Home » Author »veegam team
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బనస్కాంత జిల్లా త్రిశూలియా ఘాట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకం 21మంది మృతి చెందారు. మరో 53 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.వీరిలో 23మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా అంక్లేవ్ అనే గ్రామానికి చెంది
ఏపీ మంత్రి నారాయణ స్వామి నూతన మద్యం పాలసీ ప్రకటించారు. ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెల్లదొరల పాలనలో శతాబ్దాల తరబడి మగ్గిపోయిన భరత మాతకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు తెచ్చిపెట్టిన గాంధీ ప్రతీ భారతీయుడు హృదయాల్లో కొలుదీరారు. గాంధీ పిలుపుతో అఖండ భారతావని కదిలింది. స్వాతంత్ర్య శంఖా రావం పూరించింది. అఖండ భారతావనిని ఏక తాటిపై నిల�
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ మాటకు నిలువెత్తు నిదర్శనం సబర్మతీ ఆశ్రమం. . గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది సబర్మతీ ఆశ్రమం. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర సబర్మతీ ఆశ్రమం సొంతం. రైతే దేశానికి వెన్నెము�
భారత జాతిపిత మహాత్మా గాంధీ. మంచి పనులు చేసిన వారిని మహాత్ములంటాం. కానీ బ్రిటీష్ బానిస సంకెళ్లనుంచి భరతమాతన విముక్తి చేసిన గాంధీజీ భారతదేశానికి మహాత్ముడయ్యాడు. ఒక్క భారతే కాదు ప్రపంచ దేశాలన్ని గాంధీజీని మహాత్ముడిగా పిలుస్తున్నాయి. దానికి అ
అలహాబాద్ హై కోర్టులో కంప్యూటర్ అసిస్టెంట్ అండ్ రివ్యూ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 147 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారిగా ఖాళీలు: కంప్యూ�
మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వివమర్శల వర్షం కొనసాగుతునే ఉంది. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్ని వరుస ఏకేస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కు�
విజయవాడలో జరిగిన రెండు నెలల చిన్నారి కిడ్నాప్ కేసులో ట్విస్టులు బైటపడ్డాయి. పాప మేనమామ అఖిల్ పాపను కిడ్నాప్ చేసినట్లుగా తేలింది. అఖిల్ ను కిడ్నాప్ కు ప్రోత్సహించిన అతడి బాబాయి భగవత్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్
సీఎం జగన్కు మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని లేఖలో కోరారు ఆయన. ఉపాధి హామీ పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ.. కూలీలలకు బిల్లులు ఇవ్వటంలేదని ప్రస్తావించారాయన. కష్టపడిన కూలీలకు డబ్బులు
ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు భారీగా పెరిగాయి. దీంతో మందుప్రియులు అంతకంటే ఎక్కువ షాక్ కు గురవుతున్నారు. ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించింది. స్వదేశీ, విదేశీ మద్యం బాటిల్స్ పై మినిమమ్ గా రూ.10 నుంచి రూ.250 వరకు
శంకర్ దాదా Mbbs డాక్టర్ బాగోతం బైటపడింది. డాక్టర్ నంటూ ఏకంగా పదేళ్ల నుంచి వేలకొద్దీ ఆపరేషన్లు చేసేశాడు. తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లుగా ఈ ఫేక్ డాక్టర్ బాగోతం ఉత్తరప్రదేశ్ లోని దేవ్బంద్ సిటీలో బైటపడింది. యూపీలోని సహరాన్ పూర్ జిల్లాలోని �
ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ECL)లో కాస్ట్ అకౌంటెంట్, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అభ్యర్ధలను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 37వేల జీతం ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన�
బాలీవుడ్ నటి సమీరారెడ్డి జులైలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాను తల్లి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ భామ తన రెండు నెలల కూతురిని ఎత్తుకుని కర్ణాటక రాష్ట్రంలోని అతి ఎత్త�
ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ముంచెత్తింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బిహార్, ఉత్తరప్రదేశ్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత రెండు 20ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లుగా అధికారులు తెలిపార�
సాక్షాత్తు జ్ఞానానికి ప్రతీకగా నిలయంగా వెలుగొందుతున్న బాసర పుణ్యక్షేత్రంలో శరన్నవాత్రి ఉత్సవాలు మూడవ రోజు జరుగుతున్నాయి. సరస్వతీ అమ్మవారు కొలువైన బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు ‘చంద్రఘంట’అలంకరణలో భక్తులకు దర్శమిస్తోంది. శరన్నవరాత్రో
తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. సిడ్నీలో కూడా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుపనున్నారు. ఈ నెల (అక్టోబర్ 5, 2019)న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సిడ్నీ నగరంలోని దుర్గా దేవాలయం వద�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంటలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల పసిగుడ్డును పాశవికంగా చంపేసాడు కన్నతండ్రి. భార్యకు రెండవసారి కూడా ఆడపిల్లే పుట్టిందనే కోపంతో విచక్షణ మరచిపోయే తండ్రి కన్నబిడ్డ పాలిట కాలయముడిగా మా�
పదకొండో వారంలో బిగ్బాస్ ఇచ్చిన రాళ్లే రత్నాలు అనే టాస్క్ చాలా త్రిల్లింగా సాగింది. అయితే దీనికంటే ముందుగా.. ఇంటి సభ్యులంతా కలిసి బిగ్ బాస్ హౌస్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా చేశారు. పండుగ సందర్భంగా KLM వారు ఇంటి సభ్యుల కోసం పంపించిన కొత్త వేసుక
రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చటం ఒక కళ. కళాత్మకంగా బతుకమ్మను పేర్చి మురిసిపోతారు తెలంగాణ ఆడబిడ్డలు. నా బతుకమ్మ బాగుంది అంటే కాదు కాదు నా బతుకమ్మ బాగుంది అంటూంటారు. ఒకరిని మించి మరొకరు బతుకమ్మను అందంగా ముస్తాబు చేయటంలో పోటీలు పడతారు. బతుకమ�
ప్రగతి భవన్లో ఇవాళ్ల (అక్టోబర్ 1, 2019)న తెలంగాణ కాబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు జరగబోయే కాబినెట్ భేటీలో మూడు ప్రధానమైన అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం, సచివాలయం కూల్చివేత, ఆర్టీసీ సమ్మె చట్టం వంటి విషయాల్లో �