Home » Author »veegam team
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఐటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, రిస్క్ మేనేజర్ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 74 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వ
జమ్మూకశ్మీర్, లద్దాఖ్ నేటి నుంచి నూతన కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి. ఇప్పటి వరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ రెండు ప్రాంతాలు... నేటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారాయి.
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. అలనాటి సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస
వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో దారుణం జరిగింది. వృద్ద దంపతులు బుధవారం (అక్టోబర్ 30, 2019) సాయంత్రం సజీవదహనం అయ్యారు. అమ్మానానలకు అండగా ఉండి, వారిని ప్రేమగా చూసుకోవాల్సిన కొడుకు ఆస్తి కోసం వారినే సజీవ దహనం చేశాడు. ఈ ఘటన మడిపల్లి శివారు గేట
కార్తీక మాసంలో చాలా పండగలు వస్తాయి. అందులో బాయీ దూజ్ ఫెస్టివల్ చాలా ప్రత్యేకం. ఈ పండుగ కూడా రాఖీ పండుగ లాగానే జరుపుకుంటారు. ఈ పండుగ రోజు చెల్లెల్లు లేదా అక్కలు తమ అన్నదమ్ములకు హారతి ఇచ్చి నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అయ�
ప్రేమంటే సినిమాలకు..షికార్లు తిరగటం కాదు..ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ కబుర్లు చెప్పుకోవటం కానే కాదు..చావైనా..బ్రతుకైనా కలిసి ఉంటాం..కష్టాలు వచ్చినా నీకోసమే అని బంధాన్ని పెంచుకోవటం..అటువంటి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలబడ్డాడు ఓ ప్రేమిక
బస్సులో సీటు కోసం ఓ తల్లి అత్యుత్సాహం పిల్లాడు ప్రాణం మీదికి తెచ్చింది. భయ్యాదూజ్ పండుగ సందర్భంగా బస్సు కింద నుంచి బాలుడిని బస్సు ఎక్కించే యత్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భయ్యాదూజ్ పండుగకు వెళ్లే ప్రయాణికులతో ఉత్తరప్రదేశ్ లో బస్సులు, రైళ�
సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా గురునానక్ స్మారక నాణేన్ని పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. 50 రూపాయలు విలువైన ఈ నాణెంతో పాటు, రూ.8 విలువ చేసే పోస్టల్ స్టాంప్ కర్తార్పూర్ సాహిబ్లో యాత్రికులకు అందుబాటులో ఉంచుతామని తెలి�
బిగ్బాస్ సీజన్ 3 ఇప్పటి వరకు ఎన్నో గొడవలు, ప్రేమలు, బంధాలు, అలకలతో సాగింది. అప్పుడే గొడవపడతారు.. అప్పుడే కలిసిపోతారు. ఎవరిని ఏ రీజన్ తో నామినేట్ చేయాలా అని ఆలోచించేది వాళ్లే.. వారు ఎలిమినేట్ అయి వెళ్లిపోతుంటే వెక్కి వెక్కి ఏడ్చేది వాళ్లే. ఇలా
ఓ బ్రిడ్జీని దొంగలు దోచుకెళ్లారు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మకపోగా..జోక్ అనుకుంటారు. కానీ ఇది నిజం. పాదచారుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జీని దొంగలు దోచుకుపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇది జరిగింది. వినటానికి ఇది చిత్రమనిపించినా
అనారోగ్యం వస్తే హాస్పిటల్ కు తీసుకెళ్లాలి. కానీ తన కుమారుడికి అనారోగ్యంగా ఉందని..దానికి కారణం ఓ మహిళేనని గ్రామ సర్పంచ్ ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టానుసారంగా కొట్టాడు. ఈ ఘటన మహబూబర్ నగర్ జిల్లా కంబాలపల్లిలో జరిగింది. కంబాలపల్లి గ్రామ స
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. విజయనగరం జిల్లాలో సైకిలిస్ట్ పై ఆర్టీసీ బస్ దూసుకెళ్లింది. సైకిల్ పై వస్తున్న ఓ యువకుడు రోడ్డు మలుపు తిరుగుతున్నాడు. ఆ సమయంలో వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైకిల్ పై వస్తున్న య
విశాఖలో ఫోర్జరీగ్యాంగ్ గుట్టురట్టైంది. బెయిల్ కోసం నకిలీ ష్యూరిటీ పత్రాలు తయారు చేస్తూ దొరికిపోయింది.
జింబాబ్వేలో ఓ విద్యార్థిని ఒక పెద్ద మొసలితో ప్రాణాలకు సైతం పోరాడి తన స్నేహితురాలిని కాపాడింది. ఈ ఘటన సింటెరెలా గ్రామంలో చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి ఈత కొడుతున్నప్పుడు లటోయా మువానీ అనే 9 ఏళ్ల బాలిక మొసలి పై దాడి చేసింది. సింటెరెలా గ్ర
మీమ్స్.. సోషల్ మీడియాలో ఓ ట్రెండ్. చూడగానే నవ్వు వస్తుంది. కడుపు చెక్కలవుతుంది. ఓ చిన్న బొమ్మ దాని కింద రాసే అక్షరాలు.. ఎంతో అర్థాన్ని ఇస్తాయి. అంతేకాదు కామెడీ పూయిస్తాయి. చూసినోళ్లు నవ్వకుండా ఉండలేరు. అంతేనా.. ఏం క్రియేషన్ రా బాబూ అని మెచ్చుకోకు
ఉరకలేసే నీటిని చూస్తే ఎవ్వరైనా సరే మైమరచిపోతారు. ఆ నీటిలో ఊత కొట్టాలని ఉబటాపడతారు. కానీ ఆ ఉత్సాహం ప్రాణాలు తీయొచ్చు. అటువంటి ప్రమాదాలకు కేంద్రంగా మారింది కరీంనగర్ జిల్లాలోని కాకతీయ కెనాల్. సరదాగా ఎంజాయ్ చేద్దామని ఈ కాకతీయ కెనాల్ లోకి దిగిన �
సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (అక్టోబర్ 29, 2019)న ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్ ఇనిషియేటివ్ (FII) తో తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి మాట్లాడారు. తను పేదరికాన్ని పుస్తకాల్లో చదవలేదని. ఆ పేదరికాన్ని అనుభవించి వచ్చానని చెప్పారు.&nb
కడప జిల్లా రైల్వే కోడూరు లక్ష్మీ గార్డెన్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త భార్య చేతులు నరికేశాడు. దీంతో తీవ్ర రక్త స్రావంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి తిరుపతిలోని రుయా హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస�
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ
అయ్య బాబోయ్..ఎలుగు బంట్లు అంటూ శ్రీకాకుళం జిల్లా వాసులు హడలిపోతున్నారు. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన బత్తిని కామేశు అనే వ్యక్తిపై ఎలుగు బంట్లు దాడికి పాల్పడ్డాయి. అతన్ని పలాసకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనంద�