Home » Author »vamsi
సోషల్ మీడియా కొన్ని విషయాలు సరదాగా ఉంటాయి. ఎంతటి దుఃఖంలో ఉన్న వ్యక్తినైనా క్షణంలో నవ్వించే శక్తి కొన్ని వీడియోలకు ఉంటుంది. ఇలాంటి ఫన్నీ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13,000 చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ.
తాజ్ మహల్ లోపల ఉన్న షాజహాన్, ముంతాజ్ల సమాధిని ప్రజల సందర్శన కోసం ఉంచే సందర్భం మొత్తం ఏడాదికి ఒకే ఒక్కసారి వస్తుంది.
యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ముగిసింది అనుకున్న గుంటూరు జిన్నా టవర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా భీమ్లానాయక్. దగ్గుబాటి రానా, పవన్ కలయికలో మల్టీస్టారర్గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు సాగిస్తోంది ప్రభుత్వం. ఇవాళ(23 ఫిబ్రవరి 2022) నుంచి అభ్యంతరాలు సూచనలపై సమీక్షలు చేయనున్నారు అధికారులు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగో దశకు చేరుకున్నాయి. ఈరోజు(23 ఫిబ్రవరి 2022) తొమ్మిది జిల్లాల్లోని 59 స్థానాల్లో ఓటింగ్ జరగుతోంది.
ఇటీవలికాలంలో స్థిరంగా సాగుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దశలవారీగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
భారత ప్రజలు ద్రవ్యోల్బణంతో పెద్ద దెబ్బ తినబోతున్నారా? అవుననే అంటున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల భారీ పెరుగుదలకు సిద్ధంగా ఉండాల్సిందేనా? రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు..
పంజాబ్లో ప్రముఖ నటుడు సోనూసూద్ చిక్కుల్లో పడ్డారు. సోనూసూద్ వాహనాన్ని ఎన్నికల సంఘం జప్తు చేసింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? కాంగ్రెసేతర విపక్షాలు ఈ వ్యూహంపై కసరత్తు చేస్తున్నాయా?
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు రేపు(23 ఫిబ్రవరి 2022) నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో నిర్వహించాలని నిర్ణయించా
అలా ట్రైలర్ వచ్చిందో లేదో రికార్డులు తిరగ రాసేస్తుంది భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'.
యుక్రెయిన్తో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రష్యా అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుక్రెయిన్లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్లను స్వతంత్ర స్టేట్స్గా ప్రకట
యుక్రెయిన్తో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్లోని గౌతమ్ రెడ్డి నివాసానికి తరలించారు.