13 తేదీల్లో బెంగళూరులో జరుగుతున్న IPL మెగా వేలంలో, అండర్-19 ప్రపంచ కప్లో భారత్ను విజేతగా నిలిపిన ఆటగాళ్లు కూడా వేలం వేయబడతారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) తర్వాతి సీజన్ వేలానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 కోసం వేలం పాట ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు.
వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్కు టీమ్ ఇండియా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ అక్షర్ దూరమయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో సినిమా సమస్యలపై చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్తో పాటు పలువురు దర్శకులు వెళ్లి సీఎం జగన్తో చర్చించారు.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు ప్రతీరోజూ తగ్గుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. ఎన్నికల సంఘం ప్రకారం, మొదటి దశలో 62.08 శాతం ఓటింగ్ నమోదైంది.
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల పరిధిలోని మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.
భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్లో చివరి మ్యాచ్ ఫిబ్రవరి 11, శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో స్టార్ట్ అవ్వనుంది.
తెలుగు సినిమా సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకుని రావటానికి చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, వారికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పేర్ని నాని.
సినిమా ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడేందుకు సినిమా ప్రముఖులంతా చిరంజీవితో పాటు అగ్రహీరోలు మహేష్ బాబు, ప్రభాస్ పలువురు దర్శకులు, నిర్మాతలు సీఎం జగన్ను కలిసేందుకు వెళ్లారు.