Home » Author »veegam team
కారు నడపటంలో అందరికీ రాదు..కానీ ఎలుకలు మాత్రం కార్లను నడిపేస్తున్నాయి..!. ఏంటీ తమాషాగా ఉందా? మా చెవిలో ఏమన్నా కాలిఫ్లవర్స్ కనిపిస్తున్నాయా? అనుకుంటున్నారు కదూ..కానే కాదు..నిజమంటే నిజ్జంగా ఎలుకలు కార్లు నడిపేస్తున్నాయి. వార్నీ..ఎలుకలు పాటి చేయల�
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలతో నిర్వహించిన చర్చల సారాంశాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. అలాగే సమ్మెపై సోమవారం(అక్టోబర్ 28,2019) హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలు కూడా చర్చకు వచ
రాజకీయాలకు గుడ్ బై చెబుతూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలోనో, బీజేపీలోనో చేరతారని వార్తలు
ఏపీలో జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారాన్ని అందుకున్నప్పటి నుంచీ.. వంశీ పార్టీ మారతారన్న ప్రచారం సాగుతూనే ఉంది. ఇళ్ల పట్టాల వ్యవహారంలో ప్రభుత్వాధికారుల
వల్లభనేని వంశీ టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వంశీ నిర్ణయం
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. అంతేకాదు
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. అంతేకాదు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖన�
కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ ని కలవడం చర్చకు దారితీసింది. వంశీ వైసీపీలో చేరతారనే ప్రచారం
నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (NFR) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలు చేసింది. ఇందులో మెకానిస్ట్, వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్, మెకానికల్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, లైన్మెన్, మేసన్, ఫిట్టర్ స్
టిక్ టాక్.. ప్రముఖ సోషల్ మీడియా వీడియో యాప్. దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. దాదాపు అందరి మొబైల్స్ లోనూ ఈ యాప్ ఉంది. చిన్న, పెద్ద.. ఆడ, మగ.. అనే తేడా
రామగుండం పోలీసు కమీషనరేట్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిరోంచకు అక్రమంగా డీసీఎంలో తరలిస్తున్న సుమారు 110 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మంథని వెళ్ళే మార్గంలో గుంజపడుగు దగ్గర పోలీసులు పట్టుకున్నా
ప్రముఖ యోగా బామ్మ నానమ్మాళ్ కన్నుమూశారు. ఆమెకు 99 ఏళ్లు. తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం(అక్టోబర్ 26,2019) మృతి చెందారు. కోయంబత్తూరుకు చెందిన
జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై అనుమానిత ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.
విశాఖ జిల్లా ఖాసీంకోట మండలం తాళ్లపాలెంలో రూ.11 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేటపాలెంలో కొండచిలువ కలకలం రేపింది.
జగన్ ప్రభుత్వం శనివారం(అక్టోబర్ 26,2019) మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుభవార్తలు వినిపించింది. మెట్రో నగరాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు
ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. రామనాథంకు ఇంచార్జ్ పదవి వద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దగ్గుబాటినే పర్చూరు ఇంచార్జ్ గా
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గుండె పోటు వచ్చింది. ఈ విషయాన్ని పాక్ మీడియా తెలిపింది. ఇటీవలే నవాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లాహోర్ లోని ఆస్పత్రికి తరలించి
హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హుజూర్ నగర్ పట్టణానికి సీఎం ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటుపై తాత్సారం