Home » Author »veegam team
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని సీఎం కేసీఆర్
సంచలన నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఏపీ సీఎం జగన్.. ముందు ముందు మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ 21న సీఎం జగన్ బర్త్ డే. అదే
కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలతో అక్రమాల డొంక కదులుతోంది. విరాళాలు పక్కదారి పట్టినట్టు అనుమానాలు
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అవుతున్నారు. అపాయింట్ మెంట్ కూడా ఫిక్స్ అయ్యింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎంతో చిరంజీవి, రాంచరణ్ భేటీ కానున్నారు. జగన్ సీఎం అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. సైరా నరసింహారెడ్డి సిని�
హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. గురువారం(అక్టోబర్ 10,2019) హైదరాబాద్ లో భారీ వర్షం
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నుశ్రత్.ఎం.మండ్రూప్కర్ బుధవారం (అక్టోబర్ 9, 2019) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదు�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెంలో ఈ రోజు (అక్టోబర్ 10, 2019)న ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మిగిలిన వారిని అక్కడి స్థాని�
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం విద్యాసంస్థల సెలవులపై పడింది. ఈ సమ్మె ఇంకా కొనసాగుతున్న కారణంగా దసరా సెలవులను పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బ�
బిగ్ బాస్ ఇంటిసభ్యులు నిన్నటివరకు దసరా సంబరాల్లో మునిగి తేలారు. హౌస్మేట్స్తో దసరా సంబరాలను పంచుకునేందుకు నాగార్జున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందరితో ఆటలు ఆడించి, డ్యాన్స్ లు చేయించారు. వారితో కలిసి నాగార్జున కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇక బ
హైదరాబాద్ లో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా సిటీలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్ శాంతినగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 60.3 మి.మీ.లు కురవగా తిరిగి బుధవారం ఉదయం నుంచి రాత్రి 7 గంట�
అనంతపురం జిల్లాలో గురువారం (అక్టోబర్ 10, 2019) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా పామురాయి సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. �
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సుల్లో పాస్ లు చెల్లడం లేదు. పాస్ లను అనుమతించడం లేదు. ప్రతి ఒక్కరి
ఏపీలో ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని రూపొందించిన సంగతి తెలిసిందే. కొత్త ఇసుల పాలసీలో భాగంగా సీఎం జగన్ కీలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి అక్రమాలు లేకుండా
ఆస్తి కోసం అత్తింటి వారిని ఒక్కొక్కరిగా హత్య చేసిన కేరళ మర్డర్స్ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హంతకురాలు జాలీని సీరియల్ కిల్లర్గా పరిగణించిన
చీటింగ్ కేసులో అరెస్టయిన టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాశ్ను కస్టడీకి అప్పగించాలని బంజారాహిల్స్ పోలీసులు వేసిన పిటిషన్పై విచారణను గురువారం(అక్టోబర్ 10,2019)
నెల్లూరు జిల్లా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుపై అధినేత జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ఇద్దరు నేతల పంచాయితీ జగన్ ముందుకు వచ్చింది. తరచూ వివాదాలకు,
కూచిపూడిలో సంజీవని ఆస్పత్రి పేరుతో అడ్డగోలు దోపిడీకి తెరలేపిన రవిప్రకాశ్-సిలికానాంధ్ర లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కృష్ణా జిల్లా కూచిపూడిలోని
దసరా సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఊరేగింపులో అపశ్రుతి జరిగింది. ఊరేగింపులో భాగంగా బాణసంచా కాల్చడంతో నిప్పు రవ్వలు ఎగసిపడి ఓ గోదాంలోని అట్టపెట్టెలపై
కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఆస్పత్రికి వచ్చిన విరాళాల వినియోగంలో
ఎల్.ఈ.డీ. లైట్.... వెలుగు ఎక్కువ, విద్యుత్ వినియోగం తక్కువ. కరెంట్ బిల్లు ఆదా... ఏళ్ల తరబడి మన్నిక. ఇలా అనేక ప్రయోజనాలతో అందుబాటులోకి వచ్చింది ఎల్.ఈ.డీ.