Home » Author »veegam team
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం జరిగింది. తహశీల్దార్ ఆఫీస్ లోకి దూరిన అగంతకుడు.. తహశీల్దార్ విజయపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన
మెదక్ పట్టణంలో మంత్రి హరీశ్ రావు పలు గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లను పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డెవలప్ మెంట్ లో సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలు పోటీ పడుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు డెవలప్ మెంట్ గురించి మాటలు తప్ప ఎటు�
జనవరి 1 నుంచి ఐస్క్రీమ్ కంటైనర్లు, ఆలు చిప్స్ కవర్లు, ప్లాస్టిక్ పాల బాటిళ్లు, షాంపు బాటిళ్లు, 10 లీటర్ల నీటి కంటే తక్కువ పట్టే ప్లాస్టిక్ బాటిళ్లతో సహా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని డైరక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిర్ణయించింది.&n
విజయవాడ రేడియో స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగ మహిళలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ పెట్రోల్ బాటిల్స్ తో చేస్తు ఆకాశవాణి (రేడియో)టవర్ ఎక్కారు. సీఎం జగన్ వెంటనే స్పందించి తమకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెట�
నమ్మకం..నమ్మకమే జీవితం. నమ్మకం మనిషిని ఏ పనైనా చేయిస్తుంది. అటువంటి ఓ నమ్మకం ఓ పురుషుడ్ని స్త్రీగా మార్చేసింది. స్త్రీగా అంటూ పూర్తిగా కాదు. స్త్రీ వేషధారణతోనే కాలం గడిపేంత స్థాయికి తీసుకెళ్లింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా 30 సంవత్సారాలుగా ఓ పుర�
దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ చాలా ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నారు. అయితే దేశంలో కాలుష్యం ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పడానికి అక్కకడ మహిళలు చేసిన ఛత్ పూజ ఫో�
నిజామాబాద్ నగర శివారుల్లో చెడ్డీ గ్యాంగ్ మరోసారి చెలరేగిపోయింది. న్యాల్ కల్ రోడ్డులో ఉన్న లలితాంబ ఆలయం సమీపంలో ఉన్న ఓ ఇంట్లో దోపిడికి పాల్పడింది. ఇంట్లో చొరబడ్డ చెడ్డీ గ్యాంగ్ కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించారు. నోరు ఎత్తితో పొడ�
చిత్తూరు జిల్లాలో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని సంతపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరుకు సమీపంలోని సంతపేటలో చిన్నారితో సహా భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రవి(50
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ (CSL) నుంచి కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా వర్కమెన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలు చేసింది. ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 671 ఖాళీలు ఉన్నాయి. ఇందులో భాగంగా షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఫిట�
బోరు బావులకు చిన్నారుల ప్రాణాలు బలైపోతున్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా బోరు బావుల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో సుజిత్ ఘటన మరచిపోక ముందే మరో ఘోరం జరిగింది. హర్యానాలోని హారి సింగ్ పురా �
ట్విట్టర్ లో అమీ అనే విద్యార్ధి.. శుక్రవారం (నవంబర్ 1, 2019)న ఓ అద్భుతమైన వీడియో షేర్ చేస్తూ.. మా ప్రొఫెసర్ ని చూసి నాకు ఏడుపొచ్చేసింది. ఆయన మాకోసం ప్రతీ వారం బొమ్మలు తెస్తున్నారు. అని తెలిపింది. ఇంతకీ ప్రొఫెసర్ ఎందుకు వారికోసం బొమ్మలు తెస్తున్నారు.
సూర్యాపేట నాగారం సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అర్వేపల్లి ఎస్సై లోకేశ్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన పోలీసులు వెంటనే ఎస్సై లోకేశ్ ను హాస్పిటల్ కు త�
ఢిల్లీలో ఆందోళన కలిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరోసారి సరి-బేసి వాహన విధానాన్ని అమలు చేస్తోంది. మూడవ సారి అమల్లోకి తీసుకువచ్చిన ఈ సరి-బేసి విధానాన్ని ఉల్లంఘించినవారిపై భారీ మూల్యం చె�
ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు దగ్గర జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని సీఎం కేజ్రీవాల్ అన్నారు. లాయర్లపై కాల్పులు జరిగాయని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫైరింగ్ లో గాయపడిన ఇద్దరిని హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించినట్లు తెలిపార�
బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్స్ చేరుకుంది. గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. అందరికి ఎవరు విన్నర్.. విన్నర్ తర్వాత పొజిషన్స్ ఎవరెవరికి దక్కాయి అనేది ఆసక్తిగా మారింది. ఎవరు విన్నర్ అనే విషయం కాసేపు పక్కన పెడితే.. టాప్ 5 ప్లేస్ లో ఉన్న అలీ ర�
బిగ్ బాస్ 3 సక్సస్ ఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకుని.. అందరికీ వినోదాన్ని పంచి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ వరకు వచ్చేసింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు రవికృష్ణ, శివజ్యోతిల పెర్ఫార్మెన్స్తో షో మొదలైంది. అల వైకుంఠపురములోని రాములో రాముల�
ఇజ్రాయెల్ స్పైవేర్ ‘పెగాసస్’పై కేంద్రానికి వాట్సాప్ నివేదిక సమర్పించింది. 121 మంది భారతీయ వినియోగదారులను ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసాస్ లక్ష్యంగా చేసుకున్నట్లు సెప్టెంబర్లోనే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు వాట్సాప్ స్పష్టం చ
ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు (నవంబర్ 3, 2019)న గతవిచారణలో జరిగిన వాదనలపై హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ఎస్ కె జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, మున్సిపల్ శాఖ కమ�
వాట్సాప్పై స్పైవేర్ ఎటాక్ పై రాజకీయ వివాదం తీవ్రమైంది. ప్రియాంక గాంధీ వాద్రాతో సహా ముగ్గురు ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. నిన్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలాంటి వాదన చేశారు. శరద్
షారూఖ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్. ఏడాది నుంచి సినిమాలు లేక ఖాళీగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఓ సినిమా ఫైనల్ చేశాడు. అయితే ఇది నార్త్ వాళ్లకి మాత్రమే కాదు..సౌత్ వాళ్లకి కూడా గుడ్ న్యూసే