Home » Author »vamsi
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందగా..
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేసింది భీమ్లా నాయక్ చిత్ర నిర్మాణ సంస్థ.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి 49ఏళ్ల వయసులో గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి 49ఏళ్ల వయసులో గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు.
గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి(102) కన్నుమూశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే దేశంలోని రెండు ముఖ్యమైన రాజ్యాంగ పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి.
హిందీలో.. తర్వాత దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్లాక్బస్టర్ షో బిగ్బాస్.. ఈ షో తమిళ్ వెర్షన్కి ప్రముఖ హీరో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఎన్నో అవాంతరాల తర్వాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్, రానా నటించిన మల్టీస్టారర్ సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ విడుదలకు సిద్ధం అవుతోంది.
మీరు కొత్త స్మార్ట్ఫోన్ని బడ్జెట్లో కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీరు కేవలం రూ. 800లకే రూ.16వేల ఫోన్ను ఎలా పొందవచ్చో తెలుసుకోండి.
ఇళయ దళపతి విజయ్ ఓటు వేసేందుకు వచ్చి తన వల్ల ఇబ్బందులు పడ్డందుకు క్షమాపణలు చెప్పారు.
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు అయ్యాక మంచు కుటుంబంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది.
రేపు అనగా ఫిబ్రవరి 19వ తేదీ ఆదివారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో సినిమా పరిశ్రమ కీలక సమావేశం జరగబోతుంది.
డిజిటల్ లావాదేవీల యుగం పెరుగుతున్న క్రమంలో దేశంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య రహస్య సమావేశం జరిగింది.
భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ పేరు ఖరారైంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
నార్త్కొరియా నరకాసురుడు.. అధ్యక్షుడు కిమ్ చెప్పినట్టు చేయకుంటే జైలుకు.. వినకుంటే పైకి పంపించేస్తాడు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ రేపు(20 ఫిబ్రవరి 2022) జరగబోతుంది.
డీజిల్ భారాన్ని తగ్గించేందుకు కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోంది తెలంగాణ ఆర్టీసీ. కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు కొనకుండానే.. ఉన్న బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని భావిస్తోంది.
రేపు అనగా.. ఫిబ్రవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 'మత్స్యకార అభ్యున్నతి సభ' నిర్వహించాలని నిర్ణయించింది జనసేన పార్టీ.
ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన IPL మెగా వేలంలో ఏ జట్టు కూడా తనను కొనుగోలు చేయనందుకు ఆశ్చర్యం లేదని అన్నారు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్.