Home » Author »veegam team
కార్మిక సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఎవరూ వెనక్కి తగ్గలేదు. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ
నిధుల మళ్లింపు కేసులో అరెస్టైన టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్కు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. 18 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు కేసులో… శనివారం (అక్టోబర్5, 2019) సాయంత్రం రవిప్రకాశ్ను బంజారాహిల్స్
హీరో నాగార్జున హోస్ట్గా చేస్తోన్న బిగ్బాస్ 3..మొదటి నుంచి కామెడీ, కాంట్రవర్సీలతో సాగుతోంది. బిగ్బాస్ షోలో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఎలిమినేషన్ పార్ట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి టీవీలో ప్రసారం కాకముందే సోషల్ మీడియాలో మ�
సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ వైసీపీ మద్దతు తెలిపింది. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డిని ఉప ఎన్నిక ఇంఛార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి మద్దతు కోరారు. సానుకూలంగా స్పందించిన శ్రీకాంత్ రెడ్డి టీ�
ఆర్టీసీ జేఏసీ నేతలు నిరహార దీక్షకు రెడీ అయిపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెలోకి వెళ్లినా..ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. దీంతో సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు నిరహార దీక్షకు సిద్ధమౌతున్నారు. అందులో భ�
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. బంగారం బిస్కెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు బిస్కట్ల బరువు 4.9 కేజీలు ఉంది. వాటి విలువ దాదాపు రెండు కోట్లు ఉందని చెప్పారు. దుబాయ్ విమానంలో వచ్చిన ముగ్గురి నుంచి 42 బంగారు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి కేటీఆర్ షెడ్యూల్ ఖరారు అయింది. మండలాల వారీగా టీఆర్ఎస్ ప్రచార సభలు ఏర్పాటు చేయనున్నారు.
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. అనంతనాగ్ జిల్లాలో గ్రేనేడ్ తో దాడికి పాల్పడ్డారు. శనివారం (అక్టోబర్ 5, 2019) డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ఘటన చోటు చేసుకుంది. గ్రేనెడ్ దాడిలో 10 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో 12 ఏళ్ల బాలికతో
టెస్టుల్లో ఓపెనర్గా అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ చెలరేగి ఆడుతున్నాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 176 పరుగులతో విజృంభించిన రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్లోనూ సెంచరీ చేశాడు. కేవలం 133 బంతుల�
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు తిరక్కపోవడంతో మెట్రో రైలు సర్వీసులకు డిమాండ్ పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు లక్ష మంది మెట్రోలో ప్రయాణం చేశారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ నగర వాసులకు త్వరలో 24 గంటలు నీటి సరఫరా అందనుంది. దీని కోసం ఇప్పటికే వాటర్ బోర్డ్ అధికారులు కసరత్తులు చేపట్టారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రజలకు నిరంతరం నీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటోంది. రిజర్వాయర్లలో నీరు సమృద్దిగా
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది. ఏబీసీఎల్ బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా రూ.18కోట్లకు పైగా నిధులను డ్రా చేశారంటూ రవిప్రకాశ్, టీవీ 9 మాజీ సీఎఫ్ వో మూర్తిపై టీవ�
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికుల చూపు మెట్రో రైలుపై పడింది. బస్సులు తిరక్కపోవడంతో మెట్రో సర్వీసులకు డిమాండ్ పెరిగింది. గమ్య స్థానాలకు
ఆర్టీసీ సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఆర్టీసీ సిబ్బందితో బస్సులను నడిపేందుకు యత్నిస్తోంది. దీంట్లో భాగంగా యాదగిరి గుట్ట డిపో దగ్గర ప్రైవేటు ఆర్టీసీ సిబ్బంద�
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో టీవీ 9 స్టూడియోకు వచ్చిన టైమ్ లో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని రవిప్రకాశ్ పై అభియోగాలు ఉన్నాయి. దీనిపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసుల శనివారం(అక్టోబర్ 5,2019) �
తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న క్రమంలో ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమ్మెకు మద్దతునిస్తూ ఆర్టీసీ జేఏసీ నేతలు డిపో వద్ద నిరసన చేపట్టారు. డిపో దగ్గర భారీగా మోహరించిన పోలీసులు జేఏసీ నేతలను నిరసన చేయకుండా అడ్డ�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో బస్సులు పోలీస్ సెక్యూరిటీతో నడిపిస్తోంది. ఈ క్రమంలో పోలీస్ సెక్యూరిటీతో వికారాబాద్ జిల్ల
వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా ఎంపీడీవోపై దౌర్జన్యం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు వెంకటాచలం
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బస్సులు డిపోలకే పరిమితం అయిపోయాయి. దీంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణీకుల నుంచి అధిక చ�
వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), మరో సినీ నిర్మాత బండ్ల గణేశ్ మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.