Home » Author »veegam team
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ స్కాంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి
ఆఫ్ఘనిస్థాన్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. శనివారం (సెప్టెంబర్ 28)న జరిగిన ఈ ఎన్నికల్లో ఓ ఓటరు చూపిన తెగువ..ధైర్య సాహసాలు ప్రదర్శించి స్థానికులకు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు సృష్టించే అరాచకాల గురించి ప్రత్యేకించ�
హైదరాబాద్ వాహనదారులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం(సెప్టెంబర్ 29,2019) నగరానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పారు. దీంతో అప్రమత్తంగా
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ దగ్గర యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన పవన్.. దీనికి జగన్ ప్రభుత్వం
అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. ఏంచేయాలో అస్సలు తోచదు. కానీ ఓ మందుబాబు మాత్రం ప్రమాదం నుంచి చక్కగా తప్పించుకున్నాడు.అదికూడా ఏమాత్రం కంగారు పడకుండా తాపీగా ఎస్కేప్ అయ్యాడు. ఇంతకీ ఆ మందుబాబు తెలివితేటలు ఏంటి? వచ�
ఇదొక విచిత్రమైన హోటల్. ఈ హోటల్ లోకి పురుషులకు ఎంట్రీ లేదు. ఎన్లీ లేడీస్ కు మాత్రమే ఎంట్రీ. ఇదేంటీ ఇటువంటి కండిషన్ ఎక్కడైనా ఉందా? ఉంటుందా? అని ఆశ్చర్యపోవచ్చు. అదంతే..వాళ్లిష్టం. ఒక్క మగ పురుగు వచ్చినా మడతపెట్టేస్తాడు. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందో తెల�
డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. వేగంగా ప్రబలుతూ మంచాన పడేస్తోంది. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉంది. డెంగ్యూ కేసులు ఎక్కువగా
రాయదుర్గానికి మెట్రో రైల్ సర్వీస్ అతిత్వరలో అందుబాటులోకి రానుంది. దీపావళి పండుగకు ముందే హైటెక్సిటీ నుంచి రాయదుర్గం ప్రాంతానికి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. కిలోమీటర్ కు పైగా ఉండే ఈ మార్గంలో మెట్రో రైలు ప్రయాణీకులకు అందుబాటులోకి రానుం
కచ్చులూరు పడవ ప్రమాదంపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్కు బోటు వెలికి తీసే బాధ్యతలు అప్పగించింది. బోటు వెలికి
విజయవాడ శరన్నవరాత్రి శోభతో వెలిగిపోతోంది. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం (సెప్టెంబర్ 29) నుంచి స్నపనాభిషేకంతో ప్రారంభమయ్యాయి.10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారి పది అలంకారాల్లో భక్తులకు దర్శనమివ
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను సిద్ధం చేశారు అధికారులు. సోమవారం (సెప్టెంబర్ 30, 2019) అపాయింట్ మెంట్ ఆర్డర్లను
ట్యూనా చేప..దాని రేటు వింటే గుండె షేక్ అవుతుంది. ఈ చేపకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. చేపలు పట్టుకుని అమ్ముకునే వ్యాపారులకు అటువంటిది ఒక్క చేప దొరికితే చాలు. పంట పడినట్లే. అటువంటి ఎనిమిదిన్నర అడుగుల పొడవున్న ట్యూనా చేప దొరికితే కోట్లు కురినట్�
భారతదేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలన్నీ భక్తుల కళకళలాడుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదం కోసం దేవాలయాలకు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా..ముంబైలో కొలువై �
శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబికాదేవి కొలువై పూజలందుకుంటోంది. అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం (సెప్టెంబర్ 29) నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజున శ్రీ భ్రమరాంబిక అమ్మవారు నం�
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36మంది చనిపోయారు. మరో 36మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో
ఏపీలో వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభం కానుంది. అక్టోబర్ 10న అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కంటి వెలుగు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా
బతుకమ్మ… తెలంగాణ ప్రజల బతుకు పండుగ. ప్రకృతిని పూజించే పూల పండుగ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే..రంగు రంగుల పూల సందళ్లే. శనివారం (సెప్ట
ఏపీలోనే కాదు తెలంగాణలోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమల్లోకి వచ్చింది. తొలి దశలో హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న పోలీసులకు దశల వారీగా వీక్లీ ఆఫ్ విధానం అమలు
తెలుగు రాష్ట్రాల్లో శరన్నవారాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలోను..ఆలంపూర్ లో కొలువైన శక్తిపీఠం జోగులాంబ దేవస్థానంలోను శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంట్లో భాగంగా..శ
ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆవర్తనం ఎఫెక్ట్ తో ఏపీ, తెలంగాణలో రెండు రోజులు(సెప్టెంబర్ 29,30)