Home » Author »veegam team
భారతీయులను ఎవరూ విడదీయలేరని ప్రధాని మోడీ తెలిపారు. భారత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చిహ్నం అన్నారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC CDS -2020) ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీతో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో గల అకాడమీల్లో మొత్తం 418 పోస్టుల్ని భర్తీ చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారిని డిఫెన్స్�
పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 62మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.
కరాచి-రావల్పిండి తేజ్గామ్ ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ లోని రహీమ్ యార్ ఖాన్ సమీపంలోని లియాకత్పూర్ లో జరిగిన ఈ ప్రమాదంలో 16మంది మృతి చెందారు. మరో 13మందికి పైగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమ�
నాగుల చవితి దీపావళి వెళ్ళిన నాలుగో రోజున కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. ఈ పండుగ రోజు నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు. నాగదేవతను ఆరాధిస్తూ.. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌ
మెదక్ గురుకుల స్కూల్ హాస్టల్ లో విద్యార్థిని మృతి చెందింది. 10వ తరగతి చదువుతున్న కావ్య తీవ్ర అస్వస్థతకు గురైన మృతి చెందింది. దీంతో దీంతో బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెకు అనారోగ్యం చేసినా..స్కూల్ ప్రిన్సిపాల్ తమకు సమాచారం అం�
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని అన్నట్లుగా మారింది ఓ మేక పరిస్థితి. ఇరుగు పొరుగు వారు పడిన గొడవలో మేక గాయపడింది. దీంతో మేకను పెంచుకునే యువకుడు అంబులెన్స్ కు ఫోన్ చేసిన సందర్భం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కస్�
విశాఖలో ఒకేరోజు మూడు దారుణాలు వెలుగుచూశాయి. ఓ చోట కన్నకూతురినే తండ్రి వ్యభిచారంలోకి దించితే... మరోచోట స్నేహితులు ఆ పని చేశారు. ఇంకోచోట ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది.
విశ్రాంత అధికారులు, సిబ్బందికి టీటీడీ షాక్ ఇచ్చింది. పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది.
సంచలన, వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన మూవీ గాడ్ సెక్స్ ట్రూత్(GST). ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వర్మపై
ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. దీంతో పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేయాలని సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. 50 లక్షల N95 మాస్కులను �
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో టీడీపీ జరిపిన చర్చలు ఫలించలేదు. వంశీతో కేశినేని నాని, కొనకళ్ల నారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. టీడీపీలో తనకు ఎదురైన ఇబ్బందులను వారి దృష్టికి తెచ్చిన వంశీ… పార్టీలో కొనసాగలేనని క్లారిటీ ఇచ్చేశారు. చంద్�
కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. అవి శరీరానికి ఫిల్టర్ లా పనిచేస్తాయి. రక్తంలో ఉన్న వ్యర్థపదార్థాలను శుద్ది చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి కిడ్నీలను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. కిడ్నీ బాగుందా.. లేదా అని త�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సూర్యాపేటలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (GMC)లో జూనియర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 49 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉ
తెలంగాణలో ఇన్నాళ్లకు కొత్త టీచర్లు బడుల్లోకి రాబోతున్నారు. 2017లో జరిగిన టీఆర్టీ పరీక్షకు సంబంధించిన కౌన్సెలింగ్ పూర్తవ్వడంతో 2వేల 788మంది ఎస్జీటీలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాన్ ఏజెన్సీలో మొత్తం 3వేల 127 ప�
ఓ మహిళ నవ్వుతూ ఉండగానే ఆమె బ్రెయిన్కు సర్జరీ చేసిన ఘటన అమెరికాలోని డల్లాస్లో చోటు చేసుకుంది. జార్జియాలోని బ్రినావ్ యూనివర్శిటీలో చదువుతోన్న జెన్నా స్కార్డ్ అనే 25ఏళ్ల వైద్య విద్యార్థినికి ఈ బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెదడుకు ఆపరేషన్ �
2050 కల్లా ముంబై, కోల్కతా నగరాలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయని అమెరికాకు చెందిన క్లైమెట్ సెంట్రల్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ హెచ్చరించింది. పెరుగుతున్న
రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్సార్టియాన్ని తప్పించింది.
సకల జనభేరి సభలో పాల్గొన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. కరీంనగర్-2 డిపోకు చెందిన డ్రైవర్ బాబు.. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సభకు
అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆర్. ప్రకాష్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ్మడేపల్లి గ్రామ సచివాలయ భవనం గోడపైనున్న త్రివర్ణ పతాకానికి రంగులు మార్చిన ఘటనకు సెక్రటరీని బాధ