Home » Author »veegam team
ఉల్లిపాయలు ఘాటు కోసేటప్పుడు కన్నీరు పెట్టిస్తుంది. కానీ కొయకుండానే కంట నీరు పెట్టిస్తోంది అనే మాట ఇటీవల సర్వసాధారణంగా మారిపోయింది. ఉల్లి కళ్లనుంచే కాదు..జేబుల నుంచి కూడా కన్నీరు పెట్టిస్తోంది. భారీ వర్షాలకు ఉల్లి పంటలు నాశనం కావటంతో మార్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 1163 ఖాళీలను ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీలు: హెచ్ఆర్ పర్సన�
ఢిల్లీలో పెరిగిన కాలుష్యం..దీనికి తోడు దీపావళి పండుగ సందర్భంగా పెరిగిన కాలుష్య ప్రభావంతో ప్రభుత్వం స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు తరువాత తిరిగి ఈరోజు (నవంబర్ 6)న తెరుచుకున్నాయి. మాస్�
హీరోయిన్లు అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిర్మాతలపై ఎక్కి కూర్చుంటారు అనే అభిప్రాయం ఉంది. అవుట్ లొకేషన్లకు వెళ్తే ఖరీదైన హోటళ్లు కావాలి. లగ్జరీ కార్లు కావాలి అని ఇబ్బంది పెట్టే హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ పరిణత
ముంబైకి చెందిన రణు మొండల్ రైల్వేస్టేషన్ లో లతా మంగేష్కర్ పాడిన ‘ఏక్ ప్యార్ కా నగ్మా’ పాట వైరల్ అవడంతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిన విషయం తెలిసిందే. తన వాయిస్ తో అందరినీ ఆకట్టుకుని సింగర్ గా మారిపోయింది. హిమేష్ రేష్మియాతో కలిసి ‘తేరీ �
మనింట్లోకి పాము వచ్చిందనుకోండి..ఏం చేస్తాం..వెంటనే పాములు పట్టేవాళ్లను పిలుస్తాం లేదా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందిస్తాం. ఉత్తరప్రదేశ్కు చెందిన బిజ్నోర్లోని హమ్పూర్ దీపా పోలీస్ స్టేషన్లోకి ఓ పాము వచ్చింది. పాపం పోలీసులైనా వాళ్లు కూ�
పెరుగుతున్న కాలుష్యం నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి. చెత్త తగుల బెట్టటంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పంట పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టిన రైతులపై పంజాబ్ సర్కార్ కొరడా ఝళిపించింది. 22 మంది రైతులను లూథియానా జిల్లా యంత్�
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో భారీ పేలుడు సంభంవించింది. ఇంఫాల్ నగరంలోని థంగల్ బజార్లో షాపింగ్ కాంప్లెక్స్ ముందు శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేలింది.
వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని..శిక్ష తప్పదని శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ కృపాకర్ గుండాల హెచ్చరించారు. జాతీయ జంతువు పెద్దపులిని చంపినా... కొండ చిలువను చంపినా.. ఒకే రకమైన శిక్ష అని స్ప�
గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల భేటీలో రసాభాస చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ముందే హస్తం నేతుల వాగ్వాదానికి దిగారు వీహెచ్, షబ్బీర్ అలీ.
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు లైన్ క్లియర్ చేశారు. రమణ దీక్షితులు మళ్లీ ఆలయ ప్రవేశం చేయనున్నారు.
విశాఖ రైల్వేస్టేషన్లో కలకలం చేలరేగింది. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఒక్కసారిగా పోలీసులు పెద్ద సంఖ్యలో రావడం, తనిఖీలు చేయడం చూసి షాక్
ఏపీలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం భోదించనున్నారు. ఇంగ్లీష్ మీడియానికి మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సురేశ్కు మేల్ బర్నింగ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. సురేశ్
పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధిష్టానాన్ని కోరారు.
లాంగ్ మార్చ్ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వరం పెంచారు. అధికార పక్షం టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మీరెంత..
తహసీల్దార్ విజయారెడ్డి ఘటన మరువకముందే కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ తహసీల్దార్ వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
పశ్చిమగోదావరి జిల్లాలో సీరియల్ కిల్లర్ సింహాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 మందిని హత్య చేశాడు సింహాద్రి. పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రసాదంలో సైనేడ్
బీహార్ లోని హాజీపూర్ లో ఓ బుల్ కు కోపం వచ్చింది. రోడ్డుపై నిలిచి ఉన్న కారును అమాంతంగా పైకి ఎత్తేసింది.
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. ముగ్గురి హత్యకు కారణం ఏంటో తెలుసుకున్నారు. గుప్త నిధుల కోసమే ముగ్గురిని