Home » Author »veegam team
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. నా జ్ఞాపకాలు కనపడకూడదని రాష్ట్రాన్ని నాశనం చేస్తారా అని మండిపడ్డారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ అని.. అలాంటి
అద్దె బస్సుల కోసం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం పిటిషన్ దాఖలు చేసింది. సమ్మె తేల్చకుండా 1035 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఆర్టీసీకి బోర్డు లేకుండా.. ఇంచార్జి ఎండీ నోటిఫికేషన్ ఇ�
పాకిస్తాన్ లో దారుణం జరిగింది. ట్రాన్స్ జెండర్ ను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.
సాంకేతికత చేతులెత్తేస్తే.. స్థానికత సత్తా చాటింది. ఎన్ని టెక్నాలజీలున్నా.. లోకల్ టాలెంట్ ముందు బలాదూర్ అని మరోసారి నిరూపితమైంది. ఆపరేషన్ వశిష్టతో అది నిజమని మరోసారి రుజువైంది.
విమానం ఎంత పెద్ద సైజులో ఉంటుందో అందరికి తెలుసు. అలాంటి విమానం ఓ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది అంటే ఎవరు నమ్ముతారు. కానీ.. అక్కడ బ్రిడ్జి కింద ప్లేన్ కింద ఇరుక్కుంది.
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లలో మార్పు చేశారు. ఏపీపీఎస్సీ 2018-19లో విడుదల చేసిన 18 రిక్రూట్ మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్ లో మార్పులు చేసింది.
ఢిల్లీలో దారుణం జరిగింది. ఆవేశం ఒక నిండు ప్రాణం తీసింది. చిన్నపాటి వివాదం మర్డర్ కి దారితీసింది. ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేదనే చిన్న కారణంతో చంపేశాడు. ఓ బేకరీలో పని చేస్తున్న
ఆపరేషన్ రాయల్ వశిష్ట సక్సెస్ అయ్యింది. 38 రోజుల తర్వాత బోటు బయటపడింది. సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత బోటుని వెలికితీసి ఒడ్డుకి చేర్చడంతో ధర్మాడి సత్యం టీమ్ సక్సెస్
కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. బోటులో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి.
ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ లోని ఏషియన్ సినిమాస్ సంస్థ కార్యాలయాలతో
ఫేస్బుక్ ఆధారంగా ఓ అత్యాచార నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన భోపాల్లో చోటు చేసుకుంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన వల్ల పరిశ్రమలు, సేవారంగంపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు.
ఉద్యోగాల విషయంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని అసోం పరిశ్రమల శాఖామంత్రి చంద్రమోహన్ పట్వారీ అన్నారు. ఒక్కరు లేదా ఇద్దరు సంతానం కలిగి ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాని
ఆపరేషన్ వశిష్ట సక్సెస్ అయ్యింది. మంగళవారం(అక్టోబర్ 22,2019) మధ్యాహ్నం బోటుని వెలికితీసిన ధర్మాడి టీమ్.. ఎట్టకేలకు ఆ బోటుని ఒడ్డుకి చేర్చింది. వర్షం ఇబ్బంది పెట్టినా
మార్కెట్ లోకి రూ.3వేల 899 కే స్మార్ట్ ఫోన్ వచ్చింది. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. ‘లావా జెడ్ 41’ పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ను మంగళవారం (అక్టోబర్ 22, 2019) లాంచ్ చేసింది. దీని ధర రూ.3వేల 899గా ఉంది. మిడ్న�
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుతోపాటు రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ వైసీపీ కో ఆర్�
వైఎస్సార్ ఆదర్శ పథకం మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. వివిధ కార్పొరేషన్ల ద్వారా 6 వేల వాహనాల కొనుగోలుకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా వాహనాలను అందజేయనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి నేత�
ఆపరేషన్ రాయల్ వశిష్ట సక్సెస్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసింది. రాయల్ వశిష్టను
ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం జరిగిన
ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం