Home » Author »veegam team
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అవుతున్నారు. సోమవారం(అక్టోబర్ 14,2019) మధ్యాహ్నం 1 గంటకు సీఎంతో చిరంజీవి భేటీ కానున్నారు. సీఎం జగన్ నివాసంలో లంచ్
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పథకం రైతు భరోసా. ఈ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ స్కీమ్ అమలు కోసం రూ. 5వేల 510 కోట్లు రిలీజ్ చేసింది.
మహేశ్బాబు తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 13 నెలల చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించేందుకు ముందుకొచ్చాడు.
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) దసరా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19వ తేదీ వరకు దసరా సెలవులు
కామారెడ్డి జిల్లా దోమకొండలో ముగ్గురిని హత్య కేసులో నిందితుడిగా ఉన్న బందెల రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురిని హత్య చేసిన తర్వాత రవి గొంతుకోసుకుని ప్రాణాలు తీసుకున్నారు. చెరువులో రవి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బిక్కనూరు మండలం
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) దసరా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19వ తేదీ వరకు దసరా సెలవులు
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ పరిసరాల్లో యురేనియం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పెద్దగట్టు – నంభాపురం ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు అటామిక్ మినర్స్ డైరెక్టర్ ఇచ్చిన నివేదక సంచ
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర మునిగిపోయిన పర్యాటక బోటు రాయల్ వశిష్టను బయటకు తీసేందుకు... మరోసారి ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకసారి రహదారిమీద, ఇంకోసారి పంటచేల వద్ద, మరోసారి గ్రామ సమీపంలో పెద్దపులి భయ పెడుతోంది.. ఆ రహదారిమీద వెళ్లే ప్రయాణికులను హడలెత్తిస్తో
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ప్రక్షాళనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ శాఖలో సంచలన సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇకపై క్రయ, వియక్రయదారులే స్వయంగా
చిత్తూరు జిల్లాలో పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురిని తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు.
లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను లంచంగా తీసుకుంటున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. ఓ బ్లడ్ బ్యాంక్కు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేందుకు
దేశవ్యాప్తంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్(ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్) బ్యాన్ చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. తాజాగా ప్లాస్టిక్
ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని..టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా పోరాటం చేయాలన్నారు.
టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) డైరెక్టర్ గా సినీ పరిశ్రమకు చెందిన శ్రీనివాసరెడ్డిని జగన్ ప్రభుత్వం నియమించినట్టు వార్తలు వచ్చిన
మూడు రోజుల్లో 100శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని అందుకు అవసరమైన సిబ్బంది నియమించుకోవాలని ఆర్టీసీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలపై ఫోకస్ పెట్టారు. ఆర్టీసీలో తాత్క�
వాగులో యువకుడు కొట్టుకుపోయాడు. చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. నీళ్లల్లో చెట్టును పట్టుకుని ఉన్న యువకుడిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.
చీమ.. కనిపిస్తే చాలు చంపేస్తారు కొందరు. కొందరికి వాంతి ఫీలింగ్ కలుగుతుంది. తినే సమయంలో చీమ కనిపించినా, ఆహారంలో వచ్చినా.. దాన్ని పక్కకి పెట్టేస్తారు కొందరు. మీ
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. సోమవారం(అక్టోబర్ 14,2019) బంద్ కు పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ జేఏసీ
ప్రధాని మోడీ సోదరుడి కుమార్తె దమయంతి బెన్ మోడీ పర్సు చోరీ చేసిన దొంగ దొరికాడు. చోరీ జరిగిన గంటల్లోనే ఢిల్లీ పోలీసులు దొంగను అరెస్టు చేశారు. ఆదివారం(అక్టోబర్