Home » Author »veegam team
హుజూర్ నగర్ ఉప ఎన్నికల కోలాహలం మొదలైంది. ఉప ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 76 నామినేషన్లు దాఖలు కాగా, వీటిలో 45 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. గురువారం (అక్టోబర్ 3, 2019) మరో ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. హుజూ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ఈ కొత్త పాలసీ 2021 వరకు అమల్లో ఉండనుంది. దీంట్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ మాత్రమే జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్న మద్యం షాపులు తెరచి ఉంటాయి. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫ�
బిగ్బాస్ ఇంట్లో పదకొండో వారం టాస్క్ జోరుగా సాగుతుంది. ఈ వారంలో ఇంటిసభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ‘బ్యాటిల్ ఆఫ్ ద బెటాలియన్’. ఈ టాస్క్ లో ఇంటిసభ్యులు నువ్వానేనా అంటు యుద్ధాలు చేస్తున్నారు. ఎవరి వరకో ఎందుకు ఎప్పుడు మంచి స్నేహితుల
ఢిల్లీలో నలుగురు జైషే ఉగ్రవాదులు చొరబడినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడంతో భద్రతను పటిష్టం చేశారు. ఈక్రమంలో ఉత్తరాదిలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారీ భద్రతను పెంచారు. నలుగురు ఉగ్రవాదులు భా
ఎక్కడైన భవనాలు కూలితే..ఆ భవనం పూర్తిగా కూలిపోవచ్చు..లేదా కొన్ని అంతస్థులు మిగిలిపోవచ్చు. కానీ కింది ఫ్లోర్ కూలిపోయి..ఫై ఫ్లోర్ చక్కగా కూలి నేలకు తాకటం కొంచెం అరుదు అని చెప్పుకోవాలి. అటువంటి ఘటన హైదరాబాద్ లోని గోషామహల్ లో జరిగింది. ఈ భవనం �
చిత్తూరు జిల్లాలో మతిస్థిమితం కోల్పోయిన ఓ యువతిని ఎన్ని హాస్పిటళ్లలో చూపించినా జబ్బు నయం కాకపోవడంతో దేవుడిపైనే భారంవేసింది ఓ కుటుంబం. ఆ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ఆంజనేయస్వామి ఆలయానికి చేర్చింది వారి మూడనమ్మకం. అనారోగ్యంతో ఉన్న �
ఆంధ్రా బ్యాంక్ పేరు మారుతుండటం నాకు చాలా బాధగా ఉందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ఆంధ్రా బ్యాంక్ శాఖను ప్రారంభించిన సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాఖలున్నది ఆంధ్రా �
కర్నూలు జిల్లాలలో ఏబీసీ అధికారులు సోదాలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఆర్టీవో అధికారి అక్కిరాజు శివప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. శివప్రసాద్ ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లల్లో ఏక కాలంలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. ఆర్టీవో అధికారి �
హైదరాబాద్ లో వరుసగా కురిసిన కుండపోత వర్షాల వల్ల రోడ్లన్నీ అద్వానంగా తయారయ్యాయి. గల్లీ నుంచి మెయిన్ రోడ్ల వరకు అన్నీచోట్ల రోడ్లు పాడైపోయాయి. నగరవాసులు ఆ రోడ్లపై ప్రయాణించడానికి నరకయాతన పడుతున్నారు. అయితే ప్రస్తుతం వర్షం కొంత తగ్గుముఖం పట్
ప్రభుత్వం డాక్టర్ల తీరు ఓ తండ్రి హృదయాన్ని కోతకు గురిచేసింది. ఏంటీ నాకీ ఖర్మ..చచ్చిపోయిన కొడుకు గురించి ఏడవాలా? పిల్లాడు చనిపోయాడు డెత్ సర్టిఫికెట్ ఇవ్వటం లేదని ఏడవాలా? అని హృదయవిదారకంగా రోదిస్తున్న ఓ తండ్రి ఆవేదన చూసిన ప్రతీ ఒక్కరూ చలించిప
దీపికా పదుకొణే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నెటిజన్స్ తో షేర్ చేసుకుంటది. అయితే ఇప్పుడు ఆమె చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకుంటు.. సోషల్ మీడియా ద్వారా తన స్కూల్ డేస్ కు సంబంధించిన క�
పాటలీపుత్రం బీజేపీ ఎంపీ రామ్ కృపాల్ యాదవ్కు పెనుప్రమాదం తప్పింది. వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ..పరిస్థితిని పరిశీలిస్తున్న ఎంపీగారు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఎంపీని రక్షించారు. దీంతో ఎంపీ రామ్ కృపాల�
భారత జాతిపిత పూజ్య బాపూజీకి విదేశాలలో అరుదైన గౌవరం లభించింది. మహాత్ముడి అడుగుజాడలు..ఆయన ఆదర్శాలు ప్రపంచానికే ఆదర్శనీయమైనవిగా ప్రపంచాధినేతలు సైతం కీర్తించారు. భారతదేశ స్వాతంత్ర్యం సమరంలో అహింసా, శాంతి ఆయుధాలుగా గాంధీకి ప్రపంచ వ్యాప్తంగా �
తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన బతుకమ్మ సంబురాలు ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. సెప్టెంబర్ 28న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. దీని కోసం ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాన్ని అం�
అమెరికాలో యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన ఈశాన్య అమెరికా రాష్ట్రం కనెక్టికట్లోని బ్రాడ్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో బుధవారం (అక్టోబర్ 2) ఉదయం 10 గంటలకు జరిగింది.ఇది రెండవ ప్రపంచ యుద్ధం నాటి బీ-17 బా
సంస్కృతీ,సంప్రదాయం..టెక్నాలజీ. ఇదీ నేటి యువత సృజనాత్మకత. పండుగలు వస్తే సంప్రదాయాన్ని పాటిస్తూనే..ఉద్యోగంలో భాగంగా టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇలా ఇటు సంప్రదాయాన్నీ..అటు టెక్నాలజీల మేళమింపుతో బతుకమ్మను తయారీకి శ్రీకారం చుట్టార�
దేవీ నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనక దుర్గమ్మ ఐదవరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపురాత్రయంలో లలితాదేవి అవతారం రెండవ శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవతగా పూజలందుకుంటోంది. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం�
తెలంగాణ సంస్కృతికీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబురాలు అంగరాన్నంటున్నాయి. తొమ్మిది రోజుల పాటు ప్రతీ రోజు సాయంత్రం పూలతో బతుకమ్మను పేర్చి పూజించుకుంటారు. తెలంగాణలోని వాడ వాడలా ఎక్కడ చూసినా పూల స�
జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రూ.150ల స్మారక నాణేన్ని విడుదల చేశారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్లోని సబర్మతి నదీ ఒడ్డున నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో 150 రూపాయల నాణ
ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ ను గౌరవిస్తున్నాయని చెప్పారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. గాంధీ జయంతి వేళ ఆ మహాత్ముడికి ఘన నివాళులర్పించారు. సబర్మ