Home » Author »veegam team
పేద ప్రజలకు ఉచితంగా అమెరికా స్థాయి వైద్యం అంటూ ప్రచారం.. సామాన్యుడి నుంచి ప్రవాసాంధ్రుల వరకూ.... కోట్లకు కోట్లు విరాళాల సేకరణ. అందరికీ చూపించడానికి భారీ బిల్డింగ్
ఆర్భాటంగా ప్రారంభించిన రవిప్రకాశ్-సిలికానాంధ్ర ఆస్పత్రిలో సరైన వైద్య సేవలే అందడం లేదని వైసీపీ నేత, పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అన్నారు. అసలు ఎన్ని విరాళాలు
రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లను హెచ్చరించింది. ఓ లింక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. పొరపాటున కూడా లింక్ ని క్లిక్ చేయొద్దని కోరింది. లింక్ క్లిక్ చేస్తే డేటా
సాధారణంగా వెల్లుల్లిని ఆహారంలో ఒక సువాసనకి, రుచికి ఉపయోగిస్తాం. అలాంటి వెల్లుల్లి ఆహారానికి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మన రోజువారి ఆహారంలో వెల్లుల్లిని ఉపయోగించడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణ
మహానటి సినిమాతో అందరి మనసులు గెలుచుకున్న కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం మిస్ ఇండియా అనే సినిమాలో నటిస్తుంది. దీంతో పాటు హిందీ, తమిళంలోను సినిమాలు చేస్తుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరా�
ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మిది రోజుల పాటు వివిధ ఆకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవారిని కనులారా చూసి భక్తులు తరించారు. చివరి రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపం�
ఆంధప్రదేశ్ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న YSR కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం (అక్టోబర్ 10, 2019) ప్రారంభించనున్నారు. అనంత�
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర బలగాల్లో ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు రాతపరీక్ష, పీఈటీ, పర్సనాలిటీ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు �
హైదరాబాద్ ను మళ్లీ భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం (అక్టోబర్ 8, 2019) రాత్రి 9 గంటల ప్రాంతంలో వర్షం మొదైలంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎస్సై రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. విధులకు
బంగ్లాదేశ్లోని జాయ్పుర్హత్ జిల్లాలో దారుణం జరిగింది. ఆహారంలో వెంట్రుక వచ్చిందని ఓ భర్త వికృతంగా ప్రవర్తించాడు. భార్యకి గుండు కొట్టాడు. నిర్లక్ష్యానికి ఇదే తగిన శిక్ష అని తన
రాజస్తాన్ లో మౌంట్ అబూలో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. గార్బా ఆడుతూ ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే చనిపోయాడు. గుజరాతీ కుటుంబానికి చెందిన
చైనా కంపెనీ జియోమీ పండుగ సీజన్ ని క్యాష్ చేసుకుంది. జియోమీ ఉత్పత్తులు భారీగా అమ్ముడుపోయాయి. జస్ట్ 7 రోజుల్లో 53 లక్షల అమ్మకాలు జరిగాయి. ఇందులో ఎక్కువగా
అది ఓ కార్టూన్. అందులో ఓ అమ్మాయి సీరియస్ గా చూస్తున్నట్టుగా ఉంది. ఇందులో పెద్ద వింతేముంది అని అనిపించొచ్చు. కానీ.. విషయం తెలిస్తే షాక్ తింటారు. ఈ కార్టూన్ రికార్డ్
హైదరాబాద్ శివారులో నకిలీ మద్యం కలకలం రేపింది. శంషాబాద్ లో భారీగా నకిలీ మద్యం పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. లక్షల విలువ చేసే లిక్కర్ ని సీజ్ చేశారు.
భారత జట్టు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్ల మన్ననలు పొందుతోంది. అంతా గంభీర్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు ఆయన పలు సూచనలు చేశారు. యూనియన్ నేతల మాటలు
వాతావరణ శాఖ చెప్పినట్టుగానే మంగళవారం(అక్టోబర్ 8,2019) హైదరాబాద్ నగరంలో భారీ కురిసింది. దసరా పండుగ రోజున ఉరుములు, మెరుపులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన వర్షం గంటసేపు కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దం�
తిరుమలలో మంగళవారం (అక్టోబర్ 8, 2019)న శ్రీవారి పుష్కరిణిలో వేదమంత్రాలతో చక్రస్నానం నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. గత ఏడాది కంటే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో అనిల్కుమా�
దసరా పండుగ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి గెలిచిన రోజు దసరా. నిజయతీకి, స్ఫూర్తికి దసరా చి�