Home » Author »veegam team
పుణె టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విక్టరీ కొట్టింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 601 పరుగుల
హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. ఆదివారం(అక్టోబర్ 13, 2019) హైదరాబాద్ లో భారీ వర్షం
మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసు ఆమెది. అలాంటి వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆడపిల్లలే. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తల్లి, పిల్లలు క్షేమంగా
దేశ రాజధానిలో ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడి కూతురు దమయంతి బెన్ మోడీ పర్సును ఎత్తుకెళ్లారు. బైక్ పై స్నాచర్లు.. దమయంతి
ఈఎస్ఐ ఐఎమ్ఎస్ స్కామ్లో ఏసీబీ అధికారుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 16 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. మరో నలుగురు నిందితులను శనివారం (అక్టోబర్ 12, 2019) కస్టడీలోకి తీసుకున్నారు. లైఫ్ కేర్ ఎండీ సుధాకర్ రెడ్డి, సీనియర్ �
ఓ వ్యక్తి మాత్రం పాము కనపడితే చాలు లొట్టలేస్తున్నాడు. చికెన్ ముక్క తిన్నంత ఈజీగా పామును కరకరా నమిలేస్తున్నాడు. మ్యాంగో జ్యూస్ తాగినంత సులువుగా పాము విషాన్ని జుర్రేస్తున్నాడు.
హైదరాబాద్ ట్రాఫిక్ మలక్పేట్ పోలీస్ స్టేషన్లో పాము కలకలం రేపింది.
త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోలు రూపొందిస్తున్నాయి. శివసేన
హైదరాబాద్ ఎల్బీ నగర్ నాగోల్ లో పాము కాటుతో రెండు కుక్కపిల్లలు మరణించగా మరొకటి ప్రాణాలతో భయటపడింది. ఇంకా కళ్లు కూడా తెరవని కుక్క పిల్లల్ని కాటువేయడం చూసి స్థానికులు చలించిపోయారు.
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను దూషించడం సరికాదని హితవు పలికారు. సెక్యూరిటీ లేకుండా
గంజాయి మత్తులో జోగుతున్న బెజవాడలోకి డ్రగ్స్ మాఫియా అడుగుపెట్టింది. మెట్రో పాలిటన్ సిటీస్ వరకే పరిమితమైందనుకున్న డ్రగ్స్ మాఫియా .. ఇప్పుడు తన వికృత వ్యాపారాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ గాయపడ్డారు. ఆయన కంటికి గాయమైంది. బస్ భవన్ ఎదుట
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. సమ్మె చట్టవిరుద్ధం అన్న సీఎం.. సమ్మె చేస్తున్న వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. విధుల్లోకి రానివారిని తిరిగి
తెలంగాణలో వారం రోజులుగా టీఎస్ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మాత్రమే సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం విద్యాసంస్థల సెలవులపై పడింది. ఈ సమ్మె ఇంకా కొనసాగుతున్న కారణంగా దసరా సెలవులను పొడిగించాలని టీ.సర్కార్ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. శనివారం(అక్టోబర్ 12, 2019) హైదరాబాద్ లో భారీ వర్షం
మేడ్చల్ జిల్లా రాజా బొల్లారం తండాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్లో విషం కలిపి తాగించాడు ఓ కసాయి తండ్రి. తర్వాత తాను కూడా కూల్డ్రింక్
ప్రధాని మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. జిన్పింగ్ చిత్రపటంతో ఉన్న శాలువాను బహుమతిగా ఇచ్చారు. శాలువాపై తన చిత్ర పటాన్ని చూసుకుని
కామారెడ్డి జిల్లా దోమకొండలో జరిగిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది. మృతులు బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన బాలయ్య, ఆయన కుమార్తెలు లత, చందనగా గుర్తించారు.