Home » Author »veegam team
ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 1574 ఖాళీలున్నాయి. వయసు: అభ్యర్ధులు 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఎంపిక విధానం: రాతపర
సీఎం కేసీఆర్ పిలుపుతో ఆర్టీసీ కార్మికులు కదిలివస్తున్నారు. విధుల్లో చేరేందుకు ఈనెల 5వ తేదీ వరకు ముఖ్యమంత్రి గడువు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా డిపోలకు చేరుకుంటున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణ కుమార్ మోడీ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేకే మోడీ శనివారం(నవంబర్ 2,2019) ఉదయం తుదిశ్వాస విడిచారు.
విజయవాడ గుడిలో పూజలు చేస్తున్న పూజారిపై మహిళలు దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ పూజలు చేస్తున్న సమయంలో అతన్ని ఆలయంలో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి చితకబాదారు.
సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తేల్చి చెప్పారు. సమస్యలపై ప్రభుత్వం చర్చించకుండా విధుల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కార్మికులు
కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్న అధికారులు ఆ దిశగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2 కిలోల ప్లాస్టిక్ను సేకరించి ఇస్తే అర
మెదక్ జిల్లా శివంపేటలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో రెండు నెలల చిన్నారి చనిపోయింది.
హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా, కఠిన శిక్షలు వేస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. మళ్లీ తాగి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించే యోచనలో భారత్ ఉంది. ప్రస్తుతం 100 శాతం ట్యాక్స్ ఉంది. దాన్ని 30 శాతానికి తగ్గిస్తారని సమాచారం.
తొలగింపుకు గురైన ఓ ఐఏఎస్ ఆఫీసర్ 17 ఏళ్ల తర్వాత వచ్చి తనకు ఉద్యోగం కావాలన్నాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేరి, తిరిగి భారత్ కు వచ్చి తనకు ఉద్యోగం ఇప్పించాలని ఇప్పించాలని ప్రధాని మోడీని కోరాడు.
సంపూర్ణ మద్య నిషేధం దిశ జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితాలు ఇస్తున్నాయి. జగన్ సీఎం అయ్యాక కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మద్యం ధరలు
ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపడి భార్యాభర్తలు చనిపోయారు.
వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఒక్క రన్ తేడాతో ఓటమి చవి చూసింది. 226 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు..
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో (నవంబర్ 4, 2019) ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వచ్చే రెండు
తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి కుక్క కోసం ఆత్మహత్య చేసుకుంది. కుక్కని వదిలి ఉండలేను అంటూ ఏకంగా ప్రాణాలే తీసుకుంది. యువతి చర్యతో
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం విజయవాడలో అభిప్రాయ సేకరణ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, జిల్లా ఇంచార్జీలు, వివిధ సంఘాల నేతలు సహా ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. బైక్ పై ఇప్పటివరకు 75 పెండింగ్ చలానాలు ఉన్నట్లు తేలింది.
ఏపీలో ఇసుక కొరతకు నిరసనగా జనసేన ప్రజా క్షేత్రంలో పోరాటానికి సిద్ధమైంది. సర్కార్ తీరును తప్పుబడుతున్న ఆ పార్టీ... విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమైంది.
ఖమ్మం జిల్లా నకిలీ నోట్లకు అడ్డాగా మారింది. సత్తుపల్లిలో నకిలీ నోట్ల ముఠా రెచ్చిపోతోంది. బహిరంగంగానే నకిలీ నోట్లను చెలామణి చేస్తోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన