Home » Author »veegam team
పరీక్షల్లో పిల్లలు కాపీ కొట్టకుండా ఉండేందుకు కర్నాటకలోని ఓ కాలేజీ యాజమాన్యం చేసిన పని ఇప్పుడు చర్చకు దారితీసింది. కాలేజీ యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు
చెన్నై విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్ధాలు బయట పడ్డాయి. చెన్నై నుంచి అమెరికాకు ఎయిర్ కొరియర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న లక్షా 37వేల మత్తు టాబ్లెట్స్ ను అధికారులు సీజ్ చేశారు.
ఫుడ్ డెలివరీ జాబ్ అంటే.. మగవాళ్లకు మాత్రమే. పురుషులు మాత్రమే ఆ జాబ్ చేయగలరు. మహిళలకు ఆ రంగం పనికిరాదు. ఆ పనులు వారు చేయలేరు. అందుకే ఫుడ్ డెలివరీ
జనసేన పార్టీకి షాక్ తగలబోతున్నది.. ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇబ్బందిగా మారిందా అంటే అవుననే అంటున్నారు సంఘటనలు. జనసేన అధినేత పవన్ ఓవైపు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటే.. ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మా�
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ఆపరేషన్ రాయల్ వశిష్ట చేపట్టిన ధర్మాడి టీమ్ అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. మూడ్రోజులపాటు సాగిన బోటు వెలికితీత పనుల్లో పురోగతి కనిపించడంతో… శనివారం (అక్టోబర్19, 2019) కూడా బోటు వెలికితీసేందుకు ప్రయ
బాహుబలి టీం లండన్ లో హంగామా చేస్తోంది. మూవీలోని నటీనటులతోపాటు నిర్మాత, ఇతర టెక్నీషియన్స్ ఇప్పుడు బ్రిటన్ చేసుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అక్టోబర్ 19వ తేదీన లండన్ లోనే ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ థియేటర్లో బాహుబలి మూవీ ప్రదర్శిం�
నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కారుతోపాటు గల్లంతైన ఆరుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
అత్యాధునిక ఎల్హెచ్బీ బోగీలు..బయో టాయిలెట్.., ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్..కుదుపులు ఉండవు, ప్రమాదాలు తక్కువ.. ప్రయాణంలో పెరిగిన వేగం... 20 నిమిషాలు ఆదా...
హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడి పడి మౌనిక మృతి చెందిన ఘటన మరవకముందే.. మెట్రో రైల్లో మరో ప్రమాదం జరిగింది. ఈసారి బోగీ లోపలి భాగంలోని పైకప్పు(సీలింగ్)
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
ప్రపంచంలో అగ్రదేశంగా ఎదగాలని చూస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. చైనా జీడీపీ పడిపోయింది. 27 ఏళ్ల కనిష్టానికి దిగజారింది. అమెరికాతో ట్రేడ్ వార్
ఏపీ సీఎం జగన్... పాలనలో దూకుడు పెంచారు. ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని చెప్పడమే కాదు.. చేసి చూపిస్తున్నారు. ఒకేరోజు పలు కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన
బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. బ్యాంకుల విలీనంకు వ్యతిరేకంగా (అక్టోబర్ 22, 2019) దేశ వ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించారు.
కేంద్ర హోంశాఖ పరిధిలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (CISF) పలు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కుక్, బార్బర్, కార్పెంటర్, స్వీపర్, పెయింట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులు దేశంలోని అన్ని
టమోటా ధర మరింత పడిపోయింది. రైతులకు కడుపుకోత మిగిలింది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో వరుసగా రెండవ రోజు కూడా టమోటా ధర పడిపోయింది. మధ్యాహ్నం 10 కిలోల టమోటా గంప రూ.300 నుంచి రూ.400లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. సాయంత్రానికి సీన్ మారింది. ధర అమ�
సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారుతోపాటు ఆరుగురు గల్లంతయ్యారు.
విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాఫ్తు
హుజూర్నగర్లో శనివారంతో(అక్టోబర్ 19,2019) పొలిటికల్ మైకులు బంద్ కానున్నాయి. ప్రచార గడువు సాయంత్రంతో ముగియనుంది. ఇక.. ఎన్నికకు మరో రెండు రోజులే
దేశవ్యాప్తంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)లో బోటనిస్ట్, లీగల్ ఆఫీసర్, స్పెషలిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 88 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హత�
ఆర్టీసీ సమ్మె విషయంలో ఈ సారైనా కోర్టు ఆదేశాలు పాటిస్తారా? ప్రభుత్వం శనివారం కార్మికులను చర్చలకు పిలుస్తుందా? ఒకవేళ పిలిస్తే ప్రభుత్వం తరపున చర్చలు జరిపేదెవరు?