Home » Author »veegam team
నేడు (అక్టోబర్ 30,2019) అంతర్జాతీయ పొదుపు దినోత్సవం. జీవితంలో పొదుపు ఎంతో అవసరం. ఆ పొదుపే మనల్ని కాపాడుతుంది. ధనమూలం ఇదం జగత్ అంటారు.
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.
నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబుకు లోకేశ్ సొంతపుత్రుడైతే.. పవన్ కల్యాణ్ దత్తపుత్రుడన్నారు.
టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ తమతో టచ్లోనే ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.
అక్టోబర్ 31, 2019 హైకోర్టులో తీర్పు తర్వాత ఎప్పుడైనా ఎన్నికలుండే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.
ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తాను అరెస్టు చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు సుఖేశ్ గుప్తాను అదుపులోకి తీసుకుని, నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.
హుజూర్నగర్ ఓటమికి తనదే బాధ్యతని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
ఏపీలో కొన్నాళ్ల క్రితం మొదలైన ఇసుక దుమారం.. ఇప్పుడు తుపానుగా మారింది. ఇసుక కొరతపై టీడీపీ నేత నారా లోకేశ్ ఒక్కరోజు నిరసన దీక్ష చేయనున్నారు.
ఈఎస్ఐ మెడికల్ స్కామ్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెడికల్ కిట్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ తేల్చింది.
ఏపీలో ఇసుక కొరతపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఇసుక తవ్వకాలు, పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమ్మె విరమించమని ఆర్టీసీ కార్మిక సంఘాలను ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. వచ్చే వాయిదాకు ఆర్టీసీ ఎండీతో పాటు సంస్థ ఆర్థిక వివరాలు అన్ని తెలిసిన వ్యక్తిని కోర్టుకు తీసుకురావాలని కోర్టు సూచించింది.
ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం అక్టోబర్ 30, 2019) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ జరుగనుంది.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వరుసగా రెండోరోజూ విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ బకాయిలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఆర్టీసీ నేతలు చెప్తున్నట్లు ప్రభుత్వం బకాయి లేదని నివేదించింది. రీయింబర్స్మెంట్ బకాయిలు 1099 కోట్లు ఉన్నాయని చెప్పింది. కాగా&
పెద్ద చదువులు చదివినా బుద్ధి మాత్రం మారలేదు. ఆస్తులున్నా అత్యాశ మాత్రం పోలేదు. ట్రైనీ ఐపీఎస్ గా ఉంటూ ప్రేమ పెళ్లి చేసుకుని ఓ యువతిని మోసం చేశాడు.
దీపావళి పండుగకు భాయీ దూజ్ వేడుకలను ఉత్తరాదిలో ఘనంగా చేసుకుంటారు. రాఖీ పండుగను గుర్తు చేసే ఈ వేడుకను పర్యావరణ హితంగా జరుపుకున్నారు పశ్చి బెంగాల్ లో. చెట్టునే సోదరుడి అంటే తోడబుట్టిన అన్నలా..తమ్ముడిలా భావించి ‘భాయీ దూజ్’ ఉత్సవాన్ని వినూత్న ర�
ఓ ఎలుక కొంపను తగులబెట్టేసిన విచిత్ర వెలుగులోకి వచ్చింది. దీపావళి పండుగ రోజు ఓ ఎలుక చేసిన నిర్వాకంతో రెండు అంతస్థుల ఇల్లు కాస్తా కాలిపోయింది. ఈ ఘటన యూపీ బరెలీ పట్టణంలోని సుభాష్ నగర్ లో చోటుచేసుకోగా..ఇంటి యజమానితో పాటు అతని కుమారుడు గాయాలపాలయ�
నల్గొండ జిల్లాలో APSRTC బస్సుకు ప్రమాదం తృటిలో తప్పింది. వేములపల్లి మండలం శెట్టిపాలెం దగ్గర కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి పంటపొలంలో బోల్తా పడింది. ఈ ఘటనలో
ఆన్లైన్లో ఇసుక అమ్మకాలు జగన్ మాయలా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఆర్థిక
ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి
అవును… ఇసుక బంగారమైంది. ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అందుకే డబ్బా ఇసుకను రూ.10 చొప్పున విక్రయించారు. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో ఈ విచిత్రం జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. సోమవారం(అక్టోబర్ 28,2019) దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే కేదార