Home » Author »veegam team
ఉత్కంఠ రేపుతున్న హుజూర్ నగర్ పోలింగ్ కొనసాగుతోంది. హుజూర్నగర్లో గెలుపును ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. గెలుపు కోసం రెండు పార్టీలూ �
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ రేపుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలింగ్ లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. గరిడేపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ నిలిచిపోయిది. ఉత్సాహంగా ఓట్లు వేయటానికి వచ్చిన ఓటర్ల�
ముత్యం అంటే చూడ ముచ్చటగా ఉంటుంది. అదీ సహజసిద్ధమైన ముత్యం అయితే.. ఇంకెంత అద్భతంగా ఉంటుందో కదా..అటువంటి అత్యంత పురాతన అరుదైన ముత్యం బైటపడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతమైనదిగా గుర్తించారు నిపుణులు. ఈ అరుదైన..అద్భుతమైన ముత్యం..కాదు కాదు ఆణి ము�
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో సోమవారం (21.10.2019) అగ్నిప్రమాదం సంభవించింది. ఐసీయులో షాట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఊపిరి ఆడక ఓ చిన్నారి మృతి చెందగా.. ఏడుగురు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసులు సమాజానికి ఎం
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం (అక్టోబర్ 20, 2019) హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, ఆసి�
దీపావళి అంటే దీపాల పండుగ. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ దీపావళి. అంతేకాదు ఆ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కూడా.. అందరూ ఆ రోజు పొద్దున్నే ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే మ�
హైదరాబాద్ ఫార్మా సిటీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం (అక్టోబర్ 20, 2019) కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ కు ఆయన లేఖ రాశారు.
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ నాయకులు సమ్మెను విరమించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కలిసిన క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ నాయకులు… సమ్మెకు దారితీసిన పరిణామాలను వివరించారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె మూలంగా జనం ఇబ్బందులకు గురవుతున్నారనిR
ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ చేసింది.
చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. నాలుగు రోజుల తనిఖీల్లో దాదాపు 500 కోట్ల విలువైన అక్రమాస్తుల్ని గుర్తించినట్లు తెలుస్తోంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో వివాదం నెలకొంది. మా అధ్యక్షుడు నరేశ్, జీవితా రాజశేఖర్ మధ్య దూరం పెరిగింది. మా జనరల్ బాడీ మీటింగ్ ఉందని సభ్యులకు జీవితా రాజశేఖర్
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్, నీలగిరి, దిండిగల్, కన్యాకుమారి జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ తీసుకొచ్చారు. రాంగ్ రూట్ లో వెళ్లే వారి తాట తీస్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్లే వాహనదారులపై కేసు నమోదు చేయడమే కాదు.. వెయ్యి
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది. ఆర్మీ జవాన్ ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. మద్యం మత్తులో స్నేహితుడు జవాన్ ను హత్య చేశాడు.
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. యర్రగొండపాలెం పట్టణంలో ఈ ఘటన జరిగింది. మృతురాలి పేరు షేక్ జుబేదా(20).
హైదరాబాద్లోని పంజాగుట్టలో దారుణం జరిగింది. వాకింగ్కి వచ్చిన వ్యక్తిపై కత్తులతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. దాడి అనంతరం దుండగులు పారిపోయారు.
భార్యను హత్య చేసిన అహ్మదాబాద్ కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ అనే వ్యక్తిని పట్టి ఇస్తే రూ.70 లక్షల నగదు పారితోషకం ఇస్తామని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ప్రకటించింది. తమ కళ్లు కప్పి తిరుగుతున్న అతి ముఖ్యమైన పది మం�
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఇకపై మంత్రులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎలాంటి రెకమెండేషన్ లేఖలు అక్కర్లేదు.