Home » Author »veegam team
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అద్యక్షతన బుధవారం(అక్టోబర్
టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యానారాయణ మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా అని చంద్రబాబుని నిలదీశారు.
ఏపీ రాజధాని అమరావతిపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజు మారితే రాజధాని మారదు అన్నారు. అమరావతిలో ఇప్పటికే రూ.30వేల కోట్ల పనులు
తిరుమల వేంకటేశుడిని.. అందరి భక్తుల కంటే దగ్గరి నుంచి చూడాలని ఉందా? చాలా ఈజీగా.. వీఐపీలా.. బ్రేక్ దర్శనం చేసుకోవాలనుందా? ఐతే.. ఇందుకు ఎలాంటి రికమండేషన్లు
ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా కాంగ్రెస్ నిర్వహించిన ప్రగతి భవన్ ఎఫెక్ట్ పోలీసులపై పడింది. ఆ సమయంలో ప్రగతి భవన్ దగ్గర విధులు నిర్వహిస్తున్న ఆసిఫ్నగర్ ఏసీపీ నంద్యాల
డెంగ్యూ మరణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తున్నా, ప్రాణాలు పోతున్నా ఎందుకు స్పందించడం లేదని అధికారులపై మండిపడింది. రాష్ట్రంలో
దీపావళి పండగ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి సందర్భంగా వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు యూపీ ప్రభుత్వం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్
దసరా పండుగ రోజున పాలపిట్టను చూడాలనే నమ్మకం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అలాగే దీపావళి పండుగకు ఉత్తరప్రదేశ్ లో గుడ్లగూబ (OWl) లను బలి ఇచ్చే సంప్రదాయం ఉంది. దీంతో దీపావళి దగ్గర పడేకొద్దీ వేటగాళ్లు గుడ్లగూబలను పట్టుకుని అమ్ముతుంటారు. గడ్లగూబలను అమ�
ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. బలహీనపడినా రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ
దీపావళి శరదృతువులో వస్తుంది. శరత్కాలం అంటే వెన్నెల కురిసే కాలం. వెన్నెలను చూస్తే మనస్సుకు చాలా ఆహ్లాదంగా కలుగుతుంది. చల్లని తెల్లని వెన్నెల కాలం కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం. దీపావళి పండుగ శతదృ�
కర్నాటక రాజధాని బెంగళూరులో విషాదం జరిగింది. తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ భవనం పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి పేరు శ్రీహర్ష. వయసు
దీపావళికి సంబంధించి ఒక్కో పురాణంలో ఒకో రకమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. విష్ణుపురాణంలో ప్రకారం దీపావళి రోజున ప్రాత:కాలమే లేచి అంటే సూర్యుడు ఉదయించటానికి ముందే లేచి స్నానం చేసి ఐశ్వర్యాల దేవత అయిన మహాలక్ష్మీదేవిని పూజించుకోవాలి. దీపాలతో ఇ�
దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. చీకటి అంటే దరిద్రం (జేష్టాదేవి). వెలుగు అంటే లక్ష్మీదేవి. దీపావళి పండుగ రోజున ఇల్లంతా దీపాలు వెలిగించి ఇంట్లో ఉండే దరిద్ర దేవతను వెళ్లగొట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటం. దీపం అంటేనే లక్ష్మీదేవి. దీ�
దీపావళి పండుగను పలు పేర్లతో పలు విధాలుగా జరుపుకుంటారు భారతీయులు. అమావాస్య రోజున వచ్చే దీపావళికి తర్వాత రోజును కేరళ ప్రజలు బలిపాడ్యమిగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమే ఈ బలిపాడ్యమి. రాక్షసరాజు అయిన బలి చక్రవర్తిని పూజించటం కేరళవాసులు స
దీపావళి పండుగల అంటే శ్రీమహావిష్టువు అవతారం అయిన శ్రీకృష్టుడి భార్య సత్యభామ నరకాసరుడ్ని వధించి ప్రజలకు మేలు చేసిన రోజు. నరకుడు బాధల నుంచి ప్రజలను కాపాడిన రోజు. కష్టాలపై విజయం సాధించి సంతోషాలు నెలకొన్న రోజు కాబట్టి సంతోషాలకు నిదర్శనమైన దీపా
భారతీయుల పండుగల దీపావళిది ప్రత్యేక స్థానం. ఆనందాలు..వెలుగు జిలుగులతో చేసుకునే దీపావళి సందడి ప్రారంభమైపోయింది. ఈ దీపావళి పండుగ భారతీయుల కంటే ముందుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయిపోయారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం అయ
పండుగ ఏదైనా పిండి వంటలు అనేది సర్వ సాధారణం. ముఖ్యంగా దీపావళి పండుగ అంటే చక్కగా కొత్త బట్టలు కట్టుకుని దీపం పెట్టుకుని.. లక్ష్మీదేవికి పూజ చేసుకుని తరువాత ఓ స్వీటు నోట్లో వేసుకుని టపాసులు కాల్చుకోవటం మన సంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతం ట్రెండ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 48 గంటల్లో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ
ధర్మాడి సత్యం అనుకున్నది సాధించాడు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి.. గోదారి గర్భంలో ఇరుక్కుపోయిన బోటును వెలికితీశాడు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు
నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీలకు రావొద్దంటూ వాళ్ల కాళ్లు పట్టుకుని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు.