Home » Author »veegam team
టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, వైసీపీ నేతలు, సీఎం జగన్ పై సీరియస్ అయ్యారు. పోలీసుల తీరుని ఖండించిన చంద్రబాబు.. ధైర్యముంటే సీఎం జగన్ పై
కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం..జమ్మూకశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ ఇండియాకు సంబంధించిన కొత్త మ్యాప్ను తాజాగా విడుదల చేసింది. ఈ మ్యాప్ విషయంలో నేపాల
తిరుమల వెళ్లే భక్తులకు చేదు వార్త. పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పడింది. అద్దె గదుల ధరలు పెరిగాయి. నందకం అద్దె గదుల ధరలను రూ.600 నుంచి రూ.1000కి
ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గురువారం(నవంబర్ 7,2019) హాట్ హాట్ గా విచారణ సాగింది. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై సీరియస్
ఓ సాధారణ చాయ్ వాలా పెద్ద మనస్సుకు ప్రముఖ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా అయ్యారు. అతను చేస్తున్న సేవను ప్రశంసించారు లక్ష్మణ్. స్ఫూర్తినిస్తున్న నువ్వు సో..గ్రేట్ అంటూ తన ట్విట్టర్ ద్వారా అభినందించారు.. వివరాల్లోకి వెళితే..కాన్పూర్�
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. సమ్మెపై ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని తెలిపింది.
పీఏసీ చైర్మన్, ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ తొలి సమావేశం జరుగుతోంది. ఈ
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్రావు వాదనలు వినిపించారు. కొన్ని విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదని.. తెలంగాణ ఆర్టీసీకి ఏ విధమైన చట్టబద్�
బిడ్డ ఏడిస్తే..నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తుంది తల్లి. అమ్మప్రేమ గురించి చెప్పుకున్నంతగా నాన్న వాత్సల్యం గురించి పెద్దగా చెప్పుకోం. బిడ్డలపై అమ్మ ప్రేమ ముందు నాన్న తేలిపోతాడు. బిడ్డలు బుడి బుడి అడుగులు వేస్తుంటే.. నడక నేర్పేది అమ్మ అయితే.
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వంపై మండి పడ్డారు. జేసీ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కావాలనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నా బస్సులనే ఎందుకు సీజ్ చేస్తున్నారు? కేవలం జేసీ ట్రావెల్స్ బస్స�
మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..హింసలు వేధింపులు తగ్గటంలేదు.కానీ మహిళలు..యువతులు, బాలికల కోసం మేమున్నామనే ధైర్యాన్ని ఇస్తున్నాయి ‘భరోసా’ సెంటర్లు. స్వచ్ఛంధ సంస్థల సహకారంతో ‘భరోసా’ సెంటర్లను నిర్వహిస్తున్నారు హైద�
భూ వివాదాలు మనుషుల ప్రాణాల్ని తీస్తున్నాయి. హత్యలకు పురిగొల్పుతున్నాయి. బెదిరింపులకు దిగేలా చేస్తున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసు ఘటన మరచిపోక ముందే మరో రెవెన్యూ అధికారిపై కానిస్టేబుల్ బెదిరింపులకు దిగాడు
దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్ను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఒక ఉద్యమంగా మారింది ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం. పచ్చదనం పెంపొందించటమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ కార్యక్ర�
వాయు కాలుష్యం కోరల నుంచి ఢిల్లీ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. దీపావళి పండగ తరువాత గణనీయంగా పెరిగిన న్యూఢిల్లీ కాలుష్యం ఇప్పుడు కాస్తంత తగ్గింది. రోజు రోజుకు గాలిలో కాలుష్యం తగ్గి నాణ్యత పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రక�
హైదరాబాద్ లోని హయత్నగర్లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. నాగర్కర్నూల్ వైపు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. విధులకు హాజరైన వారిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. పంట వ్యర్థాల దహనాలను నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
విజయవాడలోని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పోర్టల్స్పై హోటల్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 10 శాతం కమిషన్ తీసుకున్న ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పోర్టల్స్..
ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదని, మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీనే ప్రభుత్వానికి బాకీ పడిందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అధికారులు హైకోర్టుకు అఫిడవిట్ ను సమర్పించారు.
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల