Home » Author »veegam team
ఆర్టీసీ ఎండీ ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలు సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది.
ఆర్టీసీ స్థితిగతులపై యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.644.451 కోట్లు విడుదల చేసినట్లు యాజమాన్యం తెలిపింది.
ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకీ పెరుగుతున్న కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తూ..అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రజలను అప్రమత్తంచేసింది. పెరిగిన&
దేశంలోని తొలి స్మాల్ స్కేల్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం(నవంబర్ 1,2019) ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..స్మాల్ స్కేల్ �
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. నవంబర్ 1, 2019 నుంచి పొరుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించనుంది. హైదరాబాద్, చెన్నై,
ఓ చిన్న ఘటన చినికి చినికి గాలివానలా మారింది. అప్పటిదాకా ఆడిపాడిన వారంతా ఒక్కసారిగా శత్రువులుగా మారారు. చుట్టుపక్కల వారు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించాలని ఎంతోమంది కలలు కంటారు. ఎంతోమంది ఆ కలను సాకారం చేసుకున్నారు. ఈ రికార్డు సాధించినవారిలో భారతీయులు ఎంతోమంది ఉన్నారు.ఈ క్రమంలో ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2020’లో ఒకరూ ఇద్దరు కాదు ఏకంగా 80 మంది భారతీయులకు చ�
ఏపీ జీవనాడిగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఏపీ ప్రభుత్వం రీటెండరింగ్ నిర్వహించగా..
ఢిల్లీలో వాయుకాలుష్యానికి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్ స్కూల్ విద్యార్ధులు కాలుష్యం నుంచి రక్షించేందుకు మాస్క్ లు పంపిణీ చేశారు. పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో రైతులు పంటలు పండిన తరువాత వాటి వ్యర్థాలను
అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు వేధింపులకు పాల్పడుతున్నారని అనేక కేసులు విన్నాము, చూశాము. పెళ్లైన కొన్ని రోజులకే ఇలాంటి ఘటనలు జరిగాయి. బాధితులు
మొన్న కీర్తిరెడ్డి.. నిన్న భార్గవి.. సేమ్ టు సేమ్... ఆస్తి కోసం తల్లినే చంపేసింది తెలంగాణలో కీర్తి. ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది ఏపీలో భార్గవి. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డే
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో నూతన శనానికి సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చట్టింది. పోలవరం..హైడల్ ప్రాజెక్టు పనులకు భూమి పూజకు శుక్రవారం (నవంబర్ 1)న జరుగనుంది. మేఘా ఇంజనీరింగ్ సంస్థలు, ప్రభుత్వం ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు స
రూ.1553 కోట్ల పెట్టుబడులు... 435 ఎకరాల్లో 450 పరిశ్రమలు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 34వేల మందికి ఉపాధి... యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం
ఏపీలోని నిరుద్యోగులు త్వరలో మరో భారీ శుభవార్త విననున్నారు. పోలీస్ శాఖలో ఏకంగా 11వేల 500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం రెడీ అవుతోంది. డిపార్ట్ మెంట్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 11,500 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది పోల
నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ కు చుక్కెదురైంది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ ను కొట్టివేసింది. ఆస్తుల కేసులో విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఆస్తుల క
భార్య పళ్లు (దంతాలు) ఎత్తుగా ఉన్నాయని వంకతో ఓ భర్త తన భార్యకు తలాక్ చెప్పాడు. పెళ్లి అయిన మూడు నెలలకే తలాక్ చెప్పటం ఇక్కడ గమనించాల్సిన విషయం. మూడు నెలల వరకూ భార్యకు పళ్లు ఎత్తుగా ఉన్నాయనే విషయం తెలియలేదా? అనేది డౌట్ ఎవ్వరికైనా వస్తుంది. కానీ �
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ కు మారో అరుదైన మరో గుర్తింపు లభించింది. ప్రపంచంలోని క్రియేటివ్ సిటీస్ జాబితాలో చోటు దక్కించుకుంది హైదరాబాద్. ఈ లిస్ట్ లో యునెస్కో మొత్తం 66 నగరాలకు చోటు దక్కగా.. దాంట్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. యునెస్క�
తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్. మద్యం ధరలు పెరగనున్నాయి. ఏకంగా 15 నుంచి 20శాతం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తెలంగాణలో
శంషాబాద్ సమీపంలోనే శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరు నక్షత్ర మహోత్సవం కన్నుల పండవగా జరుగుతోంది. ఈ వేడుకలు ఈరోజుతో ముగియనున్నాయి.త్రిదండి చినజీయర్ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా అక్టోబర్ 28 నుంచి జరుగున్న ఈ వేడుకలు నేటిత�
కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఆ మొత్తాన్ని రూ.50వేల నుంచి 2.5లక్షలకు పెంచినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ మేరకు