Home » Author »veegam team
విజయనగరం జిల్లా సాలూరులో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పుట్టిన రోజే ఓ లారీ క్లీనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లాడిన భార్యను సరిగా చూసుకోలేకపోతున్నా.. రెండేళ్ల కూతురి కనీస అవసరాలను సైతం తీర్చలేకపోతున్నా అనే బాధతో అతడీ పని చేశాడు.
రైళ్ల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారం అందుబాటులోకి రానుంది. రైళ్ల సమయ పాలనపై ప్రయాణికులకు కచ్చితమైన సమాచారం లభించనుంది.
రామ మందిర నిర్మాణం వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. ఇప్పటికే దీనిపై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై మేధావులు..విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. రామమందిర నిర్మాణం జరగాలనీ ఆకాంక్షిస్తున్న కొందరు మొక్కులు కూడా మొక్కుకు�
పాపిలాన్ (ఫింగర్ ప్రింట్ డివైస్).. విధానం నేరస్తుల పాలిట సింహస్వప్నంలా మారింది. దీని ద్వారా పోలీసులు క్లిష్టమైన నేరాల్లో నిందితులను సులువుగా గుర్తించేందుకు
జీహెచ్ఎంసీ చేపట్టిన ఫ్లైఓవర్లో మరొకటి అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి.
అరేబియా సముద్రంలో కొనసాగుతున్న 'మహా' తీవ్ర తుఫాను... రానున్న 24 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో
మంత్రి హరీష్ రావు తనకు తాను రూ.50లక్షల జరిమానా విధించుకున్నారు. అదేంటి.. మంత్రి ఫైన్ విధించుకోవడం ఏంటని సందేహం రావొచ్చు. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ సభకు హరీష్
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు వెళ్తూ ఓ మహిళ మృత్యువు లోకాలకు వెళ్లింది.
హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారిని ప్రోత్సహించేందుకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు సినిమా టికెట్లను బహుమతిగా ఇస్తున్న�
రోడ్డు రవాణా సంస్థగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రజా రవాణా శాఖగా మార్చేందుకు మొదటి అడుగు పడింది. విజయవాడ ఆర్టీసీ బస్ భవన్లో జరిగిన ఏపీఎస్ఆర్టీసీ పాలక మండలి
డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్ సీ, ఎంఎల్ఐఎస్ సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ వార్షిక పరీక్ష ఫీజు గడువును పొడిగించారు. (నవంబర్ 5, 2019) వరకు పరీక్ష ఫీజు గడువును పొడిగించినట్లు శుక్రవారం (నవంబర్ 1, 2019) అధికారులు �
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పడుతుందా... అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. మహా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంటే... బీజేపీ-శివసేన ఎవరి దారులు వారు
తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఆర్టీసీ సమస్యపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి వచ్చింది. 2019-21 సంవత్సరాలకు ఈ విధానాన్ని పట్టాలెక్కించేందుకు ఇటీవలే ఎక్సైజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.
టీఎస్ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు సమచారం ఇస్తోందన్నారు.
ఏపీ రాష్ట్రం దగా పడిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడూ ఊహించలేదన్నారు.
ఆర్టీసీ సమ్మె పిటిషన్ వచ్చే గురువారం (నవంబర్ 7, 2019) వాయిదా పడింది. సంస్థ ఇంచార్జ్ ఎండీ ఇచ్చిన నివేదికపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తప్పుడు లెక్కలు సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. బస్సుల కొనుగోలుకు ఇచ్చిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లిం
టీటీడీలో పనిచేస్తున్న వందమంది రిటైర్డ్ ఉద్యోగులను జగన్ సర్కార్ సాగనంపింది. మార్చి 31కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది.
తిరుమలలో మరో స్కామ్ బయటపడింది. 46 మంది ప్రజాప్రతినిధులు, మంత్రులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలపై ఓ దాళారి వందలాది టికెట్లు పొంది భక్తులకు అధిక మొత్తంలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఏకంగా రూ.76 లు పెరిగింది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు శుక్రవారం (నవంబర్ 1,219) నుంచి అమలులోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ లేటెస్ట్ ధరల జాబితా ప్రకారం.. ఇండేన్ గ్యాస్ 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్ప