Home » Author »veegam team
ఆవన్ పాలక్ సంఘ్ అనే సంస్థ ఆటిజం బాధితులలో ఉన్న కళాత్మకతను, సృజనాత్మకతను వెలికి తీస్తోంది. వారితో మట్టి దీపాలను తయారు చేయిస్తూ వారిలో ఉండే ప్రతిభాపాటవాలకు మెరుగులు దిద్దుతోంది. ఈ దీపావళికి ఆటిజం బాధితులతో రంగు రంగుల దీపాలను..కలర్ ఫుల్ పేపర్ల
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపుపై సీఎం
ఏపీ ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్ అయింది. రాజధానిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ఆదేశించింది. రాజధాని ప్రాంతంలో సౌకర్యాలపై సర్కార్ వైఖరేంటో చెప్పాలని నిలదీసింది. స్విస్
ఏ మనిషీ ఆకలితో నిద్రపోకూడదు అనే ఉద్ధేశ్యంతో ఓ సంస్థ ‘హ్యాపీ ఫ్రిడ్జ్ లను ఏర్పాటు చేసింది. వృథా అవుతున్న ఆహారాన్ని అన్నార్తులకు అందజేయాలనీ..ఆకలితో ఉన్నవారికి అందించాలనే ఉద్ధేశ్యంతో ఈ ఫ్రిడ్జ్ లను ఏర్పాటు చేశామని ఫీడింగ్ ఇండియా అనే స్వచ�
కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సరికొత్త చరిత్ర నమోదైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్
తెలంగాణ రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ప్రతీ రౌండ్లోనూ స్పష్టమైన మెజార్టీని సాధించింది గులాబీ
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే హుజూర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలు
రైతే దేశానికి వెన్నెముక అన్నారు పూజ్య బాపూజీ. ఆ మాటల్ని అక్షరాల అమలు చేస్తున్నారు కర్ణాటక కలుబుర్గికి చెందిన 91 సంవత్సరాల రైతు బసవనప్ప పాటిల్. నేటి తరం ఏసీ రూముల్లో కూర్చుని పనిచేస్తూ కూడా అలిసిపోతున్నామంటూ ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో మల
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. 43వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని చిత్తుగా ఓడించారు. హుజూర్ నగర్ నియోజకవర్గం అనేది ఇప్పటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ గెలవటం ఇదే ప్�
దీపావళికి దీపం వెలిగించటమంటే ప్రమిదలో ఒత్తి వేసి వెలిగించి టాపాసులు కాల్చుకోవడం మాత్రమే కాదు. దానికి కొన్ని నియమాలు.. నిబంధనలు కూడా ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో దీపానికి చాలా విశిష్టత ఉంది. దేవాలయాల్లోను, ఇళ్లల్లోను పూజ చేసేప్పుడు దీపంతోపే ప�
దీపం అంటే దేవతా స్వరూపం. దీపంలో సకల దేవతలు.. వేదాలు కొలువై ఉన్నాయని వేదాలు చెబుతున్నాయి. దీపంలో శాంతి ఉంది..కాంతి వుంది. దీపావళికి ముందుగా లక్ష్మీ పూజకు దీపారాధన చేస్తారు. ఆ దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి ఆ ఇంటి గృహిణి స్వయంగా వెలిగించాలి. మొదట�
దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. అశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ద విదియ ‘భగినీహస్త భోజనం’తో ముగుస్తాయి. దీంట్లో భగినీ హస్త భోజనానికి చాలా విశిష్టత ఉంది. భగినీ అంటే సోదరి. ఆమె చేతితో స్వయంగా వడ్డి�
దీపావళి వేడుక వచ్చిదంటే చాలు చిన్నా పెద్దా అందరికీ ఆనందమే. టపాసులు కాల్చటానికి పిల్లలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఈ ఆనందంలో పడి ప్రమాదాలకు గురవుతుంటారు. ఇటువంటి ఘటనలలు గతంలో చాలానే జరిగాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండి దీపావళి వేడుకను జరుపుకోవ�
దీపావళికి మీరిచ్చే బహుమతి కలకాలం గుర్తుండిపోయేలా ఉండాలంటే అది ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. దీపావళి వేళ ఆత్మీయులు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడమనేది భారతీయ సంప్రదాయం. పర్యావరణ హితమైన మట్టి ప్రమిదల్ని తయారు చేసి ఇవ్వొచ్చు. లేదంటే కొని ఇవ్వొచ్చు. �
త్వరలో దీపావళి పండుగ రానుంది. దీపావళి అంటే క్రాకర్స్ కాల్చడం మస్ట్. వెలుగులు విరజిమ్మే టపాసులు కాల్చకుండా దీపావళి పూర్తి అవ్వదు. అయితే దీపావళి రోజున వాయు,
గ్రామ, వార్డు వాలంటీర్లకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. విధులకు గైర్హాజరైతే సాలరీ కట్ చేస్తామన్నారు. వారి వేతనం నుంచి రోజుకు 166 రూపాయలను కట్ చేయనున్నారు. ఈ
అద్భుతాలు జరుగుతాయని తాను పార్టీ పెట్టలేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సీఎం అయిపోతాననే పగటికలలు తాను కనలేదన్న ఆయన...తాను తన ఒక్కడి గుర్తింపు,
హైదరాబాద్ బస్ భవన్లో ఆర్టీసీ ఈడీల సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో ఘనత సొంతం చేసుకుంది. క్వాంటమ్ సుప్రిమసీ(ఫాస్టెస్ట్ కంప్యూటర్) సాధించింది. గూగుల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఓ సైన్స్ మేగజైన్ లో వచ్చిన కథనంలో.. క్వాంటమ్ ఆధిపత్యాన్ని సాధించినట్లు గూగుల్ తెలిపింది. �
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అరెస్ట్ అయ్యారు. డబ్బులు తీసుకుని ఇవ్వటం లేదని, అడిగితే బెదిరింపులకు దిగుతున్నట్లు ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (PVP) పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరు పోటీగా జూబ్