Home » Author »veegam team
లంచాలు తీసుకున్న ఆరుగురు పోలీసు అధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఆరుగురిని సస్పెండ్ చేస్తూ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది క్రితం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో పని చేసిన ఎస్ఐలు కురుమూర్తి, డి.శ్రీను, ఇ.శ�
భారతీయ రైల్వేలో క్యాటరింగ్ కాంట్రాక్ట్ తీసుకునే ప్రముఖ సంస్థ.. విడుదల చేసిన ఓ ఉద్యోగ ప్రకటన పెద్ద వివాదానికి దారితీసింది. తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంతకీ ఆ యాడ్ లో
రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న సెకండ్ టీ20లో భారత్ గెలవాలంటే 154 పరుగులు చేయాలి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. బంగ్లా జట్టుకి మంచి ఆరంభం లభించింది. పవర్ ప్లేలో దూకుడుగా ఆడింది. ఓపెనర్లు లిటన్ దాస్ (21 బంతుల్ల
విజయవాడ బుడమేరు వంతెన దగ్గర ఒక్కరోజే 100 కేసులు నమోదు చేశారు. రూ.15 వేలు జరిమానా విధించారు.
హైదరాబాద్ హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. 24గంటల్లోనే బాలిక ఆచూకీ కనిపెట్టారు.
ఏపీ టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు టీడీపీని వీడుతున్నారు. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని
తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో ఓనర్ నెస్ వాడియా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేఖ రాశారు. ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కి ముందు జాతీయ గీతం పాడించాలని కోరారు. ఐపీఎల్
జేసీ ట్రావెల్స్ సీజ్ పై జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి పేర్ని నాని. జేసీని వైసీపీలోకి రావాలని ఎవరు ఆహ్వానించారని ప్రశ్నించారు.
టిక్ టాక్.. పచ్చని సంసారాల్లో చిచ్చు రాజేస్తోంది. కుటుంబాల్లో కలహాలు రేపుతోంది. మర్డర్లకు కారణం అవుతోంది. టిక్ టాక్ కారణంగా ఓ భర్త తన భార్యని హత్య చేశాడు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్లాల్ వీధిలో దారుణం జరిగింది. అక్టోబర్ 27న ఫాతిమా అనే మహి
ఆంధ్రప్రదేశ్లో మద్యం నియంత్రణకు సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. మద్యం నియంత్రణలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారాయన. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం (నవంబర్ 7, 2019) �
ఏపీ అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కమిటీలను ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో కొత్త సభ్యులతో సభ ఏర్పడిన తరువాత ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రివిలేజ్ కమిటీ, ఎథిక్స�
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ దోమలగూడలో బీఎస్జీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మాజీ ఎంపీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ�
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశం రసవత్తరంగా మారింది. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ-శివసేన పంతానికి పోతుండటంతో.. ప్రభుత్వ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ గడువు నవంబర్ 9 తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తమ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ తహశీల్దార్ ఆఫీస్ లో కలకలం రేగింది. ఓ రైతు పెట్రోల్ బాటిల్ తో ఆఫీస్ కి వచ్చి హల్ చల్ చేశాడు. పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదని అధికారులపై
ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స అధికారులు ఉల్లిపాయల వ్యాపారులపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..47మంది వ్యాపారులు ఉల్లి విక్రయాలపై అవకతవకలకు పాల్పడుతున్నట్లుగ
కీసరలోని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
చెన్నై కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. పూతాళ్వార్ ఉత్సవం సందర్భంగా.. అర్చకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.