Home » Author »veegam team
న్యూఢిల్లీలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో భాగంగా జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ లో మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనుంది. కేవలం మెయిల్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు ద�
విజయవాడ అజిత్సింగ్ నగర్లో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్ధుడు మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. రాజేశ్వరరావు పేటకు చెందిన వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో�
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు ఎవరూ విధులకు హాజరు కావడం లేదు. దీంతో కొందరు ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నిర్వహిస్తున్నారు. సరిపడ బస్సులు లేకపోవడంతో జనాలు ఎక్కువగా మెట్రోని ఎంపిక చేసుకుంటున్
గ్రేటర్ పరిధిలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కొరడా ఝులిపిస్తున్నారు బల్దియా అధికారులు. రోడ్లపై వ్యర్థాలు పడేయడం, నీరు వదలడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడుతున్న వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. శేరిలింగంపల�
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. (అక్టోబర్ 4, 2019) నుంచి వినియోగం కోసం రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసింది. తెలంగాణకు 79 టీఎంసీలు, ఏపీకి 69.346 టీఎంసీలు నీరు విడుదలకు అనుమతి తెలిపింది. నవంబర్ వరకు తాగు, సాగునీటి అవ�
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలతో కేసీఆర్ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది.
ఎగ్జిట్ పోల్స్ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. (అక్టోబర్ 21, 2019) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో ఎగ్జిట్ పోల్స్ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీస
సమ్మె విరమించే ప్రసక్తే లేదని..యథాతథంగా కొనసాగుతుందని టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం గానీ, యాజమాన్యం గానీ చర్చలకు పిలిస్తే వెళ్తామని చెప్�
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అక్టోబర్ 19న జరిగే తెలంగాణ బంద్ కు మద్దతు తెలియజేస్తామని చెప్పారు. బలిదానాలతో కాదు.. పోరాటాలతోనే డిమాండ్లు సాధించుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చ�
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించాలని కోర్టు ఆదేశించింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కార్మికులకు సూచించింది.
చంద్రబాబు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. ప్రాంతీయ వాదానికి కాలం చెల్లిందన్నారు. ఏపీలో బీజేపీ గాంధీ సంకల్ప యాత్ర చేపట్టింది. ఈమేరకు నిర్వహించిన పాదయాత్రలో సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆ�
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన మారేడుమిల్లి బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారికి అత్యవసర చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించారు
ప్రభుత్వం, ఆర్టీసీ మధ్య చర్చలు జరగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయన్నారు. తాను సోషలిస్టునన్న కేకే.. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే మధ్యవర్తిగా చర్చలు జరుపుతానన్నారు. తన ప్రెస్
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి మోసం చేసిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు టూటౌన్కు చెందిన పెండ్యాల
ఆర్టీసీ నష్టాలకు కారణం మేఘా సంస్థ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఆర్టీసీకి తమ సంస్థ ఒలెక్ట్రా... కేవలం 40 బస్సులను మాత్రమే అద్దెకు
ఆర్టీసీ నష్టాలకు కారణం మేఘా సంస్థ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఆర్టీసీకి తమ సంస్థ ఒలెక్ట్రా... కేవలం 40 బస్సులను మాత్రమే అద్దెకు
యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 25వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించింది. అంతేకాదు 99వేల మంది హోంగార్డులకి నెల జీతం
అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రైలు పట్టాలపై మృతదేహాల కలకలం రేగింది. మూడు మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలం దగ్గర దొరికిన మాజా తాగి బాలుడు చనిపోయాడు. మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. మాజా
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆర్టీసీ సమ్మె రాజకీయ మలుపు తిరుగుతోంది. సమ్మె ఎపిసోడ్ లో కొత్త సీన్ తెరపైకి వచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కేంద్రం నుంచి