Home » Author »veegam team
ఆర్టీసీ కార్మికులు సమ్మెని తీవ్రతరం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు
ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్కు
హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని కోరారు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. మేం కూడా సిద్ధంగా ఉన్నామని.. చర్చలకు వెళ్లటానికి రెడీ అని ప్రకటించారాయన. కోర్టు వ్యాఖ్యలు మాత్రమే చేసింది.. తుది తీర్పు కాదని వెల్లడించారాయ�
దీపావళి అంటే దీపాల పండుగ.. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఐదు రోజులపాటు జరుపుకుంటారు. ఆ రోజు అందరి ఇళ్ళ ముందు మట్టితో తయారుచేసిన నూనె దీపాలను పెడతారు. ఇక ఈ పండుగ రోజు స్నేహితులతో కలిసి టపాసులు కాల్చటం కోసం చిన్నపిల్లలు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. కాన�
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఫైన్ కట్టాలి.. జైలుకి వెళ్లాలి. ఇదే మనకు తెలిసింది. అక్కడ మాత్రం సీన్ రివర్స్. తాగి దొరికితే పార్టీ ఇవ్వాలి. అలాంటి ఇలాంటి పార్టీ కాదండీ అదీ.. భారీ ఎత్తున ఉంటుంది. అక్షరాల 25వేల రూపాయలు ఖర్చు చేయాలి. అందరికీ మటన్, వీట�
హైదరాబాద్ నిమ్స్లో నీళ్లు లేవని ఆపరేషన్లు ఆపేశారు. నీటి సరఫరా నిలిచిపోయిందని, అందుకే ఆపరేషన్లు అన్నీ నిలిపివేయాలని ఆస్పత్రి సూపరిండెంట్ ఆదేశాలు జారీ చేశారు.
విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఘనంగా జరిగింది. చిన్ననాటి స్నేహితుడు శివప్రసాద్తో ఆమె వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు, ఆత్మీయులు, రాజకీయ నేతలు, ఇతరుల సమక్షంలో శుక్రవారం (అక్టోబర్ 18, 2019) తెల్లవారుజామున 3:15 గంటలక�
కృష్ణానదిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ప్రకాశం బ్యారేజ్ సమీపంలో నది మధ్యలో కాపాడాలని అరుస్తూ చేతులు ఊపుతున్న ఓ వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.
టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీకే నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు ర్యాలీకి యత్నించారు.
ప్రతి రోజు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోతున్నారా? అయితే మీ అలవాటును మార్చుకోవాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. మనిషికి నిద్ర ఎంత అవసరమో.. అదే నిద్ర ఎక్కువైతే కూడా అంతే ప్రమాదం ఉంది. రోజులో ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఆరో�
ఎన్ఆర్ఐ, హైకోర్టు అడ్వకేట్, నిజాం వారసురాలినని చెప్పుకుంటూ ఓ కిలాడీ ఖాళీ ప్లాట్లు కనిపిస్తే పాగా వేసేస్తోంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఏకంగా 2 వేల 700 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 9 ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నించింది.
గోదావరిలో మునిగిన బోటు వెలికితీతపై ఆశలు చిగురిస్తున్నాయి. ఆపరేషన్ రాయల్ వశిష్ట-2లో.. ధర్మాడి సత్యం బృందం పురోగతి సాధించింది. కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన పర్యాటక బోటు రాయల్ వశిష్టను బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్�
కేరళలో కస్టమ్స్ అధికారులు 23 ప్రాంతాల్లో చేసిన దాడుల్లో రూ.50కోట్ల విలువగల 123 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంత బంగారం ఎక్కడ, ఎలా దొరికిందన్న డౌట్ మనకు రావచ్చు. కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతోందని ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీం�
అధిక వడ్డీలు, ఆకర్షణీయ పథకాల పేరిట ప్రజల నుంచి భారీగా దండుకుని మోసాలకు పాల్పడిన పలు సంస్థల ఆస్తులను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా దాని అనుబంధ సంస్థలు, హీరా గ్రూపు కంపెనీలు, సోనాల్ భూమి నిర్మాణ అండ
కల్కిభగవాన్ ఆశ్రమంలో ఐటీ దాడులు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. కోట్ల రూపాయల నగదు దొరికినట్లు తెలుస్తోంది. స్థానిక ఐటీ అధికారుల సహకారంతో చెన్నైకి చెందిన అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ దాడులతో కల్కి భగవాన్ దంప�
లక్షదీవుల నుంచి తెలంగాణ వరకు కేరళ, దక్షిణ కర్నాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో వర్షాలు కురువనున్నాయి. రాబోయే మూడు రోజులు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరా�
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవ�
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మూడో అంతస్తు పైనుంచి ప్రియురాలిని కిందకు తోసివేయడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్కు చెందిన సీమ, దిలీప్లు 15 రోజుల క్రితం హైదరాబాద్
తెలంగాణలో పారా మెడికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత నోటిఫికేషన్ విడుదల అయింది.