Home » Author »veegam team
ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 23న దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని
మా ఫ్రెండ్లీ సమావేశంపై సినీ నటి జీవిత స్పందించారు. సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారని తెలిపారు. ఇప్పుడు మా ఉన్న పరిస్థితుల్లో ఈ సమావేశం ఉపయోగకరం అన్నారు. నేను చెప్పే మాట వెనుక మా ఈసీ మెంబర్స్ ఉన్నట్లేనని తెలిపారు. 26 మంది ఈసీ మెంబర్�
విశాఖపట్నంలో దారుణం జరిగింది. గ్రామస్తులు ఓ నాటు వైద్యుడిని కొట్టి చంపారు. ఆ తర్వాత దహనం కూడా చేశారు. రోగి చనిపోవడానికి నాటు వైద్యుడే కారణం అనే అనుమానంతో
హైదరాబాద్లోని ఎల్బీ నగర్ షైన్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. GHMC ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో
హైదరాబాద్ షైన్ ఆస్పత్రికి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలు తెలపాలంటూ హాస్పిటల్కు నోటీసులంటించారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మిగనూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. తిక్కారెడ్డి భాగస్వామిగా ఉన్న పరిశ్రమకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.12 కోట్లు బకాయి చెల్లించలేదని ఆర�
రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తాం. ఇదీ ఐఆర్ సీటీసీ ఇచ్చిన హామీ. ఇప్పుడా హామీని నిలుపుకునేందుకు ఐఆర్ సీటీసీ రెడీ అయ్యింది. తేజస్ రైల్లో ప్రయాణించిన
హుజూర్నగర్ శాసనసభ స్థానంలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 85శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం పని చేస్తున్న పోలీసుల నిబద్ధత, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏమాత్రం తీసిపోదన్నారు. అక్టోబర్ 21వ తేదీ పోలీసు అమవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు సీఎం కేసీఆర్ నివ�
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ షైన్ పిల్లల ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విచారణ అధికారిగా వైద్య ఆరోగ్యశా
దీపావళి వచ్చేస్తోంది. దీపావళి అంటేనే క్రాకర్స్ పండగ. బాణాసంచా కాల్చేందుకు చిన్న, పెద్ద రెడీ అవుతున్నారు. రకరకాల టపాసులు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. అయితే.. నాన్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ క్రమంలో కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు కలుగకుండా ప్రభుత్వం ప్రైవేటు కార్మికులతో బస్సు సర్వీసులను నడి
హోంగార్డులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. హోంగార్డుల జీతాలు పెంచారు. రూ.18వేల నుంచి రూ.21వేలకు హైక్ చేశారు. అంతేకాదు ఎవరైనా హోంగార్డు విధి నిర్వహణలో
రైలులో ఓ గర్భిణీ ప్రసవించింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో పాపకు జన్మనిచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటు వెలికితీతలో మరింత పురోగతి సాధించారు. ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును
షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై 304 ఏ కింద కేసు నమోదు చేశారు. షైన్ ఆస్పత్రిపైనా ఎల్బీ నగర్ పోలీసులు కేసు బుక్ చేశారు.
గుజరాత్ రాష్ట్రంలోని ఉదేపూర్ ప్రాంతంలోని భేఖాడియా గ్రామంలోని గిరిజనులు మద్యం..పొగాకు ఉత్పత్తులను నిషేధించి ఆదర్శంగా నిలిచారు. మద్యం, బీడీలు, సిగిరెట్లు, గంజాయి వంటి మత్తు పదార్ధాలను కూడా నిషేధించారు. ఆఖరికి వారి ఇళ్లలో వివాహాలు జరిగినా..�
జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చింది. ప్రజలకు ఇంటికే పథకాలు చేర్చే ఉద్దేశ్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. కాగా, ప్రభుత్వం
అధికారంలో ఉన్న బీజేపీ నేతను ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు. బీజేపీలో అత్యంత నిజాయితీపరుడైన నేత ఈయనే అంటూ వ్యాఖ్యానించారు. అదేంటీ.. అధికార పక్షంలో ఉన్న నేతను ప్రతిపక్ష నేత ప్రశంసించటమేంటి అనుకోవచ్చు..అక్కడే ఉంది అసలు ట్�
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో అసెంబ్లీ పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్ర ముంబైలో బాద్రాలోని పోలింగ్ బూత్లో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సచిన్ తో పాటు అతని భార్య అంజలి, కుమారుడు అర్జున్ ఓటు హక్కును