Home » Author »veegam team
తమిళనాడులో దంపతులు ఘరానా మోసం చేశారు. పెట్టిన పెట్టుబడికి వంద రోజుల్లో రెట్టింపు ఇస్తామంటూ రూ.100 కోట్లకు పైగా బురిడీ కొట్టిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సేలం రెడ్డిపట్టి అంబేద్కర్నగర్కు చెందిన మణివణ్ణన్(38), ఇందుమతి(33) దంపతులు తమ బంధ�
హైదరాబాద్ లాలాపేటలో దారుణం జరిగింది. అక్కపై కోపంతో ఆమె అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కను చంపేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆస్తి వివాదంలో అక్కపై కోపం పెంచుకున్న
300 కోట్ల సంవత్సరాల క్రితం అంగారక గ్రహంపై ఉప్పు నీటి సరస్సులు ఉండేవని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మార్స్ గ్రహంపై ఉన్న వాతావరణం కారణంగా అని ఎండిపోయాయని తేలింది. అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం 300 కోట్ల సంవత్సరా�
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఒకేసారి విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురిశాయి. 24 గంటల్లో వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఏకంగా 19 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. నర్సంపేటలో
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో మునిగిన బోటు వెలికితీత ప్రయత్నాలకు ధర్మాడి టీమ్ రెడీ అవుతోంది. ఐరన్ రోప్, యాంకర్తో చేసిన ప్రయత్నాలు
ఏపీ ప్రభుత్వం అధికార ప్రతినిధులను నియమించింది. 30 మందితో జాబితాను విడుదల చేసింది. వైసీపీ చీఫ్, సీఎం జగన్ ఆదేశాలతో కొత్త అధికార ప్రతినిధుల జాబితాను రిలీజ్
GHMC ఉద్యోగులకు గుడ్ న్యూస్. GHMCలోని 5వేల 516 మంది శాశ్వత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగి కుటుంబంలో ఆరుగురికి ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. నవంబర్ 1 నుంచి ఈ పథకం అమలులోకి
విద్యుత్శాఖలో 3,025 జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్లు కూడా విడుదల అయ్యాయి. నిరుద్యోగులకు
రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు మగ టీచర్లు వద్దు అని నిర్ణయించింది. రాష్ట్రంలోని బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష టీచర్లను వెనక్కి పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్స్ లో ఈవ్ టీజింగ్ కేసులు పెర�
హుజూర్ నగర్ ఉప సమరానికి సమయం దగ్గర పడింది. క్యాంపెయిన్ ముగియడంతో.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ప్రధాన పార్టీల నేతలు. మరోవైపు 21న పోలింగ్
తెలంగాణ ప్రభుత్వంపై పోరులో వెనక్కు తగ్గేది లేదంటోంది ఆర్టీసీ కార్మిక జేఏసీ. శనివారం(అక్టోబర్ 19,2019) రాష్ట్ర బంద్ పాటించిన కార్మికులు.. ఆదివారం(అక్టోబర్ 20,2019) నుంచి
ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు విధించిన డైడ్ లైన్ ముగిసింది. ఆర్టీసీ జేఏసీతో చర్చలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం తీరు చూస్తుంటే
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం ఆర్టీసీ క్రాస్రోడ్లో వామపక్షాలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం దగ్గర ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 పనులు నిలిచాయి. యాంకర్, ఐరన్ రోప్ లను ఒడ్డుకి చేర్చారు. బోటుకు యాంకర్ తగిలించేందుకు విశాఖ
కల్కి ఆశ్రమంలో నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులోని 40 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా 43.9 కోట్లతో పాటు 1,182 స్థిరాస్తి పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.18 కోట్
దీపావలి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు ఏదైనా ఒక గాజు సీసా తీసుకుని దాన్ని ఉప్పుతో నింపాలి, తర్వాత ఆ సీసాని ఇంట్లో ఏదో ఒక మూలన గాని, స్నానం చేసే గదిలో గాని పెడితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీలు అన్ని బయటకు పోయి, లక్ష్మీదేవి ఇంట్లో కొ�
police Case registered against TDP MLA vallabhaneni vamshi
హైదరాబాద్ సిటీ చాదర్ ఘాట్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పని చేస్తున్న శ్రీనివాసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కారు వేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న స్తంభానికి ఢీ కొట్టింది. యాక్సిడెంట్ అయిన కారు సడన్ గా రోడ్డు మధ�
కరీంనగర్ బస్టాండ్ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంద్ సందర్భంగా తాత్కాలిక డ్రైవర్ బస్ నడపడంతో ఆగ్రహించిన కార్మికులు అతనిపై దాడి చేశారు. తాము నిరసన చేస్తుంటే బస్సు ఎలా నడుపుతావంటూ అతనిపై చేయిచేసుకున్నారు కార్మికులు. బస్సును అడ్డుకుని