Home » Author »veegam team
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, త్రిలింగ క్షేత్రాలతో పాటు ఇంద్రకీలాద్రి భక్తులతో నిండిపోయింది. అసలైతే సోమవారం (అక్టోబర్ 28, 2019)�
మనుషులకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాణాంతకమైన రోగాలకు కారణమవుతున్నాయి. చారిత్రక కట్టడాలు కూడా పాడైపోతున్నాయి. వీటన్నింటికి కారణం పావురం. అవును
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం రూరల్ మండలం కడియద్దలో దారుణం జరిగింది. కన్న తల్లిదండ్రులు ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు ఓ కొడుకు. కడియద్ద గ్రామానికి చెందని నాగేశ్వర రావు, మార్తమ్మలకు రమేశ్ అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా రమేశ్ కు మాన
నావల్ షిప్ రిపేర్ యార్డ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 145 ఖాళీలు ఉన్నాయి. ఇందుకు అభ్యర్ధులు పదో తరగతి, ఇంటర్మీడియెట్, ట్రెడ్ లో ITI పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్స�
ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం దంతెవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా విజయనగరం వాసులుగా
తన భార్యను కాపురానికి పంపించటంలేదనే కోపంతో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ప్రకాశం జిల్లా పర్చూర్ మండలం అన్నబొట్లవారి పాలెంలో చందు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. తన భార్యను తీసుకొచ్చి కాపురానికి వస్తానని చెప్పే వరకూ టవర్ దిగేది లే�
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మునగనూరు గ్రామంలో కూతురే తల్లిని హత్య చేసిన కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ చాలా పెద్ద కనకదుర్గమ్మ అమ్మవారు గాజుల అలంకారంతో భక్తులకు దర్శనిస్తోంది. లక్షలాది గాజులతో అమ్మవారిని అలంకరించారు అర్చకులు. దుర్గమ్మ ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాల్లోని ఉత్సవమూర్తుల�
పశ్చిమబెంగాల్ లో సాకెట్ బాంబు పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫర్జీపర సరిహద్దు అవుట్ పోస్టు వద్ద సోమవారం (అక్టోబర్ 28) సాయంత్రం 6.20 గంటలకు జరిగింది. పశువులను అక్రమంగా తరలించే గ్యాంగ్ ఈ బాంబును అమర్చినట్లుగ�
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) పరిశోధకులు మొదటిసారిగా ఇండియన్ బ్రెయిన్ అట్లాస్ తయారుచేశారు. ఈ పరిశోధనలో ఓ విషయం తెలిసింది. అదేంటంటే.. అమెరికా, జపాన్ లాంటి దేశాల ప్రజలతో పోలిస్తే.. భారతీయుల మెదళ్లు పొడుగు,
వాన రాకడ ప్రాణం పోకడ తెలీదంటారు పెద్దలు. వాన వస్తుందని అంచనా వేయొచ్చు. కానీ ప్రాణం ఏ క్షణాన పోతుందో మాత్రం చెప్పలేం. ఇటువంటి ఘటన మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు మండలం వెలకట్ట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..విధుల్లో రోజులాగనే 56 ఏళ్ల హ�
బిగ్ బాస్ సీజన్ 3కి మరో ఐదు రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం ఇంట్లో ఐదుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరిలో ఒకరు విజేత అవుతారు. అది ఎవరనే దానిపై సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇక నిన్నటి �
ఓ దినపత్రికపై మాజీమంత్రి నారా లోకేష్ పోరుకు రెడీ అయ్యారు. తనపై ప్రచురించిన అసత్య కథనంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నారు. పరువు నష్టం దావా
తెలంగాణలోని 3 నుంచి 4వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే మంత్రి మండలి
సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే దిశగా జగన్ సర్కార్ కీలక నిర్ణయo దిశగా అడుగులు వేస్తోంది. కృష్ణా-గోదావరి నదుల
మధ్యప్రదేశ్ లోని తేజాజీ నగరంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐగురుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. తేజాజీ నంగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రలమండల్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారితో సహా ఆరుగురు మ
సీఎం జగన్ మరో ఎన్నికల హామీని నిలుపుకున్నారు. జూనియర్ లాయర్లకు గుడ్ న్యూస్ విపిపించారు. నెలకు రూ.5వేలు చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు
బైటకెళితే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. బాగానే వెళ్తున్నాం అనుకునే సయమంలో ఏం జరుగుతుందో మనకు అర్థం అయ్యేలోపే జరిగిపోతుంది. అటువంటి ఘటన మధ్యప్రదేశ్లోని నైవారి జిల్లా ఓర్చా పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. సోమవారం (అక్టోబర్ 28)న జరిగ�
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ
గుజరాత్లోని వడోదరలో గల స్వామినారాయణ్ ఆలయంలో అద్భతమైన వేడుక జరిగింది. చూడటానికి రెండు కళ్లూ చాలవు అన్నంత భోగంగా..సోమవారం ((అక్టోబరు 28)న ఘనంగా..కన్నుల పండుగగా జరిగింది గోవర్థన పూజ. స్వామి నారాయణ్ కు 3500 రకాల వంటకాలతో నైవేద్యాన్ని సమర్పించి ‘అన్న