Home » Author »veegam team
గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపేవారిని అరెస్ట్ చేసే పోలీసులే గుప్తనిధుల కోసం ఆశపడ్డారు. వాటి కోసం తవ్వకాలు జరిపి పట్టుపడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెల్పులపల్లిలో కలకలం సృష్టించింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన
చట్టాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ నేరానికి పాల్పడ్డాడు. కన్న కొడుకుని పోలీస్ స్టేషన్ లోనే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని చోరీ చోరా పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే అర్వింద్ �
భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడ్డారని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. పీవోకే నుంచి భారతదేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని హెచ్చరించాయి. దీంతో కేంద్ర హోం శాఖ స్పెషల్ సెల్ పోలీసులను అప్రమత్తం చేసింది. కశ్మీర్ లో ఆర్టికల్ 370 ర�
హైదరాబాద్ బహిరంగ ప్రదేశాల్లోను. రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్క చెత్త ఉండే కుప్పలవెంబడి చెత్త కుప్పలను తొలిగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. చెత్త కుప్పలను తొలగించి శుభ్రపరచి అక్కడ మరోసారి చెత్త వేయకుండ�
భారతీయ సంస్కృతికి అద్దంపట్టే పండుగల్లో దీపావళి ఒకటి. చిన్న పెద్దా తేడా లేకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ పండుగను ఐదు రోజులు చేసుకుంటారు. ఉత్తర భారతంలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ పండుగ విశిష్టత తెలుసుకుందామా… ఈ పండుగ అంటే దీపాల వరస అని �
దీపావళి అంటే పిల్లలకే కాదు.. పెద్దలకు ఇష్టమైన పండుగ. ఇల్లంతా దీపాల వెలుగులు. లక్ష్మీ దేవిని పూజిస్తాం. మరి ఆ తల్లికి నైవేద్యం పెట్టాలి కదా.. బయటకు కొనుక్కొని వచ్చే వాటి కంటే.. ఇంట్లో నిష్ఠగా, ఇష్టంగా లక్ష్మీదేవికి తీపి పదార్థాలు నైవేద్యంగా పె�
హారర్ సినిమాలలో దెయ్యాలను చూసి ఉంటాం. కానీ నిజంగా దెయ్యాలు ఉన్నాయా? అనే డౌట్ అందరికీ వస్తుంది. ఉన్నాయనే నమ్మకం కంటే మీరు వాటిని చూసి ఉంటే రూ.50వేలు మీవే. అదేంటి దెయ్యాన్ని చూస్తే రూ.50వేలు ఎలా వస్తాయని అనుకుంటున్నారా? అయితే మీరీ విషయం తెలుసుకోవా�
ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. అంతేకాదు ఎగువప్రాంతాల్లో కూడా జోరుగా వానలు పడుతుండటంతో కృష్ణా నదికి మరోసారి వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే తుంగభద్ర జలాశయం గే�
దీపావళి వేడుకకు తెలుగు రాష్ట్రాల ప్రజలు రెడీ అయిపోయారు. దీపావళి సంబరంమంటే టపాసులే. దీపావళికి టపాసులు కొనటానికి సందడి మొదలైంది. మట్టి ప్రమిదలతో పాటు రంగు రంగులతో వెరైటీ దీపాలు మార్కెట్ లో ఆకట్టుకుంటున్నాయి. ఈ దీపావళికి మరో విశేషముంది. వ�
బెంగళూరులోని భారతరక్షణమంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ భర్తీకి దరఖాస్తులు కోరుతోం
దీపావళి అంటే దీపాల పండుగ. ఈ పండుగ రోజు ప్రతొక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ప్రతి రోజు కొన్ని పనులు చేస్తే..ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందవచ్చని పండితులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందామా? దీపావళి పండుగ రోజున ఉదయాన్నే నువ్వుల నూ�
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అక్టోబరు 24న గ్రూప్-2 ఉద్యోగాల తుది ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1032 ఉద్యోగాల్లో 1027 మంది అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేసింది. ఇందులో 259 డిప్యూటీ తహసీల్దార్లు, 284 ఎక్సైజ్ ఎస్సైలు, 156 వాణిజ్య పన్నుల అధ�
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో సీఎం జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేశారు. విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్
తెలంగాణలో డెంగీ మరణాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులు చచ్చిపోతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చిన ప్రభుత్వం.. డెంగీ నివారణకు
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రానా జబ్బు పడ్డాడని, అనారోగ్యం పాలయ్యాడని ప్రచారం జరిగింది. రానా కిడ్నీ ట్రాన్స్
చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో బండ్ల గణేష్ కడప నుంచి హైదరాబాద్ వచ్చేశారు. బాధితులతో బండ్ల గణేష్ తరఫు లాయర్ చేసిన రాజీ ప్రయత్నాల
హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కథ ముగిసింది అని బాంబు పేల్చారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కొన్ని వారాలుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితం అన్నారు. ఇది చిల్లర
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపుపై సీఎం