Home » Author »veegam team
ఇసుక సరఫరా పెంపుపై సీఎం జగన్ సమీక్ష చేశారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని నిర్ణయించారు.
ఏపీ సీఎం జగన్ రైతులకు శుభవార్త వినిపించారు. కౌలు రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా గడువు పెంచారు. డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. అలాగే ప్రత్యేక స్పందన
కూల్చివేతలతో ప్రారంభమైన వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదని విమర్శించారు.
టీటీడీ ఆగమ సలహామండలి సభ్యుడిగా నియమితులైన రమణదీక్షితులు సీఎం జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు.
వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతికి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు. నామినేటేడ్ పోస్ట్ అయిన తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీకి అందిస్తున్న సేవలకు గాను లక్ష్మీపార�
రెవెన్యూ ఉద్యోగుల తీరుని నిరసిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం డోకులపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.
3 జిల్లాలు, 10 హత్యలు.. బంధువులను కూడా వదల్లేదు.. డబ్బు కోసం హతమార్చే ఓ కిరాతకుడిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. డబ్బున్నవాళ్లనే కాదు... తన బంధువులను
శీతాకాలం చల్లని మంచు తో పాటు వెన్నెల కూడా కురిసేకాలం. పండు వెన్నెలకు తోడు చల్లని మంచు కూడా కురుస్తుంటూ భూతల స్వర్గం అంటే ఇదేనంటోంది గుల్మార్గ్. గుల్మార్గ్ అంటే మంచుపూల దారి అని అర్థం. పేరుకు తగినట్లుగానే ఈ ప్రాంతంలో మంచు పూలజల్లులా �
ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం లీవ్ పెట్టారు. నెల రోజుల పాటు సెలవు పెట్టారు. కొత్త బాధ్యతలు స్వీకరించకుండానే ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఏకంగా డిసెంబర్ 6 వరకు ఆయన లీవ్ లో ఉంటారు. ఏపీ సీఎస్ బాధ్యతల నుంచి ఎల్వీని తప్పించిన జగన్ ప్రభుత్వం.. ఆయనకు
అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేసిన సురేష్ వాంగ్మూలాన్ని మరోసారి రికార్డు చేయనున్నారు. అయితే ప్రస్తుతం సురేష్ పరిస్థితి విషమంగానే ఉంది. ఆ వాంగ్మూలానికి సహకరించలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఏమీ మాట్లాడలేని పర
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (CBSE) 10, ఇంటర్ విద్యార్ధుల ప్రాక్టికల్స్ ఎగ్జామ్ తేదీలను విడుదల చేసింది. ఈ షెడ్యూలు ప్రకారం జనవరి 1, జరుగుతాయి. ఫిబ్రవరి 15 నుంచి CBSE మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. ఈ సంవత్సరం ఇంటర్ మెయిన్ ఎగ్జా�
మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ పిలుపుతో విధుల్లో చేరిన ముగ్గురు సిబ్బందిపై ఆర్టీసీ కార్మికులు దాడికి పాల్పడ్డారు. కండక్టర్ కోమల, డ్రైవర్లు
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కిలో రూ.80 నుంచి 100 వరకూ విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో అయితే కిలో ఉల్లిపాయలు రూ.120 అమ్మే పరిస్థితికొచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరల్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవట
తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ, ఏపీలోని తహశీల్దార్
తూర్పుగోదావరి జిల్లాలోని రహదారుల పరిస్థితులపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజమండ్రి, సామర్లకోట రోడ్డులను పీపీపీ పద్ధతిలో 4 లైన్ల రోడ్డులుగా విస్తరిస్తామని తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశంలోనే సంచలనం రేపింది. దీనిపై తీవ్ర కలకలం రేగింది. భూ వివాదం కారణంగా సురేష్ అనే రైతు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. 65శాతం కాలిన గాయాలతో ఉస్మానియా
ఉల్లిపాయల ధరలు కొనేవారినే కాదు పండించే రైతులను కూడా కన్నీరు పెట్టిస్తున్నాయి. ఓ పక్క మార్కెట్లలో ఉల్లి ధరలకు కొండెక్కి కూర్చున్నాయి. కిలో ఉల్లిపాయలు రూ.80 నుంచి 100లు పలుకుతున్నాయి. మరోపక్క ఉల్లి రైతులు మాత్రం మాకు గిట్టుబాటు ధర కావాలని ఆందోళ�
దివ్యాంగుల కోసం మద్రాస్ ఐఐటీ ఓ అద్భుతమైన వీల్ చైర్ ను తయారు చేసింది. సాధారణంగా కాళ్లు..నడుము సరిగా పనిచేయని దివ్యాంగులను వీల్ చైర్ లో కూర్చోపెట్టాలన్నా..లేపాలన్నా..ఒకరిద్దరు సహాయం చేయాలి. కానీ ఈ ఛైర్ అటువంటిది కాదు..పూర్తిగా భిన్నమైనది. ఎవర�
మనకేమన్నా కష్టం వస్తే..దేవుడికి మొరపెట్టుకుంటాం. కానీ మనుషులకు వచ్చిన కష్టం దేవుడికి కూడా వస్తే..మరి ఇంకెవరికి చెప్పుకుంటాం. ఉత్తరభారతదేశ వాసులను బాధ పెట్టే వాయు కాలుష్యం అక్కడ పూజలందుకునే దేవుళ్లకు కూడా తప్పలేదు. ఏంటీ దేవుడికి కాలుష్యమా? అ