Home » Author »veegam team
హైదరాబాద్ లో దొంగల ముఠాల పంథా మారింది. ఇన్నాళ్లు ఇళ్లు, షాపుల్లో చోరీ చేసిన దొంగలు.. ఇప్పుడు రూటు మార్చారు. ఇళ్లు, షాపుల్లో సెక్యూరిటీ సిస్టమ్ పెరగడంతో దొంగలు
దసరా పండుగ వేళ తెలంగాణలో ప్రయాణికులకు పెద్ద సమస్య వచ్చి పడింది. దసరాకి ఇంటికి వెళ్లేది ఎలా అని వర్రీ అవుతున్నారు. ఈసారి ఇంటికి పోలేమా, పండుగను ఆనందంగా
అందాల పోటీలంటే అందగత్తె అనిపించుకోవటం కాదు. మనస్సు..ఆలోచనలు…అన్నీ అందంగా ఉండాలి. అందం అంటే శరీర కొలతలు కాదు. అందమంటే ఆత్మవిశ్వాసంతో విజయాలు అందుకోవటం. మనలో ఉన్న శారీరక..మానసిక లోపాలను అధిగమించి విజయకేతనం ఎగువేయటం అని నిరూపించింది
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. ప్రధానితో కేసీఆర్ భేటీ సమయం మారిపోయింది. శుక్రవారం(అక్టోబర్ 04,2019) ఉదయం 11గంటలకు
హైదరాబాద్ ప్రత్యేక కోర్టు మందుబాబులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఇంకా అమల్లోకి రాని కొత్త మోటార్ వాహన చట్టాన్ని కోర్టు అమలు చేసింది. డ్రంకెన్ డ్రైవ్ లో
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజున మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువ జాము నుంచే లైన్లలో బారులు తీరి ఉన్నారు. ప్రత�
బతుకమ్మ పండుగ సంబురాలు ప్రారంభమై ఇప్పటికే ఆరు రోజులు గడిచాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఈరోజు ఏడవ రోజు ‘వేప కాయల బతుకమ్మ’ పండుగను తెలంగాణ ఆడబి�
తెలుగు రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ తర్వాత ఆగాయి. మళ్లీ రెండు రోజులుగా వానలు
అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా గాంధీజీ చిత్రపటాలకు నివాళి అర్పించారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలను
లలితా జువెలరీ షోరూమ్లో భారీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బంగారం చోరీ చేసిన దొంగ దొరికాడు. తిరువారూర్ దగ్గర బంగారంతో దొంగ పట్టుబడ్డాడు. నిందితుడి
ఎల్లుండి నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ప్రధాన నిందితురాలు దేవికారాణిపై ప్రభుత్వ వేటు వేసింది.
పోలీస్ అకాడమీ డైరక్టర్ వినయ్ కుమార్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో పోలీసులకు ఇచ్చే శిక్షణ తీరు మారాలన్నారు. వారిపై దుబార ఖర్చులు తగ్గించాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని రాజబహదూర్ వెంకట్రామిరె
వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నార�
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ కమిటీకి.. కార్మిక సంఘాలకు మధ్య చర్చలు కొలిక్కిరావడం లేదు. రెండోరోజు చర్చల్లో ఇంకా క్లారిటీ రాలేదు. 26 డిమాండ్లు పరిష్కరించాలని కార్మికసంఘాలు పట్టుబట్టాయి. మరోవైపు సమ్మెపై పునరాలోచించాలని కార్మిక సంఘాలకు కమిటీ సూచి�
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం(అక్టోబర్ 4, 2019) ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపైనే ప్రధానంగా చర్చించనున్న
నిజామాబాద్ జిల్లాలో వింత ఘటన జరిగింది. తండ్రి కొడుతున్నాడని పోలీస్ స్టేషన్లో ఓ బాలుడు ఫిర్యాదు చేశాడు.
దసరా పండుగ సరదాలతోపాటు కొత్త కొత్త ఐడియాలను కూడా క్రియేట్ చేస్తోంది. దసరా పండక్కి తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజలు ప్రయాణం చేస్తారు. దీంతో రద్దీని కంట్రోల్ చేయటం కోసం రైల్వేశాఖ ప్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచింది. రూ.10 ఉన్న ప్లాట్ ఫాం టికె�
ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటికొస్తున్నాయి. ఏసీబీ దర్యాప్తులో కళ్ల బైర్లు కమ్మే నిజాలు త�
కర్నూలు జిల్లా మోటారు వెహికిల్ ఇన్ స్పెక్టర్ అక్కిరాజు శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.20 కోట్ల పైనే అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.