Home » Author »veegam team
నిధులపై ప్రశ్నలు.. సమ్మెపై ఆగ్రహం.. చర్చల జరిగిన తీరుపై ఆరా.. విలీనం పక్కనపెట్టి చర్చలు జరపాలంటూ సూచనలు… బస్సులు సరిగా నడవక ఓ చిన్నారి చనిపోతే బాధ్యత ఎవరిదంటూ మొట్టికాయలు.. ఈదీ… ఆర్టీసీ సమ్మెపై విచారణ సమయంలో హైకోర్టు స్పందించిన తీరు. నాలుగు
ప్రయత్నాలు ఫలించ లేదు. ప్రార్థనలు కాపాడలేదు. బోరు బావిలో పడ్డ బాలుడి కథ విషాదంగా ముగిసింది. తమిళనాడులో బోరు బావిలో పడిన బాలుడు సుజిత్ విల్సన్ మృతి
పశ్చిమ ఆఫిక్రా దేశంలోని బుర్కినా ఫాసోలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. మతం పేరుతో నరమేధం సృష్టించారు. 15మంది పౌరులను ఊచకోత కోశారు. జిహాదీ పేరుతో ఓ గ్రామంపై
35 సంవత్సరాలు దాటాయంటేనే నేటి తరంవారికి బిడ్డలు పుట్టటం కష్టమైపోతోంది. కానీ ఓ బామ్మ మాత్రం 67 ఏళ్ల వయస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అదికూడా సహజసిద్ధంగా. ఈ అద్భుతమైన..అరుదైన ఘటన అక్టోబర్ 27న చైనాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..అది తూ�
బిగ్బాస్ సీజన్ 3 పద్నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఈ వారంలో శివజ్యోతి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌజ్ లో బాబా భాస్కర్, శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్, అలీ రెజా ఉన్నారు. అయితే వీళ్ల అభిమానులు తమకు నచ్చిన కంటెస్టెంట�
ఢిల్లీలో మహిళల రక్షణ కోసం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం బస్సుల్లో మార్షల్స్ ను నియమించిన విషయం తెలిసిందే. 3 వేల 400ల మందిని నియమించిన సీఎం ఆ సంఖ్యను మరింతగా పెంచుతున్నట్లు తెలిపారు. త్యాగరాజ్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం కేజ్రీవాల్ మా�
మనిషి శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నా లేకపోయినా పెద్దగా నష్టం ఉండదు. మనకు శరీరంలో కొన్ని జత అవయవాలుంటాయి. అందువల్ల ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు వచ్చి అవయవాన్ని తొలగించాల్సి వస్తే.. దాని పనిని కూడా రెండవది చేస్తుంది. అవును ఇది నిజం, మరి ఆ అవయవాలు ఏమి�
ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ.30 లక్షల రివార్డు అందజేస్తామని జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. మ�
పండుగ అంటే కొత్త బట్టలేసుకుని మనమే పది రకాల పిండి వంటలు చేసుకుని తినటం కాదని నిరూపించారు మధ్యప్రదేశ్ మంత్రి జీతూ పట్వారీ. దీపావళి పండుగ సందర్భంగా పేద పిల్లకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఆ పార్టీ ఏదో ఓ టెంట్ వేసి నాలుగు రకాల వంటకాలు చేసే పెట్
ఇరిగేషన్ శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. పోలవరం, వెలిగొండ, వంశధార సహా కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపై సీఎం జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సంవత్సరం వర్షాలు విస్తారంగా కురిశాయనీ..అయినా ఇంత వరకూ చాలా వరకూ ప్రాజెక్టు పూర్తిగా నిండలే�
ఈస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో గ్రూప్-C లెవెల్ 2 టెక్నీషియన్ల పోస్టులను భర్తీ చేయనుంది. కోల్ కత్త, పశ్చిమ బెంగాల్ లో జాబ్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటు�
పెంపుడు జంతువుల్లో కుక్కది ప్రత్యేక స్థానం. కుక్కల్ని పెంచుకునే వారు ఎక్కడి వెళ్లినా వారి వెంటే కార్లలో,బైక్ లపై డాగ్స్ ను కూడా తీస్కెళ్తుంటారు. అయితే ఓ కుక్క మాత్రం తానే బైక్ డ్రైవింగ్ చేస్తూ తన యజమానులను తీస్కెళ్తూ ట్రిఫుల్ రైడింగ్ చేస�
విశాఖపట్నం కేజీహెచ్ లో నర్శింగ్ విద్యార్ధిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బైపీసీ ఫైనల్ ఇయర్ చదివే బేబీ శివలక్ష్మి హాస్టల్ రూమ్ లో ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ కు చేరుకుని పరిస్థితిని �
డ్రగ్స్ మాఫియాకి అడ్డాగా చెప్పుకునే మెక్సికోలో ఓ కేసులో దర్యాప్తు మొదలుపెడితే మరో కోణం వెలుగు చూసింది. ప్రపంచంలోని చాలా దేశాలకు అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేసే మెక్సికోలో జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా సంచలనంగా మారింది. డ్రగ్స్ స్మ�
కొలంబియా దేశంలో మిలటరీ హెలికాప్టర్ కూలిపోయింది. అల్బాన్ మున్సిపాలిటీలో మిలటరీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఆరుగురు మరణించారు. బెల్ 412 హెలికాప్టర్ పాలన్ క్యూరో వైమానిక స్థావరం నుంచి బయలు దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. అనంతరం ఈ హెలీకాప్ట
హైదరాబాద్ నగరం శంషాబాద్ లోని శ్రీరామనగరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి తిరు నక్షత్ర మహోతవ్సం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు భారీగా హాజరయ్యారు. కమలానంద భారతి స్వామి,విశ్వేశ తీర్థ స్వామి, విజయానంద స్వామి, శఠగోప రామన�
హైదరాబాద్ నగరానికి మణిహారంగా మారిన మెట్రోకు అనుసంధానంగా ఆకాశమార్గంలో ఎలక్ట్రికల్ బస్సులు పరిగెత్తనున్నాయి. ఐటీ కారిడార్ లో ఎలివేటెడ్ బస్రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే బస్సులు మాత్రమే రాకపోకలు సాగించే ఆకాశ మార్గం (ఈబీఆర్టీఎస్) రాబో�
హైదరాబాద్ నగరంలో దీపావళి పండుగ మరోసారి విషాదాన్ని కలిగించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే హెచ్చిరించినా ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. దీపావళికి టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు 42మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో పలువురు చ�
కడప జిల్లా చక్రాయపేట మండలంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. కుమార కాల్వ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11మందికి తీవ్రగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇరు వర్గాల మధ్యా ఘర్షణ జరుగుతోందనే సమాచారం అందుకున్�
నెల్లూరు జిల్లాలో స్టూడెంట్స్ మధ్య ప్రేమ కోసం యుద్ధం జరిగింది. ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. కోవూరులో జరిగిన ఈ ప్రేమ వ్యవహారం ఇద్దరి విద్యార్ధుల మధ్యా గ్యాంగ్ వార్ గా మారింది. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునే�