Home » Author »veegam team
ప్రభుత్వం చేసిన హెచ్చరికలను కూడా ఖాతరు చేయకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం అయిపోయాయి. దసరా పండుగ..బతుకమ్మ పండుగలకు ఊర్లకు వెళ్లే ప్రయాణీకులతో పాటు నగరంలోని ప�
సినీ నిర్మాతలు బండ్ల గణేశ్, పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తన ఇంటిపై బండ్ల గణేశ్ దాడి
నేటి యువత ట్రెండ్ అండ్ ట్రెషీషన్ ఫాలో అవుతున్నారు. పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటూ తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. దేశమంతా దసరా వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా యువకులు నిప్పుల్లో నాట్యం చేశాడు. దసరా ఉత్సవాల్లో పాల్�
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా..ఇంద్రకీలాద్రిపై కొలువైన ముగ్గుర్మమలగన్న మూలపుటమ్మ కనకదుర్గమ్మ అమ్మవారు ఏడవ రోజు సరస్వతిదేవిగా దర్శనమిస్తున్నారు. జగన్మాత దుర్గమ్మ జ
సినీ నిర్మాతలు బండ్ల గణేశ్, పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తన ఇంటిపై బండ్లగణేశ్ దాడి చేశారని,
వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇటీవలే ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా నియమితులైన సంగతి తెలిసిందే. ఏపీఐఐసీ చైర్ పర్సన్ హోదాలో రోజాకు ఇచ్చే జీతభత్యాల వివరాలను
తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా శనివారం (అక్టోబర్ 5) ఎనిమిదవ రోజు బతుకమ్మ పండుగను వెన్నముద్దల బతుకమ్మగా జరుపుకుంటారు. వెన్నముద్దల బతుకమ్మ కోసం ప్రసాదంగా వెన్న, నెయ్యి, నువ్వులు, మరియు జగ్గరి (బెల్లం) తో చేసిన వంటకాని తయారు చేస్తారు. ఎన�
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లాలోని ముడిమ్యాలకు
నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ చిన్న వివాదం ప్రాణం తీసే వరకు వెళ్లింది. కన్న కొడుకే తండ్రిని చంపేశాడు. టీవీ చానల్ మార్చే విషయంలో తండ్రీ, కొడుకు మధ్య జరిగిన
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై పోలీసు కేసు నమోదైంది. ప్రముఖ నిర్మాత పీవీపీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ బాట పడుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించనున్నారు. విద్యుత్ తో పాటు తెలంగాణ రాష్ట్రంతో కలిసి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానికి చేపడుతున్న చర్యలపై ప్రధానితో సమాలోచనలు చే�
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో బస్సులు బంద్ అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. కార్మికులు శుక్రవారం(అక్టోబర్ 04,2019) అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. 10వేల 600
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికుల సమ్మె కొనసాగనున్న క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుక�
శనివారం (అక్టోబర్ 5, 2019) ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచే మెట్రో ట్రైన్లు నడపాలని మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్ అండ్ టీ మరియు మెట్రో రైల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. వారితో చ
తెలంగాణ లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తన నివాసం నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మధుసూదన్రెడ్డిని రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మధుసూదన్రెడ్డి ఆదాయానికి మించి ఆస్తుల
సూర్యపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు పడింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల క్రమంలో ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గరకు కొట్టుకొచ్చిన మూడు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాలుగా అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరల�
వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి వింత ప్రవర్తన అందరినీ హడలెత్తిస్తోంది. రాత్రయితే చాలు అతడు రాక్షుసుడిలా మారిపోతున్నాడు. జంతువుల నెత్తురు తాగుతూ అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాడు.