Home » Author »vamsi
తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. 21 కార్పొరేషన్లు, 138 మున్సిపాలిటీలు, 490 పంచాయతీల్లో ఒకే దశలో ఈరోజు(19 ఫిబ్రవరి 2022) పోలింగ్ జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది.
పొలిటికల్ గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు పవన్ కళ్యాణ్.
సినిమా సక్సెస్ అనేది నిర్మాతపై ఎంతటి ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
హైదరాబాద్లో డబ్లూహెచ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటుకు స్థలం గుర్తించి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు కిషన్ రెడ్డి.
భారతదేశం మరియు వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్ల T20 సిరీస్లో రెండవ మ్యాచ్ ఈరోజు అంటే శుక్రవారం, ఫిబ్రవరి 18న జరుగుతుంది. తొలి టీ20లో రోహిత్ బ్రిగేడ్ విజయం సాధించగా..
వెస్టిండీస్-భారత్ మధ్య ఇవాళ(18 ఫిబ్రవరి 2022) రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగబోతుంది. రాత్రి 7 గంటలకు కోల్కతా వేదికగా మ్యాచ్ జరగనుండగా.. 3 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే..
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకేరోజు రికార్డు స్థాయిలో 84 కోట్ల రూపాయల విరాళం వచ్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
"సన్ ఆఫ్ ఇండియా" సినిమా ప్రమోషన్లో భాగంగా మోహన్ బాబు ఓ ప్రముఖ ఛానెల్కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ సీమపురి ప్రాంతంలో అనుమానాస్పద బ్యాగ్ లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్ని పరిశీలిస్తున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల చివరి రౌండ్ ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ను గెలిపించాలని పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
భారత్, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న మూడో T20 మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్లోకి 20వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ బోర్డు (BCCI) నిర్ణయించింది.
టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చేడిమాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలను పెంచనుంది తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి.
ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదంపై ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లుగా స్టీరింగ్ కమిటీ చెబుతోంది.
భారత్, వెస్టిండీస్(IND vs WI) జట్ల మధ్య కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో రసవత్తరపోరు జరగబోతుంది. రెండు జట్లలోనూ టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్లు ఫుల్లుగా ఉండడంతో మ్యాచ్పై అంచనాలు..