Home » Author »veegam team
బిగ్ బాస్ సీజన్ 3.. దసరా పండుగ సందర్భంగా ఈ రోజు (అక్టోబర్ 8, 2019) ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్కి ఎంట్రీ ఇస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన గెటప్లో బిగ్ బాస్ హౌస్లో సందడి చేయనున్నాడు. గేమ్ ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ప్రోమోలో ఈ �
దసరా పండుగ సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో ఉదయం నుంచే భక్తుల రద్ది భారీగా పెరిగిపోయింది. అయితే శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు 10 రోజులు 10 అలంకారాలతో దర్శనమిస్తారు. ఈ రోజు రాజరా
దసరా పండుగ సందర్భంగ శ్రీ రాజరాజేశ్వరీ దేవిని దర్శించుకునేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. అమ్మవారి కటాక్షం పొందేందుకు అర్థరాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో ఆలయం కిక్కిరిసిపోయింది. అమ్మ�
కరీంనగర్ జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ సోమవారం (అక్టోబర్ 7, 2019) నుంచి 17వ తేదీ వరకు జరుగుతోంది. ఇందులో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 46 వేలకు పైగా యువకులు పాల్గొనేందుకు దరఖాస్త
ఆర్టీసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్.. కొత్త పాలసీకి రూపకల్పన చేశారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం(అక్టోబర్ 7,2019) ఆర్టీసీ సమ్మె, కొత్త
తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన దంపతుల హత్య కేసులో పోలీసులు మిస్టరీ ఛేదించారు. 4 నెలల తర్వాత హంతకుడిని కనిపెట్టారు. ఇంట్లో అద్దెకున్న వాడే హంతకుడని
కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్ మర్డర్ల కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు గురించి తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. ఆస్తి కోసం
తెలంగాణ ఆర్టీసీ.. సమూల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రగతి భవన్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఆర్టీసీ నూతన పాలసీ సహా
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను సీఎం
కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీరియల్ మర్డర్స్ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అయిన జాలీ జోసెఫ్ రెండో
వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కతాలో దసరా ఉత్సవాలు ెలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే బెలియాఘట 33 పల్లీ ప్రాంతంలో ఆదివాసీ బృందం పేరు మీద దుర్గామాత మంటపం వెలిసింది. ప్రతీ ఏడాది అక్కడ దేవీ శరన్నవ రాత్రులు ప్రారంభమైనప్పటి నుంచ�
అతడో బిచ్చగాడు. ఇటీవలే రైలు ప్రమాదంలో చనిపోయాడు. ఆ వ్యక్తి ఇంట్లో అతడు తప్ప ఎవరూ లేరు. దీంతో పోలీసులే అతడి అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత అతడు నివాసం ఉండే
దసరా పండుగ వేళ మద్యం షాపుల ఓనర్లకు తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువకు మద్యం అమ్మితే రూ.2 లక్షలు ఫైన్ వేయడంతోపాటు వారం
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని
టైటిల్ చూసి కంగుతిన్నారా. పాలలో నీళ్లు కలిపితే జైలు శిక్ష విధించడం ఏంటని విస్తుపోయారా. అయినా మన దేశంలో పాలలో నీళ్లు కలపడం చాలా కామన్. దానికి కూడా జైలు శిక్ష
పూణేకు చెందిన ఓ వ్యక్తి… పార్కింగ్ ప్లేస్ లో కూర్చుని మందుతాగుతుంటే.. అలా చేయడం నేరం అపండి అని చెప్పినందుకు సదురు వ్యక్తితో గొడవకు దిగాడు. గొడవ కాస్తా పెద్దదై.. తాగద్దని చెప్పినందుకు కోపం వచ్చి అక్కడ పార్క్ చేసిన వాహనాలను అన్నీటిని తగలపెట్�
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజూ కంటిన్యూ అవుతోంది. ఉద్యోగులపై వేటు వేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించినా.. ఆర్టీసీ కార్మికులు వెనక్కితగ్గడం లేదు. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగులను డిస్మిస్ చేస్తామ
ఈ సీజన్లో సాయంత్రం అయ్యిందంటే చాలు.. మనపై దోమల దండయాత్ర మొదలవుతుంది. అంతేకాదు వాటితోపాటే వివిధ రకాల ప్రమాదకరమైన వ్యాధులను కూడా మోసుకొస్తున్నాయి. వీటిని నివారించేందుకు ఇంట్లో మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే అది కొన్నిసార్లు మన ఆరోగ�
మన శరీరంలో జీవక్రియలన్నింటికీ అతి ముఖ్యమైన అవయవం కిడ్నీ. శరీరంలోని రక్తాన్ని వడబోయడమే వీటిపని. దీని పనితీరు గనుక మందగిస్తే.. ఇక ఆ వ్యక్తి రకరకాల ఆరోగ్య సమస్యలకు గురైనట్టే. గత కొంతకాలంగా కిడ్నీల వ్యాధులు తీవ్రంగా మారాయి. మండుటెండల్లో పనిచేయడ
9 రోజుల పాటు వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు ఆదివారం (అక్టోబర్ 6, 2019)వ తేదీతో ముగిశాయి. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్బండ్పై సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. జిల