Home » Author »veegam team
కశ్మీర్ ప్రజలను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు. అక్కడి యాపిల్ పళ్ల వ్యాపారులపై దాడులకు దిగుతున్నారు. దీంతో వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. షోపెయిన్ లో ఓ పళ్ల డీలర్ను ఉగ్రవాదులు చంపేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్త
కేరళలోని ఓ కళాశాల భవన నిర్మాణం కోసం చెట్లను నరుకుతుండగా ఉన్నట్టుండి పొదల్లోంచి బయటపడ్డ కొండచిలువ ఓ కూలి మెడను చుట్టేసి అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇతర కూలీల సాయంతో కొండచిలువ బారినుంచి బయటపడి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు ఆ కూలీ.&nbs
కర్నాటక సెంట్రల్ జైలులో ఓ జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్నాడు.
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కార్డు తయారీ కేసులో రవి ప్రకాశ్పై కేసు పెట్టారు.
ఏపీలో టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్ స్పష్టం చేశారు. టీడీపీకి డోర్లు మూసివేశామన్నారు. ఇది సునీల్ మాట కాదు.. మోడీ, అమిత్ షా, నడ్డా
గ్రామ సచివాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై బీజేపీ నేత సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం కరెక్ట్ కాదన్నారు. వెంటనే ఆ
తెలంగాణ ఆర్టీసీ ప్రక్షాళనకు అడుగు పడింది. ఆర్టీసీలోకి మరికొన్ని అద్దె బస్సులకు టెంటర్ నోటిఫికేషన్ జారీ అయింది. ఆర్టీసీ వెట్ సైట్ లో నోటిఫికేషన్ పెట్టారు. అక్టోబర్ 21 మధ్యాహ్నం 2 గంటలకు వరకు గడువు విధించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టెంటర్లు
అవును నిజమే. సున్నా మార్కులు వచ్చినా సచివాలయం ఉద్యోగం ఇవ్వాలని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధికారులు ఆదేశించారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పోస్టులకు అభ్యర్థులు దొరకలేదు. ఇంకా ఖాళీలు అలాగే ఉన్నాయి. దీంతో సున్నా మా�
ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు అయితేనే ప్రభుత్వం చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. కోర్టు పరిధిలో సమ్మె ఉండటంతో కోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాయల్ వశిష్ట బోటు కోసం ధర్మాడి టీమ్ పట్టు వదలకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. నిన్న చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ ద్వారా కీలక పురోగతి సాధించిన ధర్మాడి బృందం... బోటును
డెహ్రాడూన్ లో ఓ వ్యక్తి రెండు చేతుల్లో తుపాకులను పట్టుకుని డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదివరకు కూడా ఉత్తరాఖాండ్ లో ఇలాంటి ఘటణలు జరిగాయి. బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ బాగా తాగి.. ఆ మత్తులో తుప�
కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం పెట్రోల్ బంక్లో అవకతవకలు జరిగాయి. ఆడిట్లో 50 లక్షల రూపాయల అవినీతి బయటపడింది. ఆలయ ఈవో రామారావు ఘటనపై చర్యలకు
టీటీడీ నూతన పాలకమండలి మరోసారి సమావేశం కాబోతోంది. సెప్టెంబర్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు తొలి సమావేశం జరిగినా అనేక కీలక నిర్ణయాలు వాయిదా పడ్డాయి.
మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డికి ఆర్టీఏ అధికారులు షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 బస్సులు సీజ్ చేశారు.
ఏపీలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విజయవాడలోని కృష్ణ నది కరకట్టపై ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్న సీఆర్డీఏ.. అక్టోబర్ 17వ తేదీ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. శివ స్వామికి చెందిన ఆశ్రమ నిర్మాణాలను కూల్చివేసింది. భారీ �
ప్రభుత్వ రంగ సంస్థ మినీ రత్న కంపెనీ.. ఉత్తర ప్రదేశ్ లోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలు: స
కల్కి ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(అక్టోబర్ 17,2019) 2వ రోజు కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ,
చంద్రునితో పాటు అంగారక గ్రహం ఉపరితలంపై పంటలు పండించవచ్చని నెదర్లాండ్కు చెందిన వేజ్నింగెన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు.
ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), గుజరాత్ రిఫైనరీ యూనిట్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస�
టైటిల్ చూసి కంగుతిన్నారా? జోక్ చేయకండి అంటారా? రూపాయికి చాక్లెట్ కూడా రాని ఈ రోజుల్లో.. 5 పైసలకు బిర్యానీ అంటే నమ్ముతామా అని సందేహం రావొచ్చు. కానీ ఇది నిజం.