Home » Author »veegam team
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రెండు రోజుల పర్యటన ముగిసింది. శనివారం(అక్టోబర్ 12,2019) చెన్నై నుంచి నేరుగా ఆయన నేపాల్ పర్యటనకు వెళ్లారు. అంతకు ముందు కోవలంలోని
భారత పర్యటన తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. మహాబలిపూరం సందర్శన ఎప్పటికీ మర్చిపోలేను అన్నారాయన. భారత ప్రధాని మోడీ
విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సాగర్నగర్లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది.
వరంగల్లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు రన్నింగ్లో ఉండగా వెనుక టైర్ ఊడిపోయింది.
తిరుపతిలో చంద్రగిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్లో కల్తీ పాలు కలకలం రేపింది. తాగడం కోసం వేడి చేసిన పాలు ఏకంగా ప్లాస్టిక్ రూపంలోకి మారిపోవడం కలవరం రేపుతోంది.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రేటర్ ఆర్టీసీ.. కార్మికుల సమ్మెతో కుదేలవుతోంది. ఈ నెల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రేటర్ ఆర్టీసీ ఐదు రోజుల్లో రూ.12 కోట్లు నష్టపోయింది.
గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో జర్మనీ దేశస్థుడు హల్ చల్ చేశాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది.
10టీవీ కథనాలకు చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. చిన్నారి సుహానా మెర్సీ కిల్లింగ్ పిటిషన్ కేసుపై మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి స్పందించారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. విద్యుత్ పై మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. అంబర్పేటలో ఓ మహిళ దారుణ హత్య గావించబడింది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం (అక్టోబర్ 11, 2019) కళ్యాణి డ్యాం సమీపంలో టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేస్తుండగా.. స్మగ్లర్లు తారసపడ్డారు. లొంగిపోవాలని హ
ఈఎస్ఐ కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అరెస్ట్ చేసింది. దీంతో అరెస్టుల సంఖ్య 16కు చేరింది. ఈఎస్ఐ ఆస్పత్రులకు చెందిన మందులు పెద్ద మొత్తంలో ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నాయి. ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేసిన ఏసీబీ మరో ముగ్గుర్ని అదుపులోకి
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ ఏర్పాటు చేశారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.
నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో టికెట్ రేటు కన్నా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఇద్దరు కండక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం(అక్టోబర్ 10,2019) జిల్లా ఎస్పీ
తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం టీటీడీ ప్రత్యేక
ఇంటర్ కనెక్ట్ యూసేజ్(IUC) ఛార్జీలు వసూలు చేస్తామని కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రియలన్స్ జియో.. తాగాజా ఐయూసీ ఛార్జీల గురించి మరో కీలక ప్రకటన చేసింది. ఇతర
ఆయణ ఓ ఎస్ఐ. ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యతలో ఉన్నాడు. అలాంటి వ్యక్తే అడ్డదారి తొక్కాడు. అన్యాయం చేయడం ప్రారంభించాడు. లంచాలకు
రిలయన్స్ జియో తన కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఎత్తివేసింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే యూసేజ్ ఛార్జీలు(IUC) వసూలు
ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు విస్తరించుకుంటూ పోతున్నారు. అన్నివర్గాల వారిని ఆదుకునేలా, సాయం అందేలా చర్యలు చేపడతున్నారు. ఇప్పటికే అనేక