Home » Author »vamsi
పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లా నాయక్’’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఓవైపు రష్యా దాడులు, మరోవైపు వాటిని ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ ప్రయత్నాలు.. ఇరువైపులా ప్రాణనష్టం విపరీతంగా ఉండగా.. ఇప్పటివరకు వందల మంది చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా కొలిక్కిరాక ముందే భీమ్లా నాయక్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.
యుక్రెయిన్లో రష్యా రక్తపాతం సృష్టిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్లో రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. కీవ్ గగనతలంపై రష్యా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి.
బాహుబలి తర్వాత తెలుగు సినిమాలకు హిందీలో కూడా మంచి మార్కెట్ వచ్చేసింది. ఈ క్రమంలోనే దక్షిణ భారత సినిమాలు పాన్-ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
పవన్, రానా కాంబినేషన్లో వస్తున్న మల్టిస్టారర్ భీమ్లా నాయక్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద హంగామా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ మానియా కనిపిస్తోంది. టాలీవుడ్కు భీమ్లా నాయక్ ఫీవర్ పట్టేసింది. ప
భారత ప్రజలు ద్రవ్యోల్బణంతో పెద్ద దెబ్బ తినబోతున్నారా? అవుననే అంటున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల భారీ పెరుగుదలకు సిద్ధంగా ఉండాల్సిందేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీసే ఉద్ధేశ్యంతో ఇవాళ(24 ఫిబ్రవరి 2022) బీజేపీ ఛలో అమలాపురం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఎట్టకేలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మల పార్టీకి గుర్తింపు లభించింది. షర్మిల పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గుర్తింపు ఇచ్చింది.
అమరావతినే రాజధానిగా సాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 800వ రోజుకు చేరుకుంది.
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అన్నట్టుంది ఉంది గ్లోబల్ స్టాక్ మార్కెట్ల పరిస్థితి. రష్యా-యుక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం.. గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
రష్యా చర్యలను నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచదేశాలు విజ్ఞప్తి చేసినా కూడా రష్యా మాత్రం పట్టించుకోవట్లేదు. డాన్బాస్ ప్రాంతంలోకి కదులుతోంది రష్యా మిలిటరీ.
యుక్రెయిన్పై సైనిక చర్యకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. వారి చేతుల్లోని ఆయుధాలు వదిలేయాలని యుక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు.
కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది.
తెలంగాణాకే తలమానికమైన మేడారం సమ్మక్క-సార్క జాతర ఈ ఏడాది వైభవోపేతంగా జరిగింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ బుధవారం(23 ఫిబ్రవరి 2022) ముగిసింది.
హైదరాబాద్ కర్మన్ ఘాట్లో ఉద్రిక్త పరిస్థితులు దురదృష్టకరం అని అన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు.