Home » Author »veegam team
తెలంగాణలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC)లో టీచింగ్ ఫ్యాకల్టీ, సూపర్ స్పెషాలిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందులో మొత్తం 107 ఖాళీలను ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా చేసుకోవచ్చు. దరఖాస్తుల షార్ట్ లి�
ఉత్తరప్రదేశ్ లోని యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఈ దీపావళికి గిన్నీస్ రికార్డ్ సాధించేందుకు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా దీపావళి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో శనివారం ఈఅక్టోబర్ 26,2019) రాత్రి యూపీ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించన�
ప్రగతిభవన్లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. నాలుగు గంటలుగా సాగిన ఈ భేటీలో ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు.
హైదరాబాద్ హయత్నగర్లో చెడ్డీగ్యాంగ్ బీభత్సం సృష్టించారు. కుంట్లూరు గ్రామ శివారులోని యగ్నికపీఠం వేదపాఠశాలలో అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. కిశోర్స్వామి అనే వ్యక్తిని కట్టేసి 11తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదును దోచుకున్నారు. ఆరుగు�
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో చనిపోయిన.. తెలంగాణకు చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించింది.
నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై కోరాడా ఝులిపిస్తున్నారు బల్దియా అదికారులు. భారీగా ఫైన్లు వసూలు చేస్తున్నారు.
ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు సునీల్ కుమార్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.
ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు, ఆదేశాలు అమలు విషయంలో జాప్యం కావడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఏపీ బిజినెస్ రూల్స్ 2018 లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హుజూర్నగర్లో పరాజయంతో... భావోద్వేగానికి లోనయ్యారు కాంగ్రెస్ అభ్యర్థిని పద్మావతి. ఈరోజు మనకు చాలా బాధాకరమైన రోజంటూ.. పార్టీ నేతలకు వీడియో సందేశం పంపారు.
టీఎస్ఆర్టీసీ సమ్మెపై ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. డిపోల పరిధిలోని కార్మికులతో మంతనాలు చేసే యోచనలో ఉన్నారు. బస్ డిపోలు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్ కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్పై అధ�
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని మంత్రి పేర్నినాని అన్నారు. జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని చెప్పారు.
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ కార్మికులను రెచ్చగొడుతున్నారని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియాపై వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ లో ఇసుక కోసం అప్లై చేసుకునేందుకు యత్నిస్తుంటే ‘నో స్టాక్’ అని రావటంతో ఆయన ఫైర్ అయ్యారు. నెల్లూరు రూరల్ పొట్టేపాడు ఇసుక రీచుల్లో మా
హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు అవమానం జరిగింది. తనకు ఎస్కార్ట్ కల్పించాలని సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు.
గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు లొంగిపోయారు. ఆత్మకూరు పోలీసులపై దుర్భాషలాడిన కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాడుపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళగిరి కోర్టు ఇచ్చిన సూచనల మేర రూ.50వేలు పూచీకత్తు కట్టడం
సమ్మెపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదిక సిద్ధమైంది. కార్మికుల 21 డిమాండ్లపై ఈడీ కమిటీ రెండు నివేదికలు రెడీ చేసింది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డార్జిలింగ్ కొండల్లో పది కిలోమీటర్లు జాగింగ్ చేశారు. ప్రతి రోజూ ట్రెడ్మిల్పై వాకింగ్ చేసే దీదీ గురువారం (అక్టోబర్ 24) డార్జిలింగ్ కొండల్లో ఒకటీ రెండు కాదు ఏకంగా పది కిలోమీటర్లు దూరం జాగింగ్ చేశ
టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతిని హీరో మహేశ్ బాబు భార్య నమ్రత కలిశారు. ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుర్రిపాలెం గ్రామానికి సంబంధించిన వివరాలను వైఎస్ భారతికి
రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఉద్యోగం, ఉపాధి దిశగా చదువులు, శిక్షణ ఉంటుందన్నారు.