Home » Author »veegam team
రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు చేస్తున్న రకరకాల ప్రకటనలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఫైర్ అయ్యారు. రాజధానిని పులివెందులకు..హైకోర్టును కర్నూలుకు మార్చుకుంటే మంచిదన్నారు. పులివెందుల నుంచి కర్న�
జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఇసుక కొరత విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ డ్రామాలు ప్రజలకు తెలుసు అన్నారు. పవన్ కళ్యాణ్ హిస్టీరియా వచ్చినట్లు ఊగిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దత్తపుత్రడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రశ�
ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఒడిశాలోని తాల్చేరులో ఉన్న మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కోకు కేటాయించాలని లేఖలో కోరారు. బొగ్గు కొరతతో డిమాండ్కు
‘కిసాన్ ఆక్రోష్ ఆందోళన్’ కార్యక్రమంలో రేవా బీజేపీ ఎంపీ మిశ్రా మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల రుణ మాఫీ విషయంపై మాట్లాడిన మిశ్రా..మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభతు్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ విమర్�
శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి భక్తుల కోసం మరో సౌకర్యాన్ని టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆన్ లైన్ సేవలనూ లాంచ్ చేశారు. ఇకపై ఆన్ లైన్ లోనూ ట్రస్టుకి డొనేషన్లు
ఉల్లిపాయ ధరలు కొండెక్కి దిగనంటున్నాయి. కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఉల్లిపాయను కట్ చేయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లిపాయలను కొనలేకపోతున్నాం..కొనకుండా ఉంటలేకపోతున్నాం. ఎందుకంటే ఉల్లిపాయలేని కూర ఉండదు కాబట్టి. అందుకే ఎంత రేటు ఉన్న�
జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీపై మండిపడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీకి భయపడుతోందంటే.. ఎవరు ఎవరికి భయపడుతున్నారని ప్రశ్నించారు.
తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. బంధువులు, ఉద్యోగులు, స్థానికుల అశ్రునయనాల మధ్య నాగోల్ స్మశాన వాటికలో అధికారి లాంఛనాలతో అంత్యక్రియలు
కాలిఫోర్నియాలోని రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి చావు అంచుల్లోకి వెళ్లొచ్చాడు. అదెలా అనుకుంటున్నారా.. వేగంగా వెళ్తున్న రైల్వే ట్రాక్ మీద పడి.. ట్రైన్ దగ్గరకు వచ్చేసరికి ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేశాడు. ఇంతకు మధ్యలో ఏం జరిగుంటదో తెలుసుకోవాలని ఉందా..? &n
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితుడు సురేష్ కుటుంబసభ్యులను
ఏనుగుల్ని మచ్చిక చేసుకుని మనుషులు వాటితో బరువైన వస్తువుల్ని దుంగల్ని మోయిస్తుంటారు. అంటే ఏనుగులు మనుషుల కంటే తెలివి తక్కువైనవి ఎంత మాత్రం కాదు. కాదని నిరూపించింది ఓ ఏనుగు. అవసరమైతే …మనుషులతో పోటీ పడతాయని నిరూపించింది. ఏనుగుల సఫారీ రైడ్ �
మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీలో ఇసుక కొరత సమస్యలపై నవంబర్ 14న దీక్ష చేయనున్నారనే ప్రకటనపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేవారు. నవంబర్ 14న బాలల దినోత్సవం ఆరోజున చంద్రబాబు దీక్షకు కూర్చోవటం ఏమిటంటూ ప్రశ్నించారు. చంద్�
పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి దుందుడుకు వ్యాఖ్యలు చేసిన వార్తల్లో నిలిచారు. మేథావుల మని చెప్పుకుంటూ తిరిగే కొంతమంది రోడ్డు పక్కన ఉండే దుకాణాల్లో బీఫ్ తింటున్నారనీ వ్యాఖ్యానించారు. వారు తినేది రోడ్డు పక్క షాపుల్లో
శీతాకాలం అనగానే ముందుగా గుర్తొచ్చే పండు సీతాఫలం. ఈ సీజన్ లో మనకు సీతాఫలం ఎక్కువగా దొరుకుతుంది. ఇది సీజనల్ ఫ్రూట్ కావడం చేత కచ్చితంగా దీన్ని అందరూ తినాల్సిందే. ఎందుకంటే ఇందులో మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు ఉంటాయి. అంతేకా�
ఆదిలాబాద్ జిల్లా భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్థన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జనార్థన్కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మంగళవారం (నవంబర్ 5) తెల్లవారుఝ�
ఇండియన్ ఆర్మీ నిరుద్యోగ అభ్యర్ధుల కోసం టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC) ద్వారా 40 పోస్టుల్ని, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్ (TES) ద్వారా 90 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హత
కర్నూలు జిల్లా ఉరుకుందలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తున్నాయి. మనిషి పుర్రె, ఎముకలతో క్షుద్ర పూజలు చేస్తున్నట్లుగా గుర్తించిన స్థానికులను భయాందోళనలకు గురవుతున్నారు. దీపావళి అమావాస్య రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వందల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్ధుల కోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ట్య�
కన్నతల్లి తన కొడుకుకు కడసారి పలిని వీడ్కోలు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తనకు తలకొరివి పెట్టాల్ని కొడుకు తన కళ్లముందే చనిపోతే ఆ కన్నతల్లి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ కొడుకు మరణం గుండెల్ని పిండేస్తుంటే ఆ బాధను పంట