Home » Author »veegam team
పందులు దాడిచేసి ఓ వృద్ధుడిని చంపేసిన ఘటన నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో జరిగింది.
నకిలీ ఆధార్తో బ్యాంక్ అకౌంట్లతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓటర్ల జాబితా పరిశీలన గడువును (నవంబర్ 18, 2019)వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ తెలిపారు. ఈమేరకు బుధవారం (అక్టోబర్ 16, 2019) ఒక ప్రకటనలో వెల్లడించారు. పేర్లు, చిరునామాలో తప్పుల సవరణకు ఈ గడువి
కామారెడ్డి జిల్లాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. తాత్కాలిక డ్రైవర్ మద్యం సేవించి బస్సును నడిపి ఓ మహిళ ప్రాణాలు తీశాడు.
పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టింగ్స్ పెట్టి చిక్కుల్లో పడుతున్నారు. పీఎం, సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులపై వల్డర్
హిమాచల్ ప్రదేశ్లో చిరుత పులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి పెంపుడు కుక్కపై దాడి చేసి చంపేసింది.
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వస్తున్న బస్సును ప్రొక్లెయినర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 35 మంది మరణించారు. నలుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని
తెలంగాణలో బీజేపీ గేమ్ మొదలుపెట్టిందా? అమిత్ షా ఆదేశాలను రాష్ట్ర నాయకులు అమల్లో పెట్టేస్తున్నారా? ప్రభుత్వం విధానాలను ఎండగట్టడంతోపాటు.. సర్కార్ని ఇరకాటంలో
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సమరశంఖం పూరించబోతున్నారు గులాబీ బాస్. కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టి తమ జెండా ఎగరేయాలనుకుంటున్న కేసీఆర్... గురువారం(అక్టోబర్
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు.
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమీక్షలో... హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్చలకు ముందుడుగు వేశారు. కార్మిక సంఘాలతో ఎవరు
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారతదేశంలో ఫుడ్ రిటైల్ పై దృష్టి సారించింది. కొత్త స్థానిక సంస్థ ఫ్లిప్కార్ట్ ఫార్మర్మార్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
అయోధ్య కేసు విచారణలో చివరి రోజు సుప్రీంకోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. విచారణ సందర్భంగా ముస్లిం సంస్థల తరఫు లాయర్ రాజీవ్ ధావన్ ప్రవర్తించిన తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే తమను నిలదీసినట్లు ప్రవర్తించడంపై ధర్మాసనం �
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కోస్ట్ గార్డు నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. అంతేకాదు ఈ పోస్టులకు పురుష అభ్యర్ధులు మాత్రమే అర్హులు. ఆస�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుటుంబానికి మరో బిగ్ షాక్ తగిలింది. కోడెల కుమారుడు కోడెల శివరామ్ కి చెందిన గౌతమ్ హీరో మోటార్స్ కు రవాణశాఖ భారీ జరిమానా
జమ్మూకశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సైనికులు.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. పాజల్ పురా ఏరియాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమచారం అందింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు సం�
సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో కలకలం చెలరేగింది. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తుపాకీతో కాల్చుకున్నాడు. గాయపడిన కానిస్టేబుల్ ను సహచరులు వెంటనే హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుత�
ప్రజా రావాణాను కాపాడుకునేందుకు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని చెప్పారు.
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. పలు అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో చేనేత కుటుంబాలకు సీఎం
ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు సోమవారం వరకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 49 వేల 190 మంది కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు చెల్లించ