Home » Author »veegam team
అంగన్ వాడీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దసరా పండగ సందర్భంగా అంగన్ వాడీ ఉద్యోగులకు ముందే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలోని రైల్వే స్టేషన్ల పరిశుభ్రతపై నిర్వహించిన సర్వే రిపోర్టును బుధవారం (అక్టోబర్ 2, 2019) విడుదల రైల్వే శాఖ విడుదల చేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేసిన ప్రకారం మొదటిస్థానంలో జైపూర్ రైల్వేస్టేషన్, రెండో స్థానంలో జోధ్ పూ
70 ఏళ్ల నుంచి నలుగుతున్న కేసులో భారత ప్రభుత్వం విజయం సాధించింది. ఏడో నిజాం ఆస్తులపై భారత ప్రభుత్వంతో పాటు..ఆయన వారసులు ప్రిన్స్ ముకరంజా, ముఫ్కంజాకే హక్కులు ఉన్నాయంటూ హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.
కచ్చులూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో మూడో రోజు బోటు వెలికితీత పనులు నిలిచిపోయాయి. మూడోరోజు ఆపరేషన్ వశిష్ట తీవ్ర నిరాశనే మిగిల్చింది.
హుజూర్ నగర్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. కంచుకోట లాంటి చోట కమ్యూనిస్టులు ఉనికిలో లేకుండా పోయారు. ఉప ఎన్నికల్లో సీపీఐ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీం�
కార్మికుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ముందుగా ప్రకటించినట్లు ఐదో తారీఖు నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.
ESI-IMS స్కామ్లో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో IMS అధికారిక పత్రాలు దొరుకున్నాయి.
బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వీక్ లో మొదటి రెండురోజులపాటు రాళ్లే రత్నాలు అనే ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియా కొనసాగింది. ఇందులో ముందుగా రాహూల్ నామిమినేట్ కాగా.. తర్వాత పునర్ణవి, వరుణ్, మహేశ్ లు నామి
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రగిలిపోతున్న పాకిస్తాన్..భారత్లో మరిన్ని దాడులకు వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండారు. ఎందుకంటే సినిమాలు ఎలాగో హిట్ కావడం లేదని.. ఏదోరకంగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటున్నాడు. రీసెంట్ గా కృష్ణాష్టమి రోజు కృష్ణుడిగా అతని ఫోటోని మార్ఫింగ్ చేసుకుని.. గోపికగా శ్రీదేవిని పెట్�
బాహుబలి సినిమాలో రానా ఎలా ఉండేవాడు.. ఆ కటౌట్, ఆ కండలు… ఈ సినిమాలో బాహుబలి పాత్ర చేసిన ప్రభాస్కి ఎంత పేరు వచ్చిందో.. విలన్ బల్లాల దేవుడి పాత్ర చేసిన రానాకు కూడా అంతే పేరు వచ్చింది. అలాంటి రానా గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడ�
భారత తొలి టాయ్లెట్ కాలేజీ నుంచి 3200 మంది విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. 2018 ఆగస్టులో బ్రిటీష్ కన్జ్యూమర్ గూడ్స్ మేజర్ రెకిట్ బెంకిసర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో హార్పిక్ వరల్డ్ టాయ్లెట్ కాలేజీని ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య క�
టీచర్ అంటే ఇలాగే ఉండాలని ఎక్కడా లేదు. కానీ చిన్నపిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు చిన్నపిల్లాడిలా కాకుండా కాస్త పెద్దగా కనిపించాలి. అలా కనిపించకపోతే కష్టమే మరి. టీచర్ కూడా విద్యార్థిలా కనిపిస్తే నువ్వు టీచరా? లేక స్టూడెంటా అని కచ్ఛితంగా అడుగు�
భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కరీంగనర్ జిల్లా జమ్మికుంట మండలం వావిరాల ఖాదీ పరిశ్రమలో గాంధీజీ జయంతిని పురస్కరించుకుని అఖండ సూత్ర యజ్ఞం కార్యక్రమాన్ని కార్మికులు చేపట్టారు. ప్ర�
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది. గాంధీ గురించి ఆసక్తికర విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు . 95 ఏళ్ల క్రితం బాపూ జీవితంలో చోటు చేసుకున్న ఘటనను కూడా షేర్ చేశారు. అదేంటంటే.. గాంధ�
హరితహారం మొక్కల్ని పాడు చేస్తే జేబు ఖాళి అవుతుందని తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. హరితకారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్ని ధ్వంసం చేసినందుకు తెలుజూరు బాలయ్య అనే వ్యక్తికి ప్రభుత్వ అధికారులు రూ.30వేలు ఫైన్ వేశారు. అంతేకాదు అత
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 45 పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. విద్యార్హతలు: అభ్యర్ధులు గుర్తింపు
కర్నూలు పోలీసులకు సైరా సినిమా షాక్ ఇచ్చింది. సైరా సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్సైలపై ఉన్నతాధికారులు మండిపడ్డారు. దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా అక్టోబర్ 2న విడుదల అయ్యింది. అర్థరాత్రి నుంచ�
సైఫ్ అలీ ఖాన్, జోయా హుస్సేన్ ప్రధాన పాత్రధారులుగా.. ‘NH 10’ ఫేమ్ నవదీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లాల్ కాప్టాన్’. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాగసాధు ప్�
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా పూరీ బర్త్ డే సందర్బంగా సెప్టెంబర్ 27,28,29 తేదీలలో మూవీని రీ రిలీజ్ చేశారు. అయితే కొద్ది రోజులగా మూ�