Home » Author »veegam team
సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్కు స్టాక్ మార్కెట్లో షాక్ తగిలింది. ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పతనమయ్యాయి.
పండుగలన్నీ ప్రస్తుతం ట్రెండ్లీగా మారిపోయాయి. పండుగ ఏదైనా సరే పర్యావరణానికి హానికానిదిగా ఉండాలి. ముఖ్యంగా దీపావళి పండుగ అంటే పర్యావరణానికి హాని చేసేది మారిపోయింది. పెద్ద పెద్ద శబ్దాలతో క్రాకర్స్ కాల్చటం. ఘాటైన రసాయినిక పదార్ధాలతో తయ�
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.
ఆపరేషల్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం జరిగిన
దీపావళి పండుగ అంటే దీపాల ఉత్సవం. ప్రతి ఇల్లు దీప కాంతులతో వెలిగిపోయే శుభదినం. దీపావళి అంటే ఒక్కరోజు పండుగ కాదు. ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాటినుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది. మొదటిరోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి – �
‘దీపావళి’ అంటే దీపాల వరుస అని అర్థం. తెలుగు నెలల ప్రకారంగా..అశ్వీయుజ మాసం బహుళ చతుర్దశినాడు వచ్చే పండుగ దీపావళి. దీపం అంటే వెలుగు. వెలుగు అంటే సిరి. సంపదలు కూడా. ఈ పండుగ లోకమంతా జరుపుకోవడానికి మూడు చారిత్రకాంశాలున్నాయని పురాణాలు రాక్షసరాజై�
దీపావళి.. చీకట్లను పారద్రోలే వెలుగు ఉత్సవం. చీకటి నుంచి వెలుగులోకి పయనించాలని దీపావళి పండుగ చెప్పే అర్థం. మన జీవితాల్లో వెలుగులను మనమే వెలిగించుకోవాలని చెప్పే పండుగ దీపావళి. వెలుగు అంటే సంతోషం. ఆనందోత్సాహాలతో చేసుకునే దీపావళి పండుగతో పర్యా�
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో మరో కొత్త వివాదం నెలకొంది. దుర్గమ్మ చీరల విభాగంలో లక్షల రూపాయల స్కామ్ బైటపడింది. ఈ విషయంలో ఐదుగురు సభ్యులతో ఉన్నతాధికారులు వేసిన కమిటీ విచారణలో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. కమిటీ రిపోర్ట�
ప్రమాదంలో ఉన్నవారిని కాపాడే అంబులెన్స్ సమయానికి రాకపోవటంతో ఓ నటి మృతి చెందారు. ఈ విషాదం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మరాఠి నటి పూజా జుంజార్ అనే 25 సంవత్సరాల నటి హాస్పిటల్ కు వెళ్లేందుకు అంబులెన్స�
నల్గొండ జిల్లా హాలియాలో దారుణం జరిగింది. శ్రీను అనే యువకుడు నడిరోడ్డుపై గాజు సీసాతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన స్థానికులంతా వెంటనే స్పందించారు. అతన్ని అడ్డుకునే యత్నం చేశారు. దగ్గరకొస్తే మిమ్మల్ని కూడా పొడుస్త�
యాదాద్రి జిల్లా భువనగిరి చౌరస్తా దగ్గర ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కారును ఢీకొని
తిరుమలలో 23మంది దళారీలను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు టిటిడి ఉద్యోగులు, ఒక కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నారు.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వెంటనే సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని పిటిషినర్లు కోరారు.
కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ డిపో ఎదుట జంపయ్య అనే ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు.
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నవరత్నాలు నవగ్రహాలుగా మారిపోయాయని విమర్శించారు. ప్రజావేదిక
రెండంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందపడిన చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న ఓ రిక్షా అతడి ప్రాణాలను కాపాడింది.
శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇక సామాన్య భక్తులు కూడా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. సిఫార్సు లేఖల అవసరమే లేదు. కేవలం రూ.10వేలు విరాళంగా ఇస్తే సరిపోతుంది. ఈ మేరకు టీటీడీ కొత్త స్కీమ్ ప్రారంభించింది. అదే శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ్(శ్�
కర్నాటకలో అరుదైన ఘటన జరిగింది. ఓ తల్లి ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది.
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ తమిళిసైని కలిశారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి, ఇతర నేతలు సోమవారం సాయంత్రం గవర్నర్ ని కలిసి ఆర్టీసీ సమ్మెపై వివరించారు.
హుజూర్ నగర్ లో గెలుపు తమదేనని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో సైదిరెడ్డి గెలుస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు సైదిరెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తోందని కేటీఆర్ అన్నారు. నెల రోజులుగా హుజూ�