Home » Author »veegam team
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) బాసర… తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్తో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర�
అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ వినూత్న ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా స్వయంగా ఆయనే బైక్పై ప్రయాణించారు.
వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు భరోసా పథకంపై పవన్ విమర్శలు చేశారు. సీఎం జగన్ మాట తప్పారని అన్నారు. ఎన్నికల
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠ క్యూకాంప్లెక్స్ లు అన్ని నిండి భక్తులు బయట నిలిచి ఉన్నార�
టెలికాం రంగంలో అద్భుతం జరగనుంది. టెక్నాలజీ మరింత డెవలప్ కానుంది. 5జీ ఎంట్రీతో అంతా మారిపోనుంది. 4జీ సేవల వల్ల ఎలాంటి సౌలభ్యం లభిస్తుందో కళ్లారా చూస్తున్నాం.
హైదరాబాద్ నగరంలో 2 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. 48 గంటల పాటు పూర్తిగా వాటర్ సప్లయ్ ని నిలిపివేయనున్నారు. అక్టోబర్ 16, 17 తేదీల్లో నీళ్లు రావని జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి పైప్ లైన్ల రిపేరీ కారణంగా వాటర్ సప్లయ్ లో ఇబ్బంది ఉందని.
ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ లో సంస్కరణలు తీసుకురానున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు కొత్త విధానం అమలు కానుంది. విద్యార్థుల భావవ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషా నైపుణ్యాలు, అవగాహన తదితర అంశాలను సమగ్రంగా బేరీజు వేసేలా ప్రభుత్వం ఈ విధానాన్ని రూపుది
అట్లతద్ది అంటే ఆధ్యాత్మికతనే కాదు వినోదాన్నీ అందించే పండుగ. ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ఆంధ్రదేశంలో పెళ్ళయిన స్త్రీలు అట్లతద్ది జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం (2019) అక్టోబర్ 15న ప్రారంభమై.. 16న ముగిసింది. అసలైతే ఆశ్వయుజ పౌర్ణమి వెళ్ళిన మ�
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం లయన్స్ నగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు, లారీ ఢీ కొన్నాయి. ఈప్రమాదంలో ఒకరి మృతి చెందారు.
హైదరాబాద్ కూకట్ పల్లిలో షాకింగ్ ఘటన జరిగింది. సమయానికి సినిమా వేయలేదని ఆగ్రహించిన ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ థియేటర్ పై కేసు
జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో దారుణం చోటు చేసుకుంది. ఓ శిశువు తల నడిరోడ్డుపై పడి వుండటం కలకలం రేపింది. మొండెం లేని శిశువు తలను చూసి
ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 5 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్ లో పరీక్షలు జరగాల్సి
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు నుంచి 2020 సంవత్సరానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంద�
టీడీపీ-బీజేపీ మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తోందా... విశాఖ, నెల్లూరులో చంద్రబాబు చేసిన కామెంట్స్ దేనికి సంకేతం. సుజనా మధ్యవర్తిత్వం వెనక రీజనేంటి...?
ఏపీ కేబినెట్ బుధవారం (అక్టోబర్ 16, 2019) సమావేశం కానుంది. రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన మరునాడే జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ లో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 5వేల 476 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో బ్రాంచ్ మేనేజర్,
ఓ వైపు నైరుతి రుతుపవనాలు తగ్గుముఖం పట్టగా.. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు దూసుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కోస్తాంధ్ర, తెలంగాణ నుంచి వెళ్లిపోయిన నైరుతి రుతుపవనాలు… దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా వెనుదిరిగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డా�
దేశ ప్రధాని మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? రూ.2వేల నోటుని బ్యాన్ చేస్తారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. రూ.2వేల