Home » Author »vamsi
ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల ధరలు, థియేటర్లకు సంబంధించిన సమస్యలకు ఎట్టకేలకు స్పష్టత రాబోతుంది.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ భయం ప్రపంచంలో స్థిరంగా కొనసాగుతోంది. మూడో వేవ్లో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.
క్రికెట్ ప్రపంచంలో మిస్టర్ 360 డిగ్రీగా పాపులర్ అయిన దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ భారత క్రికెట్పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐసిస్-కె అగ్రనేత షనాల్లా గఫారీపై భారీ నజరానా ప్రకటించింది అమెరికా.
వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది.
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిపోతున్న పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతామణి నాటకం నిషేధం వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమాన్ని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తప్పుబట్టారు.
ప్రధాని మోదీ కాంగ్రెస్ని విమర్శిస్తే టీఆర్ఎస్కి ఎందుకు నొప్పి? అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా రూ. 199 ప్లాన్ను అందిస్తే, BSNL కూడా రూ. 197కే కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో 150 రోజుల వాలిడిటీని అందిస్తోంది.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టాయి.
దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ రేపు జరగబోతోంది.
వరకట్న వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు చట్టంలో చేర్చిన "ఐపీసీ సెక్షన్ 498ఏ"ని ఆయుధంగా ఉపయోగిస్తున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా పండగ.. ఆస్కార్ అవార్డుల 94వ అకాడమీ అవార్డుల నామినేషన్ల కార్యక్రమం ముగిసింది.
ప్రపంచంలోని ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన అకాడమీ అవార్డులకు ఈ ఏడాది నామినేషన్ను ప్రకటించారు.
బిగ్బాస్ కంటెస్టెంట్.. యూట్యూబర్ సరయూపై బంజారాహిల్స్లో కేసు నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ ముగిసిందని, ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అవసరం లేదని అభిప్రాయపడ్డారు డీహెచ్ శ్రీనివాస్.
కృష్ణా జిల్లాను రెండుగా విభజిస్తుండగా.. జిల్లా కేంద్రమైన విజయవాడకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని బోండా ఉమ అభిప్రాయపడ్డారు.