Home » Author »vamsi
జిట్టా బాలకృష్ణా రెడ్డి సారధ్యంలోని యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనం అయ్యింది.
ప్రతిరోజూ రైలు ఎక్కుతూ ఎన్నో వేల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రమాదాలు మానవుడి తప్పిదం వల్ల జరుగుతున్నాయి.
బ్యాంకింగ్ ప్రపంచంలో వేగంగా మార్పులు వచ్చేశాయి. ఇంతకు ముందు అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలన్నా.. వెయ్యాలన్నా బ్యాంకుల వద్ద బారులు తీరాల్సి వచ్చేది.
ఐపీఎల్ వేలంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్.. తన తోటి ఆటగాళ్లకు పిజ్జా పార్టీ ఇచ్చాడు.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30వేల 615 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
సోషల్ మీడియా స్టార్, పాకిస్తాన్ మోడల్ ఖండీల్ బలోచ్(25)ని చంపిన సోదరుడు వసీమ్ బలోచ్ను పాకిస్తాన్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి కన్నుమూశారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో గాడిదల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా `భీమ్లా నాయక్` ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.
దేశవ్యాప్తంగా నదుల అనుసంధాన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని భావిస్తుంది కేంద్రం.
భారత్ -శ్రీలంక మధ్య టీ20, టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మారిపోయింది. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేసి వెల్లడించింది.
కొత్తదనంతో నిండిన కథలు, కథనంతో దర్శకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.
అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఎంటర్టైన్ చెయ్యడానికి మళ్లీ వచ్చేస్తోంది.
లఖింపూర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా అలియాస్ టెనీ కొడుకు ఆశిష్ మిశ్రా జైలు నుంచి బయటకు వచ్చాడు.
నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించిన ‘నటసమ్రాట్’ అనే మరాఠీ చిత్రాన్ని ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెలుగులో తెరకెక్కించిన సినిమా ‘రంగ మార్తాండ’.
హైదరాబాద్ మహానగరంలోని పురాతన కట్టడం ఛార్మినార్ ఆవరణలో జనరేటర్ పెట్టడానికి తవ్వకాలు జరపగా.. అక్కడ మెట్ల మార్గం వెలుగులోకి వచ్చింది.
పదవులు ఆశించకుండా పార్టీ కోసం నిజాయితిగా పనిచేసినట్లు చెప్పారు కమెడీయన్ అలీ.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల ధరల అంశంపై తనదైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డిని కలవబోనని బాలకృష్ణ స్పష్టంచేశారు.
కడప సెంట్రల్ జైలుకు జైలర్గా ఉన్న వివాదాస్పద పోలీసు అధికారి వరుణారెడ్డిని బదిలీ చేసింది ప్రభుత్వం. వరుణారెడ్డి ఒంగోలు జైలర్గా బదిలీ అయ్యారు.